4 వేల టన్నుల బొగ్గు మాయం.. మేఘాలయ మంత్రి వింత వివరణ

గనులలో నుంచి వెలికి తీసి డిపోలలో నిల్వ చేసిన బొగ్గు మాయమైంది. ఏకంగా 4 వేల టన్నుల బొగ్గు అటు డిపోలలో లేదు.. ఇటు అమ్మకాల లెక్కల్లోనూ కనిపించడంలేదు. మేఘాలయలో చోటుచేసుకుందీ ఘటన. అయితే, బొగ్గు మాయం కావడమే వింత అనుకుంటే దీనిపై ఆ రాష్ట్ర మంత్రి ఇచ్చిన వివరణ వింతల్లోకెల్లా వింతగా మారింది. డిపోలలో నిల్వ చేసిన బొగ్గు వర్షాలకు కొట్టుకుపోయిందని మంత్రి వ్యాఖ్యానించడం ప్రస్తుతం మేఘాలయలో చర్చనీయాంశంగా మారింది. ఏంజరిగింది.. రాజాజు, దియంగన్‌ గ్రామాల్లోని…

Read More

గవర్నర్‌కు జగన్ చేసుకున్న విన్నపాలేంటి?

గవర్నర్ అబ్దుల్ నజీర్ తో జగన్మోహన్ రెడ్డి, భారతి రెడ్డి గంట సేపు సమావేశం అయ్యారు. అంత సేపు సమావేశం అయ్యారంటే ఖచ్చితంగా కీలక అంశాలపై చర్చించి ఉంటారు. ప్రస్తుతం జగన్ రెడ్డి సీఎం కాదు కాబట్టి అధికార విషయాలపై చర్చ జరిగే చాన్స్ లేదు. ప్రతిపక్ష నేత కూడా కాదు. పైగా ప్రజా సమస్యల కోసం చర్చించడానికి వెళ్లానని జగన్ కూడా చెప్పుకోవడం లేదు. మర్యాదపూర్వకంగా కలిశారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. గవర్నర్ కు గంట…

Read More

జార్ఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం?

జార్ఖండ్‌లోని డియోఘర్‌, జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రికులతో వెళ్తున్న బస్సు ట్రక్రును ఢీకొట్టడంతో 18 మంది మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.. మంగళవారం తెల్లవారు జామున 4:30 గంటల సమయంలో మోహన్‌ పూర్,పోలీస్ స్టేషన్ పరిధిలోని జమునియా అడవి ప్రాంతంలో కన్వర్ యాత్రకు వెళ్తున్న బస్సు, గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ట్రక్కు వాహనాన్ని ఢీకొట్ట డంతో ఈ ప్రమాదం జరి గిందని పోలీసు అధికారి తెలిపారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి…

Read More

మృత్యువు ఎలా వస్తుందో ఎవరికి తెలియదు….అప్పటిదాకా బాగానే ఉన్నా ఆమె… వాటర్ కోసం ఫ్రిజ్‌ డోర్‌ తీస్తుండగా షాక్ కొట్టి మ‌హిళ మృతి

హైద‌రాబాద్‌లోని రాజేంద్ర న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఘ‌ట‌న‌ ఫ్రిజ్‌ డోర్‌ తీస్తుండగా షాక్‌ కొట్టి ఓ మ‌హిళ మృతిచెందిన విషాద ఘ‌ట‌న హైద‌రాబాద్‌లోని రాజేంద్ర న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో సోమ‌వారం చోటుచేసుకుంది. ఎస్ఐ కిశోర్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం… హైద‌ర్‌గూడ ఎర్ర‌బోడ‌కు చెందిన లావ‌ణ్య‌(40)కు ముగ్గురు కూతుళ్లు. భ‌ర్త ప‌దేళ్ల కింద మృతిచెంద‌గా, ఇళ్ల‌లో ప‌నిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. గ‌తేడాది పెద్ద‌కూతురుకు పెళ్లి చేసింది. ఆమెకు కుమారుడు పుట్ట‌డంతో పుట్టింట్లోనే ఉంది. నిన్న ఇంట్లోని…

Read More

నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు వార్తలు అవాస్తవం!

