జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది

జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్రంలో మొత్తం 31 జడ్పీ స్థానాలు, 566 ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు.. 5,773 ఎంపీటీసీ స్థానాలు ఉన్నట్లు తెలిపింది. 12,778 గ్రామ పంచాయతీలు, 1.12 లక్షల వార్డులు ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ వెలువడనున్న నేపథ్యంలో ప్రభుత్వం జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ స్థానాలను ఖరారు చేస్తూ ప్రకటన చేసింది.

Read More

వాన.. వాన.. లేదప్పా?..ఈ నెలలో ఇప్పటివరకు 30 శాతం లోటు వర్షపాతం

అనేక ప్రాంతాల్లో నీరు లేక ఎండిపోయిన పంటలు….వర్షాకాలంలో మండుతున్న ఎండలు రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల 40 డిగ్రీల ఉష్ణోగ్రత… నైరుతి రుతుపవనాల మందగమనం..గాలులు బలహీనంగా వీస్తుండడంతో పెరిగిన ఎండలు మరికొద్ది రోజులు ఇదే పరిస్థితి ఉండే అవకాశం…అల్పపీడనం ఏర్పడితేనే రుతుపవనాల్లో కదలిక అమరావతి: ఆకాశమంతా మబ్బులు.. నేలంతా చిత్తడి.. రోజంతా ముసురు.. కాదంటే జోరు వాన కురవాల్సిన జూలై నెలలో ఎండలు మండిపోతున్నాయి. అసలు ఇది వానాకాలమా..? లేక ఎండాకాలమా? అనే అనుమానం వస్తోంది. రాష్ట్రంలోకి ఎప్పుడో వచి్చన…

Read More

తెలంగాణ సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలు.. జిల్లా కలెక్టర్లకు ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు

తెలంగాణలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందడి మొదలైంది. గత సంవత్సర కాలంగా గ్రామాల్లో సర్పంచులు లేకపోవడంతో, ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో గ్రామాల పాలన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో.. ఎన్నికల కోసం ఆశావాహులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. తెలంగాణ ప్రభుత్వం మొదట ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తోంది. ఈ మేరకు అధికారులకు అవసరమైన సూచనలు కూడా చేసింది. ఎంపీటీసీ ఎన్నికల తర్వాతే సర్పంచ్ ఎన్నికలు ఉంటాయని తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో బీసీ…

Read More

71 జీపీలు మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో తగ్గిన 44 స్థానాలు

31 జెడ్​పీలు, 566 ఎంపీపీలు, అంతే సంఖ్యలో జెడ్​పీటీసీలు తాజాగా ఇంద్రేశం, జిన్నారం కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుచేయాలి. అయితే, ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు ఇరు శాఖల అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. రాష్ట్రంలో ఎంపీటీసీ స్థానాల లెక్క తేలింది. అంతకు ముందు 5,817 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. ప్రస్తుతం వాటి సంఖ్య 5,773కు తగ్గింది. గతం కంటే 44 ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి. 566 ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 71 గ్రామ…

Read More

హైదరాబాద్‌లో పట్టపగలే దారుణం..

ఉదయాన్నే వాకింగ్ చేసి వస్తుండగా కారం చల్లి.. హైదరాబాద్‌ నగరంలో వరుస నేర సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.. ఈ క్రమంలోనే.. మలక్‌పేట్‌లోని శాలీవాహననగర్ పార్క్ లో కాల్పులు కలకలం రేపాయి. దుండగులు జరిపిన కాల్పుల్లో సీపీఐ నేత చందూరాథోడ్ అక్కడికక్కడే మృతి చెందాడు.. వాకింగ్‌కి వెళ్లిన చందూ రాథోడ్‌పై దుండగులు 4 రౌండ్ల పాటు కాల్పులు జరిపారు. చాలా కాలంగా సీపీఐ నేత రాజేష్‌తో రాథోడ్‌కు విబేధాలున్నాయని.. అతనే ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని.. రాథోడ్‌ కుటుంబసభ్యులు…

