PMMVY పథకం ద్వారా గర్భిణులకు రూ.5,000

PMMVY పథకం ద్వారా గర్భిణులకు రూ.5,000కేంద్రం అమలు చేస్తున్న పథకాల్లో ‘ప్రధాని మాతృత్వ వందన్ యోజన’ ఒకటి. ఈ పథకం ద్వారా గర్భిణులు రెండు విడతల్లో రూ.5,000 ప్రసూతి ప్రయోజనం పొందవచ్చు. 2017 నుంచి ఈ స్కీం అమలులో ఉన్నప్పటికీ చాలా మంది మహిళలకు దీనిపై అవగాహన లేదు. పెళ్లి అయ్యి 19 ఏళ్లు దాటిన మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. https://pmmvy.wcd.gov.in/ అనే వెబ్‌సైట్‌లో సిటిజన్ లాగిన్ ఎంపిక ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని వివరాలు…

Read More

SSC: 261 స్టెనోగ్రాఫర్ పోస్టులకు నోటిఫికేషన్

SSC: 261 స్టెనోగ్రాఫర్ పోస్టులకు నోటిఫికేషన్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ 261 స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 6 నుంచి 26 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. CBT, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్షలు ఆగస్టు 6 నుంచి 11 వరకు జరుగుతాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం సహా పలు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. వివరాలకు https://ssc.gov.in ను చూడగలరు.

Read More

హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టుకు ప్రభుత్వం పరిపాలనా అనుమతి..

ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.19,579 కోట్లు కారిడార్ 9లో ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 39.6 కిలోమీటర్లు కారిడార్ 10లో జేబీఎస్ నుంచి మేడ్చల్ వరకు 24.5 కిలోమీటర్లు కారిడార్ 11లో జేబీఎస్ నుంచి శామీర్ పేట్ వరకు 22 కిలోమీటర్లు మొత్తం 86.1 కిలోమీటర్ల మెట్రో ప్రాజెక్టు పరిపాలనా అనుమతిని డీపీఆర్ కు జత చేసి కేంద్రానికి పంపనున్న తెలంగాణ ప్రభుత్వం పాతబస్తీ మెట్రో అనుసంధానానికి రూ.125 కోట్లు విడుదల

Read More

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కొత్త వాస్తవాలు వెలుగులోకి

రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్, అరవింద్ , రఘునందన్ రావు ఫోన్‌లు ట్యాప్ రివ్యూ కమిటీకి మావోయిస్టుల పేర్ల మీద నెంబర్లను ప్రభాకర్ రావు ఇచ్చినట్లు వెల్లడి మావోయిస్టుల సానుభూతిపరుల పేర్లతో ట్యాపింగ్‌ చేసినట్లు గుర్తింపు జర్నలిస్టుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు తెలంగాణ ఫోన్‌ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సాధారణ ఎన్నికల సమయంలో నవంబర్ 15న పెద్ద ఎత్తున ట్యాపింగ్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నవంబర్ 15న 600 మంది ఫోన్లను…

Read More

భారీగా నకిలీ రెవెన్యూ రికార్డులు, డీకేటీ పట్టాలు తయారు – రంగంలోకి కలెక్టర్!

రాయచోటి నియోజకవర్గంలో పోలీసులు, రెవెన్యూ అధికారుల తనిఖీలు – భారీగా నకిలీ రెవెన్యూ రికార్డులు, డీకేటీ పట్టాలు స్వాధీనం అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో నకిలీ రెవెన్యూ రికార్డులు, డీకేటీ పట్టాలు తయారు చేస్తున్న రెవెన్యూ సిబ్బందిపై జిల్లా యంత్రాంగం కొరడా ఝుళిపింది. పక్కా సమాచారంతో జిల్లా కలెక్టర్ శ్రీధర్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నకిలీ దస్త్రాలను కలిగి ఉన్న సిబ్బంది ఇళ్లపై దాడులు చేయించారు. రాయచోటి మండలం సిబ్యాలలో మాజీ వీఆర్వో నాగరాజు ఇంట్లో…

