20 రోజులుగా ఐకెపిలో ధాన్యం కొనుగోలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు.
సూర్యాపేట జిల్లా దంతాలపల్లి – సూర్యాపేట రహదారిపై గుర్రం తండలో రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన. లారీలు రాక, కొనుగోలు కేంద్రాలు పనిచేయక రైతులు వడ్లకు నిప్పంటించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన