తెలంగాణ బీజేపీలో అగ్ని పరీక్ష: ఈటలపై కుట్రలు?

తెలంగాణ బీజేపీలో భిన్న స్వరాలు, అంతర్గత పోటీలు తారస్థాయికి చేరుతున్నాయి. తాజాగా ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. పార్టీ లోపలే తనపై కుట్రలు జరుగుతున్నాయని ఈటల తీవ్రస్థాయిలో ఆరోపించారు. “బీ కేర్‌ఫుల్ కొడకా… నేను శత్రువుతో పోరాడతా, కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకోను” అంటూ ఎవరైనా తనను టార్గెట్ చేస్తే సహించేది లేదన్న స్పష్టం చేశారు. ఈటల వ్యాఖ్యలు చూస్తే, తనను పార్టీ నుంచి బయటకు నెట్టి వేయాలనే కుట్రలు సాగుతున్నట్లు…

Read More

బీటెక్ సీట్లు ఫస్ట్ ఫేజ్‌లోనే 93 శాతం భర్తీ..!!

రాష్ట్రవ్యాప్తంగా 77,561 మందికి అలాట్‌మెంట్అత్యధికంగా సీఎస్‌ఈలో 57,042 సీట్లు నిండినయ్82 కాలేజీల్లో వంద శాతం సీట్లు భర్తీవిద్యార్థులు కాలేజీల్లో రిపోర్ట్ చేసేందుకు ఈ నెల 22 వరకు చాన్స్‌ హైదరాబాద్, రాష్ట్రంలో బీటెక్ ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్‌మెంట్ ప్రక్రియ పూర్తయింది. టీజీ ఎప్ సెట్ తొలి విడత సీట్ల కేటాయింపులోనే 93.3 శాతం భర్తీ అయ్యాయి. ఈ వివరాలను శుక్రవారం టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 172 ఇంజినీరింగ్ కాలేజీలు ఉండగా, వాటిలో…

Read More

ట్రాఫిక్ సమస్యలకు చెక్‌.. హైదరాబాద్‌లోకి జిల్లాల బస్సులు రాకుండా కొత్త బస్ టర్మినల్

హైదరాబాద్ లో రోజురోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్‌ను తగ్గించేందుకు ఆర్టీసీ అడుగులు వేస్తోంది. అంతర్రాష్ట్ర బస్సుల రాకపోకల కోసం కొత్త బస్ టెర్మినల్‌ను ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే, నగర రద్దీ తగ్గి ప్రయాణికుల సమయాన్ని ఆదా చేసే అవకాశముంది. హైదరాబాద్‌కు మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, నారాయణపేట, నాగర్‌కర్నూల్ వంటి దక్షిణ తెలంగాణ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా బస్సులు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ బస్సులన్నీ నగర కేంద్రంలోని ఎంజీబీఎస్‌ కు చేరడానికి ట్రాఫిక్…

Read More

హీటెక్కిన ఓల్డ్ సిటీ…..మాధవి లత vs రాజాసింగ్

బీజేపీ నుంచి గోషామహల్ ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచారు రాజాసింగ్. 2018 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆయనే. మొన్నటి ఎన్నికల్లో సైతం గ్రేటర్ పరిధిలో రాజాసింగ్ ఒక్కరే ఎమ్మెల్యేగా గెలిచారు. అలాంటి కరుడు గట్టిన హిందుత్వవాదిని బీజేపీ అధిష్టానం దూరం పెట్టింది. రాజాసింగ్ రాజీనామాను ఆమోదించిన బీజేపీ పెద్దలు ఆయన ఎపిసోడ్ పై మాట్లాడవద్దని పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేసింది. అయినా తాజాగా రాజాసింగ్ పై అదే పార్టీ నేత…

Read More

కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి

తెలంగాణలో సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు త్వరగా అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .. కేంద్ర ఐటీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ను కోరారు. రాష్ట్రంలో అధునాతన సౌకర్యాలు, పరిశోధన కేంద్రాలు ఉన్నందున ASIP, మైక్రో LED ప్రాజెక్టులకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో హైటెక్ ఎలక్ట్రానిక్స్ పార్క్ ఏర్పాటుకు EMC 2.0 పథకం కింద అనుమతి ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ ఇప్పటికే పరిశోధనా సౌకర్యాలతో, సాంకేతిక నైపుణ్యం కలిగిన మానవ…

Read More

కేటీఆర్ మిత్రుడు దుబాయ్‌లో చనిపోయాడు: సీఎం రేవంత్

సీఎం రేవంత్ రెడ్డి హస్తిన పర్యటన రెండోరోజు కొనసాగుతోంది. ఈరోజు ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు సీఎం. ఈ చిట్‌చాట్‌లో కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లాగా తాము ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేయలేదని, చేయబోమని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఏం జరిగిందో వారి కుటుంబసభ్యులే బయటికి వచ్చి చెప్తున్నారని.. తన సొంత ప్రయోజనాల కోసం కాకుండా తెలంగాణ ప్రయోజనాల కోసమే తాను ఢిల్లీకి…

Read More

పోలీసులకు కేటీఆర్ వార్నింగ్

శశిధర్ గౌడ్ విషయంలో పోలీసుల తీరుపై కేటీఆర్ ఆగ్రహం అధికారంలో ఎవరూ శాశ్వతంగా ఉండరని వ్యాఖ్య తమకు కూడా ఒక రోజు వస్తుందన్న కేటీఆర్ బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ శశిధర్ గౌడ్ అలియాస్ నల్లబాలు విషయంలో పోలీసుల తీరుపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఎవరూ శాశ్వతంగా ఉండరని, తమకు కూడా ఒక రోజు వస్తుందని, అప్పుడు ప్రతి చర్యను సమీక్షిస్తామని డీజీపీని ఉద్దేశించి హెచ్చరించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు,…

Read More

ఏ క్షణమైనా సర్పంచ్‌ ఎన్నికల షెడ్యూల్!

ఏ క్షణమైనా సర్పంచ్‌ ఎన్నికల షెడ్యూల్!తెలంగాణ : స్థానికసంస్థల ఎన్నికలను హైకోర్టు గడువులోపు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్‌ విడుదల అయ్యే అవకాశం ఉంది. ఎన్నికల ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే పంచాయతీరాజ్‌ శాఖకు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ZPTC, MPTC, సర్పంచ్‌ స్థానాలు కూడా ఖరారు చేసింది. ఎన్నికల్లో 42% బీసీ కోటా కల్పిస్తూ ఆర్డినెన్స్‌ను గవర్నర్‌ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపింది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లపై…

Read More

38 రోజుల పసికందును వేడి నీటిలో మరిగించి చంపిన కన్నతల్లి

ప్రసవానంతర డిప్రెషన్‌ (PPD) కారణంగానే ఈ విషాదమన్న పోలీసులుకర్ణాటక రాజధాని బెంగళూరులో మానవత్వాన్ని కదిలించే అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. 38 రోజుల పసికందు హత్య కేసులో వెలుగుచూస్తున్న వివరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ (PPD) మరియు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ఒక తల్లి తన 38 రోజుల పసికందును మరిగించిన నీటిలో వేసి దారుణంగా చంపిందని పోలీసులు నిర్ధారించారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అంతే కాకుండా ప్రసవానంతర డిప్రెషన్ తీవ్రత,…

Read More

అతడికి 42.. ఆమెకు 22

కూతురు వయసున్న యువతిని లోబరుచుకుని పెళ్లి చేసుకున్న వ్యక్తి.. చివరకు ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్య కొన ఊపిరితో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. నాన్న నన్ను బ్రతికించు, నాకు చచ్చిపోవాలని లేదంటూ ప్రాణాలు విడిచిన యువతి వరంగల్: ఎనుమాముల ఇందిరమ్మ కాలనీలో విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. తనకంటే దాదాపు 20 ఏళ్లు పెద్దవాడైన, పెళ్లై పిల్లలున్న వ్యక్తితో ప్రేమలో పడి, పెళ్లి చేసుకున్న ఓ యువతి.. చివరకు అతనితోపాటే ఆత్మహత్యకు పాల్పడింది. ఆసుపత్రిలో కొన…

Read More
error: Content is protected !!