చెంజర్ల గ్రామంలో ప్రమాదం తృటిలో తప్పింది
శ్రీ సరస్వతి శిశుమందిర్ స్కూల్ వ్యాన్ విద్యార్థులు ప్రాణాపాయం నుండి బయటపడ్డ ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజర్ల…
శ్రీ సరస్వతి శిశుమందిర్ స్కూల్ వ్యాన్ విద్యార్థులు ప్రాణాపాయం నుండి బయటపడ్డ ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామంలో ఈరోజు ఉదయం జరిగిన ఘటనలో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది.కరీంనగర్ శ్రీ సరస్వతి శిశుమందిర్ స్కూల్ విద్యార్థులను తరలిస్తున్న స్కూల్ వ్యాన్ (నంబర్: AP15TD2268) చెంజర్ల గ్రామ పరిసర రోడ్డులో ప్రయాణిస్తుండగా, అకస్మాత్తుగా స్టీరింగ్ రాడ్ విరగడం వల్ల వాహనం అదుపు తప్పింది.డ్రైవర్ చాకచక్యంగా స్పందించి వాహనాన్ని ఆపడంతో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.వాహనంలో…
#TGSRTC లో 1,743 పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో 1000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులున్నాయి. ఈ పోస్టుల భర్తీకి అక్టోబర్ 8 నుంచి 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలకు పోలీస్ నియామక మండలి అధికారిక వెబ్ సైట్ http://tgprb.in ని సంప్రదించగలరు.
కూతురిని హత్య చేసి అడవిలో మృతదేహం పడేసి,చుట్టూ క్షుద్రపూజలు, చేసినట్లు సృష్టించిన, కిల్లర్ లేడీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వడితల గ్రామంలో దారుణ ఘటన భర్త పక్షవాతంతో బాధపడుతుండగా, అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న కవిత అనే మహిళ ఈ వివాహేతర సంబంధం గురించి తెలుస్తుందని భర్తను జూన్ 25న చంపి వ్యాధితో చనిపోయాడని నమ్మించి అంత్యక్రియలు పూర్తి వివాహేతర సంబంధం విషయం కూతురికి కూడా ఎలాగైనా తెలుస్తుందని,…
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఆమె మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ప్రెస్ మీట్లో సంచలన కామెంట్లు చేశారు. హరీష్ రావు, సంతోష్ రావులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. పార్టీని హస్తగతం చేసుకోవాలనే కుట్ర జరుగుతోందని అన్నారు. హరీష్రావు ట్రబుల్ షూటర్ కాదని, డబుల్ షూటర్ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తన ప్రాణం పోయినా కేసీఆర్కు అన్యాయం జరగనివ్వనని…
ప్రెస్ మీట్లో హరీశ్ రావుపై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు ప్రెస్ మీట్లో హరీశ్ రావు, సంతోష్ రావుపై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. వీరిద్దరూ బీఆర్ఎస్ పార్టీని అస్తగతం చేసుకోవాలని కుట్రలు చేస్తున్నారని కవిత అన్నారు. మొత్తం వాళ్లే చేశారు నాన్నా.. అంటూ కవిత వారిరువురి మీదా తీవ్ర ఆరోపణలు గుప్పించారు. హరీష్రావు టార్గెట్గా ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం నిర్వహించి మరీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘రేపు కేటీఆర్కు ఇదే జరుగుతుంది.. కేసీఆర్కు…
ఒకడు ఉండాలి వీడు వాడే.. సంతోష్ రావు ధన దాహానికి అడ్డు అదుపు లేదు.. తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎంపీ, కేసీఆర్ మరో మేనల్లుడు అయిన జోగినపల్లి సంతోష్ కుమార్ మీద కూడా కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ‘సంతోష్ రావు దన దాహానికి అడ్డుఅదుపు లేదు. సిరిసిల్ల ఇసుక లారీ కేసులో దళితులను టార్చర్ చేసింది సంతోష్.. చెడ్డ పేరు మాత్రం కేటీఆర్ కు ఇచ్చారు. ముందులో మంచింగ్ చేయడానికి…
పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై మీడియా సమావేశం నిర్వహించారు. హరీష్ రావు కుట్రలో భాగంగానే తనను పార్టీ నుంచి బయటకు పంపేలా చేశారని కేసీఆర్ కుమార్తె కవిత ఆరోపించారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావును పూర్తి స్థాయిలో టార్గెట్ చేశారు. రేపు కేసీఆర్,కేటీఆర్ లను కూడా తన లాగే పార్టీ నుంచి బయటకు పంపుతారని.. పార్టీని హరీష్ రావు హస్తగతం చేసుకుంటారని కవిత జోస్యం చెప్పారు….
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు యువతిని బలిచ్చినట్లు తెలుస్తోంది. జాతీయ రహదారి కాటారం- భూపాలపల్లి మార్గంలోని కాటారం శివారు మేడిపల్లి అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో కుళ్లిపోయిన స్థితిలో ఓ యువతి మృతదేహం లభ్యమైంది. యువతిని జిల్లాలోని చిట్యాల మండలం ఒడితలకు చెందిన కప్పల వర్షిణిగా గుర్తించారు. ఘటనా స్థలంలో నిమ్మకాయలు, పసుపు, కుంకుమ ఆనవాళ్లు ఉండటంతో క్షుద్రపూజలు…
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల (Sarpanch Elections) నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ 30వ తేదీలోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించడంతో ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్కు తాజాగా అధికారికంగా లేఖ రాసింది. ఈ లేఖతో స్థానిక ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన లేఖ ఆధారంగా.. ఎన్నికల సంఘం కూడా ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను…
తెలంగాణలో వారం రోజుల నుండి వర్షాలు దంచి కొడుతున్నాయి. పలు జిల్లా ల్లో బుధ, గురువారాల్లో రికార్డు స్థాయిలో వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాగులు వంకలు పొంగిప్రవహిస్తు న్నాయి. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో కుండపోత వర్షం కారణంగా జనజీవనం స్తంభించింది. అయితే, మరో రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్…