Read More

ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరవుతున్న తీరుపై పొంగులేటి విమర్శలు…

కాళేశ్వరం విచారణలో కేసీఆర్ లాగే కేటీఆర్ వ్యవహరిస్తున్నారంటూ పొంగులేటి విమర్శలు ఫార్ములా ఈ కార్ రేస్ కేసు దర్యాప్తులో ప్రభుత్వ ప్రమేయం ఉండదని వెల్లడి పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని స్పష్టీకరణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి ఏసీబీ విచారణకు హాజరవుతున్న తీరుపై రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శలు గుప్పించారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ సందర్భంగా…

Read More

అగ్ని వీర్ పోస్టుల.. అడ్మిట్ కార్డులు విడుదల

అగ్నివీర్లో ఖాళీలుగా ఉన్న జనరల్ డ్యూటీ పోస్టులను భర్తీ చేసేందుకు విడుదల చేసిన నోటిఫికేషన్ లో ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ అడ్మిట్ కార్డును నేడు.. జూన్ 16న అధికారిక వెబ్సైట్లో విడుదల చేసింది. దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకోవాలని సూచించారు అధికారులు. కాగా, ఈ పరీక్ష ఈనెలాఖరిలో.. జూన్ 30, 2025 నుండి జులై 10వ తేదీ వరకు జరగనున్నాయి. పరీక్షలో అడ్మిట్ కార్డ్ కీలకమైన పత్రం, అది లేకుండా మీరు పరీక్షా…

Read More

కేటీఆర్ పై ఏసీబీ ప్రశ్నల వర్షం.. కేటీఆర్ ఇంటికా..? జైలుకా..? బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్

ఫార్ములా -ఈ కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఇవాళ ఉదయం బంజారాహిల్స్‌లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి చేరుకోగా అడ్వకేట్ రామచందర్‌రావుతో కలిసి లోపలికి అనుమతి ఇచ్చారు. ఈ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్‌ను ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితురాజ్, డీఎస్పీ శర్మ, కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మాజీద్ ఖాన్‌తో కూడిన ఐదుగురు సభ్యుల బృందం ప్రశ్నిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఈ ఏడాది జనవరిలో కేటీఆర్‌ను విచారించిన ఏసీబీ…

Read More

ఫోన్ ట్యాపింగ్ కేసులో టీపీసీసీ చీఫ్ సాక్ష్యం…

రేపు ఏసీపీ ఎదుట మహేశ్ గౌడ్ వాంగ్మూలం 2023 ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు పోలీసుల అభ్యర్థన మేరకు హాజరుకానున్న మహేశ్ గౌడ్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో కీలక ముందడుగు పడింది. ఈ కేసులో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ సాక్షిగా వాంగ్మూలం నమోదు చేయనున్నారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అధికారుల అభ్యర్థన మేరకు మహేశ్…

Read More

విమాన ప్రమాదంలో 274కు చేరిన మృతులు- దర్యాప్తునకు హైలెవెల్ కమిటీ

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య పెరుగుతోంది. గురువారం మధ్యాహ్నం ఎయిరిండియా విమాన కుప్పకూలగా, మృతుల సంఖ్య 274కు చేరింది. ఈ మేరకు అధికారులు తాజాగా ప్రకటించారు. వారిలో 241 మంది విమానంలోని ప్రయాణికులతోపాటు సిబ్బంది ఉన్నారు. మెడికోల వసతి గృహ సముదాయంలో ఉన్న కొందరు మరణించినట్లు చెప్పారు. ఒక్కరు తప్ప అంతా సమాధి! అహ్మదాబాద్ నుంచి లండన్​ బయలుదేరిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్​ లైనర్ విమానం ప్రమాదానికి గురైంది….

Read More
error: Content is protected !!