సిద్దిపేట జూనియర్ డాక్టర్ లావణ్య సూసైడ్ కేసులో కీలక విషయాలు
లావణ్యది దళిత కులం కావడంతో.. ఇంట్లో పెళ్లికి నిరాకరించారని చెప్పిన ప్రణయ్ ప్రణయ్ పెళ్లికి నిరాకరించడంతో.. నెల క్రితమే ఆత్మహత్యాయత్నం…
లావణ్యది దళిత కులం కావడంతో.. ఇంట్లో పెళ్లికి నిరాకరించారని చెప్పిన ప్రణయ్ ప్రణయ్ పెళ్లికి నిరాకరించడంతో.. నెల క్రితమే ఆత్మహత్యాయత్నం చేసిన లావణ్య ఇంటికి తీసుకెళ్లి అక్క శిరీష ధైర్యం చెప్పగా.. తిరిగి సిద్దిపేట వెళ్లిపోయిన లావణ్య కానీ.. ప్రేమ విఫలమైందన్న మనస్తాపంతో ఈ నెల 2న లావణ్య ఆత్మహత్యాయత్నం 4న నిమ్స్లో చికిత్స పొందుతూ మృతి.. ప్రణయ్ని ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు ప్రణయ్పై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీతో పాటు BNS 108, 69 సెక్షన్ల కింద…
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన రూ.2 లక్షల రైతు రుణమాఫీ పథకం అమలుపై న్యాయపోరాటం మొదలైంది. అర్హత ఉన్నప్పటికీ తనకు రుణమాఫీ వర్తించలేదంటూ యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన రైతు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఘటన నేపథ్యం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం జంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు నరసింహారెడ్డి వ్యవసాయం కోసం అరూర్ గ్రామంలోని కెనరా బ్యాంకు శాఖలో రూ.1.50 లక్షల పంట రుణం తీసుకున్నారు….
జగిత్యాల, డిసెంబర్ 29, 2025: శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించిన జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డాక్టర్ అకులా శ్రీనివాస్కు నివాళులర్పించేందుకు జగిత్యాల జిల్లా అధికారులు సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలో సంతాప సభను నిర్వహించారు. డాక్టర్ శ్రీనివాస్ ఇటీవల తన పూర్వ అధికారి డిప్యుటేషన్పై బదిలీ అయిన తర్వాత డిఎంహెచ్ఓగా బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు, ఆయన ఆరోగ్య శాఖలో ప్రోగ్రామ్ అధికారిగా పనిచేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ బిఎస్ లత,…
కలెక్టరేట్ ప్రాంగణంలోని రోడ్లపై కార్లు, ద్విచక్ర వాహనాలను పార్క్ చేయడానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే, ఉన్న పార్కింగ్ స్థలాన్ని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీకే) అధికారులు ముళ్ల కంచె వేసి, మొక్కలు నాటడం ద్వారా ఆక్రమించుకున్నారు. సంబంధిత అధికారులకు మాత్రమే తెలిసిన కారణాల వల్ల సందర్శకులకు, జిల్లా అధికారులకు మరియు ఉద్యోగులకు పార్కింగ్ స్థలాన్ని నిరాకరించారు. ఎంసీకే పార్కింగ్ స్థలాన్ని ఆక్రమించి మొక్కలు నాటడం, మరోవైపు అప్పటి జిల్లా అధికారులు అభివృద్ధి చేసిన ఉద్యానవనాలను,…
● విశాఖ నగరం, మన్యానికి పోటెత్తిన పర్యాటకులు అరకు, అనంతగిరి, లంబసింగి వంటి ప్రాంతాల్లోని హోటళ్లు.. హరిత రిసార్ట్స్ ఫుల్! ● గతేడాదితో పోలిస్తే 25 శాతం అధికంగా రాక బెంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ నుంచి అత్యధిక పర్యాటకులు ● జనవరి రెండో వారం వరకూ హోటళ్లు, రిసార్టులు బుకింగ్ లు! రాబోయే కొత్త ఏడాదిలో కొత్త అధ్యయనం ప్రకృతి పరవశిస్తుంది.. జలపాతాల సోయాగాలు నాట్యమాడుతున్నాయి. చుట్టూ పచ్చిక బయళ్లు.. అడవిలో కనిపించి మనకు అందాలు..కాలం…
శ్రీ సరస్వతి శిశుమందిర్ స్కూల్ వ్యాన్ విద్యార్థులు ప్రాణాపాయం నుండి బయటపడ్డ ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామంలో ఈరోజు ఉదయం జరిగిన ఘటనలో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది.కరీంనగర్ శ్రీ సరస్వతి శిశుమందిర్ స్కూల్ విద్యార్థులను తరలిస్తున్న స్కూల్ వ్యాన్ (నంబర్: AP15TD2268) చెంజర్ల గ్రామ పరిసర రోడ్డులో ప్రయాణిస్తుండగా, అకస్మాత్తుగా స్టీరింగ్ రాడ్ విరగడం వల్ల వాహనం అదుపు తప్పింది.డ్రైవర్ చాకచక్యంగా స్పందించి వాహనాన్ని ఆపడంతో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.వాహనంలో…
#TGSRTC లో 1,743 పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో 1000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులున్నాయి. ఈ పోస్టుల భర్తీకి అక్టోబర్ 8 నుంచి 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలకు పోలీస్ నియామక మండలి అధికారిక వెబ్ సైట్ http://tgprb.in ని సంప్రదించగలరు.
కూతురిని హత్య చేసి అడవిలో మృతదేహం పడేసి,చుట్టూ క్షుద్రపూజలు, చేసినట్లు సృష్టించిన, కిల్లర్ లేడీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వడితల గ్రామంలో దారుణ ఘటన భర్త పక్షవాతంతో బాధపడుతుండగా, అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న కవిత అనే మహిళ ఈ వివాహేతర సంబంధం గురించి తెలుస్తుందని భర్తను జూన్ 25న చంపి వ్యాధితో చనిపోయాడని నమ్మించి అంత్యక్రియలు పూర్తి వివాహేతర సంబంధం విషయం కూతురికి కూడా ఎలాగైనా తెలుస్తుందని,…
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఆమె మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ప్రెస్ మీట్లో సంచలన కామెంట్లు చేశారు. హరీష్ రావు, సంతోష్ రావులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. పార్టీని హస్తగతం చేసుకోవాలనే కుట్ర జరుగుతోందని అన్నారు. హరీష్రావు ట్రబుల్ షూటర్ కాదని, డబుల్ షూటర్ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తన ప్రాణం పోయినా కేసీఆర్కు అన్యాయం జరగనివ్వనని…
ప్రెస్ మీట్లో హరీశ్ రావుపై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు ప్రెస్ మీట్లో హరీశ్ రావు, సంతోష్ రావుపై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. వీరిద్దరూ బీఆర్ఎస్ పార్టీని అస్తగతం చేసుకోవాలని కుట్రలు చేస్తున్నారని కవిత అన్నారు. మొత్తం వాళ్లే చేశారు నాన్నా.. అంటూ కవిత వారిరువురి మీదా తీవ్ర ఆరోపణలు గుప్పించారు. హరీష్రావు టార్గెట్గా ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం నిర్వహించి మరీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘రేపు కేటీఆర్కు ఇదే జరుగుతుంది.. కేసీఆర్కు…