Read More

తాజా చట్టంతో నేరంగా మారనున్న అసమ్మతి, ధిక్కారం

ఉగ్రవాద ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి సరిపోయిన చట్టాలు దేశంలో అమల్లో ఉన్నాయి. అయినప్పటికీ మహారాష్ట్రలో బీజేపీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం మహారాష్ట్ర ప్రత్యేక పౌర భద్రత బిల్లు పేరుతో తాజాగా మరోచట్టాన్ని ఆమోదించింది. ఈ బిల్లు ప్రకటిత లక్ష్యం పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్న నక్సలైట్ అనుయాయులని, అభిమానులని ఏరి వేయటం. దీన్నే చట్టపరమైన భాషలో పట్టణ ప్రాంతాల్లో నక్సలిజం అడుగుజాడలను తుడిచివేయటంగా పేర్కొన్నారు. ఫడ్నవిస్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అర్బన్ నక్సలిజం అన్న పదాన్ని చట్టపరిధిలోకి తీసుకురావడానికి గత…

Read More

కామెర్ల నివారణకు చిట్కాలు

మీ ఆరోగ్యం మీ చేతుల్లో కామెర్లు, పచ్చ కామెర్లు లేదా జాండిస్ (Jaundice) అనేది ఒక సాధారణ ఆరోగ్య సమస్య. ఇది శరీరంలో బిలిరుబిన్ (Bilirubin) అనే పసుపు వర్ణద్రవ్యం అధికంగా పేరుకుపోయినప్పుడు సంభవిస్తుంది. కాలేయం బిలిరుబిన్‌ను సరిగ్గా ప్రాసెస్ చేయలేనప్పుడు లేదా పిత్తాశయ నాళాలలో అడ్డంకులు ఏర్పడినప్పుడు ఇది జరుగుతుంది. కామెర్లు తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు, ముఖ్యంగా కాలేయానికి సంబంధించిన అంతర్లీన సమస్యలను సూచిస్తుంది. సకాలంలో చికిత్స తీసుకోకపోతే, కాలేయ వైఫల్యం లేదా ఇతర అవయవాలకు…

Read More

భారత బ్యాడ్మింటన్ దిగ్గజాలు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్‌లు తమ ఏడేళ్ల వివాహ బంధానికి ముగింపు పలికారు.

సైనా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ విడాకుల విషయాన్ని ధృవీకరించారు. వారిద్దరూ పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. వారి ప్రేమ కథ, వివాహం: సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్‌ల పరిచయం హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో మొదలైంది. ఇద్దరూ అక్కడే శిక్షణ పొందుతూ, స్నేహితులుగా మారి, ఆపై ప్రేమలో పడ్డారు. దాదాపు 20 సంవత్సరాలకు పైగా వారిద్దరి మధ్య స్నేహం, ప్రేమ బంధం కొనసాగింది. చివరకు, 2018 డిసెంబర్ 14న చాలా…

Read More

అద్దె కారుతో భర్తను లేపేసిన భార్య..!

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం జరిగింది. ఓ భార్య తన భర్తను కారుతో ఢీ కొట్టించి హత్య చేయించింది. మొదట అందరూ.. దీనిని సాధారణ యాక్సిడెంట్‌గానే భావించారు. కానీ పోలీసుల విచారణలో అసలు నిజం బయటకు రావడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి భువనగిరి జిల్లా కాటేపల్లి సమీపంలో ఆదివారం అర్ధరాత్రి బైక్‌ను కారు ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. మొదట అందరూ యాక్సిడెంట్ వల్లనే చనిపోయాడని అనుకున్నారు. అయితే పోలీసులు మాత్రం యాక్సిడెంట్…

Read More

మ‌రోసారి ప‌వన్ క‌ళ్యాణ్‌ని ప్ర‌శ్నించిన ప్ర‌కాశ్ రాజ్..

జనసేన అధినేత, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ ఒకప్పుడు “ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చాను” అని ప్రకటించగా, ఇప్పుడు ఆయన్ని ప్రశ్నించడానికీ ముందుండే వ్యక్తిగా నటుడు ప్రకాశ్ రాజ్ నిలిచారు. పవన్ గతంలో కమ్యూనిస్టు భావజాలాన్ని పట్టుకొని, చేగువేరాను ఆదర్శంగా కొనియాడితే… ఇప్పుడు సనాతన ధర్మం విలువలు చెబుతూ ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామిగా మారారు. ఈ మార్పుపై ప్రకాశ్ రాజ్ ఎన్నోసార్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. 2018లో జనసేన ఆవిర్భావ సభలో పవన్…

Read More
error: Content is protected !!