హత్య కేసులో దోషిగా తేలిన కేరళ నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దయిందంటూ వస్తున్న వార్తలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. “నిమిషా ప్రియ కేసుపై కొందరు వ్యక్తులు పంచుకుంటున్న సమాచారం పూర్తిగా తప్పు” అని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. నిమిష ప్రియ ఉరిశిక్ష అధికారికంగా రద్దు అయిందని ఇండియా గ్రాండ్ ముఫ్తీ కంథాపురం ఏపీ అబూబక్కర్ ముస్లియార్ కార్యాలయం ప్రకటించింది. “నిమిష ప్రియ మరణశిక్ష ఇంతకు ముందు తాత్కాలికంగా సస్పెండ్ అయింది. ఇప్పుడు…

Read More

ప్రియుడి ఇంటి ముందు వివాహిత ఆత్మహత్యాయత్నం .. కేసు నమోదు చేసిన పోలీసులు

బాధితురాలిపై కేసు నమోదు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండలో ఓ వివాహిత తన ప్రియుడి ఇంటి ముందు బంధువులతో కలిసి ఆందోళన చేపట్టి, అనంతరం ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించింది. వివరాల్లోకి వెళితే.. నడిగూడెం మండలం రత్నవరానికి చెందిన మహిళకు రామచంద్రాపురానికి చెందిన వ్యక్తితో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే, మనస్పర్థల కారణంగా వివాహం జరిగిన ఏడాది నుంచే ఇరువురు వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఏడేళ్ల క్రితం కొమరబండకు చెందిన…

Read More

రంగారెడ్డి జిల్లాలో దారుణం.. మరో పరువు హత్య….ప్రియుడితో మాట్లాడుతోందని అక్కను హత్య చేసిన తమ్ముడు!

రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతోందని ఆగ్రహంతో ఊగిపోయిన తమ్ముడు రోహిత్ (20), తన అక్క రుచిత (21) మెడకు వైరు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన మేస్త్రీ దేశాల రాఘవేందర్, సునీత దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వారి పెద్ద కుమార్తె రుచిత డిగ్రీ…

Read More

అక్కను ప్రేమించాడని ఆసుపత్రిలో నరికేశాడు… తమిళనాడులోని తిరునల్వేలిలో పురువు హత్య

తమిళనాడులో పరువు హత్య కలకలం రేపింది. తిరునల్వేలిలో ఆదివారం పట్టపగటు 27 ఏళ్ల పాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను దారుణంగా హతమార్చారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కవిన్‌ ఆసుపత్రిలో ఉండగానే దుండగుడు నరికి చంపేశాడు. పోలీసుల దర్యాప్తులో పరువు హత్యగా తేల్చారు. అక్కను ప్రేమించాడని హత్య చేశాడు తమ్ముడు సుర్జిత్. సుర్జిత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు సూర్జిత్‌ తల్లిదండ్రులు ఇద్దరూ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ వాళ్లే కావడం గమనార్హం. కవిన్‌ దారుణ హత్య వెనుక అమ్మాయి సోదరుడితోపాటు, ఆమె తల్లిదండ్రుల హస్తం…

Read More

పది నిముషాల సుఖం కోసం నిండు జీవితం బలి!

విజయనగరం జిల్లాలో జరిగిన ఒక హృదయ విదారక ఘటన సమాజంలో మానవ సంబంధాలు, బాధ్యతల పట్ల పెరుగుతున్న నిర్లక్ష్యాన్ని కళ్ళకు కట్టినట్లు చూపుతోంది. భర్త, బిడ్డ ఉన్నా, క్షణికావేశంలో తప్పుటడుగు వేసి, చివరికి ప్రాణాలనే కోల్పోయిన మణి కథ ఎందరి కళ్ళనో చెమ్మగిల్లేలా చేసింది. ఈ విషాద గాథ కేవలం ఒక కుటుంబానికి సంబంధించినది కాదు, నేటి యువతకు, సమాజానికి ఒక గట్టి సందేశం, ఒక నిస్సహాయమైన హెచ్చరిక. వివరాల్లోకి వెళ్లితే.. మణి (24), నెల్లిమర్ల మండలం…

Read More

ట్రాఫిక్‌ డీసీపీ డ్రంకెన్‌ డ్యూటీ ! కార్యాలయంలోనే మద్యపానం, వాంతులు

హైదరాబాద్‌లో చర్చనీయాంశంగా మారిన అధికారి ప్రవర్తన విషయం బయటికి రావడంతో అంతర్గత విచారణకు ఆదేశం మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన వారిపై డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు పెట్టి బుద్ధి చెప్పాల్సిన ఓ ట్రాఫిక్‌ డీసీపీ డ్రంకెన్‌ డ్యూటీ చేస్తున్నారు. అర్థం కాలేదా..? విధి నిర్వహణలో ఉన్నప్పుడే మద్యం తాగేస్తున్నారు. అది కూడా తన అధికారిక కార్యాలయంలోనే పెగ్గు మీద పెగ్గు కొట్టేస్తున్నారు. ఇలా పూటుగా మద్యం తాగి తన కార్యాలయంలోనే వాంతులు చేసుకోవడంతో హైదరాబాద్‌లోని అతి…

Read More
error: Content is protected !!