దేశానికి అత్యధిక కాలం పనిచేసిన రెండో ప్రధానిగా నరేంద్ర మోదీ..ఇందిరా గాంధీ రికార్డ్ బ్రేక్

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ శుక్రవారం (జూలై 25, 2025) ఒక అరుదైన ఘనతను సాధించారు. ఆయన వరుసగా 4,078 రోజుల పాటు ప్రధానమంత్రిగా కొనసాగుతూ, ఇందిరా గాంధీ (1966-1977) రికార్డును అధిగమించి, దేశంలో ఎక్కువ కాలం పదవిలో ఉన్న రెండో ప్రధానమంత్రిగా నిలిచారు. ప్రస్తుతం దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ (1947-1964) మాత్రమే ఎక్కువకాలం పనిచేసిన ప్రధానుల్లో మొదటి స్థానంలో ఉన్నారు. నెహ్రూ 16 ఏళ్ల 286 రోజుల పాటు (1947-1964) పదవిలో…

Read More

వరంగల్ ఎయిర్ పోర్ట్ భూసేకరణకు రూ.205 కోట్ల నిధులు విడుదల

జిల్లాలోని మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణ పనుల్లో భాగంలో రేవంత్ సర్కార్ కీలక ముందడుగు వేసింది. ఈ నిర్మాణ ప్రాజెక్టులో భాగంగా అవసరమైన 253 ఎకరాల భూసేకరణకు రూ.205 కోట్ల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో.. విమానాశ్రయ విస్తరణకు అవసరమైన రన్ వే, టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ), నావిగేషనల్ ఇన్స్ట్రుమెంట్ ఇన్స్టలేషన్ వంటి నిర్మాణాలు చేపట్టనున్నారు. వరంగల్లోని మామునూరు విమానాశ్రయం గతంలో కొన్నేళ్ల క్రితం మూసివేతకు…

Read More

కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!!

తెలంగాణలోని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి పదవీ కాలాన్ని మార్చి 31, 2026 వరకు పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర సర్కార్ నిర్ణయంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లోని పని చేస్తున్న 12,055 మంది ఉద్యోగులకు లాభం చేకూరనుంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగుల సేవలు దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది….

Read More

తెలంగాణ వ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు.. ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

తెలంగాణ వ్యాప్తంగా కొన్ని రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ కేంద్రం ఇప్పటికే జులై 26 వరకు భారీ వర్షాలు కురుస్తాయని అలర్ట్ జారీ చేసింది. బంగాళ ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల కురుస్తున్న భారీవానలతో తెలంగాన వ్యాప్తంగా పలు చోట్ల ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో వానలతో ఎక్కడికక్కడ భారీగా…

Read More

హిల్స్ బైపోల్ తో బీఆర్ఎస్ కు కొత్త చిక్కులు.. అసలు మ్యాటర్ ఇదే..

గ్రేటర్ హైదరాబాద్‌లో మరో ఉప ఎన్నిక ఖాయమైంది. జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. బైపోల్‌లో పోటీపై గులాబీ పార్టీ ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టింది. అయితే ఎమ్మెల్యే టికెట్ మాగంటి గోపినాథ్‌ భార్యకు టికెట్‌ ఇవ్వాలని హైకమాండ్‌ ఆలోచిస్తున్న వేళ.. రేసులోకి మాగంటి గోపినాథ్‌ సోదరుడు వజ్రనాథ్‌తో పాటు.. మాగంటి గోపినాథ్‌ మొదటి భార్య కొడుకు వచ్చినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే టికెట్‌ తనకు ఇవ్వాలని అమెరికాలో ఉన్న మాగంటి కుమారుడు గులాబీ…

Read More

బీహార్‌ ఎన్నికల దిక్సూచి ఎటువైపు?

దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన బిహార్‌ రాజకీయాలది ఎప్పుడూ ప్రత్యేకతే! రెండు వేల యేళ్లకు పైగా చరిత్ర కలిగిన నాటి పాటలీపుత్ర, నేటి పట్నా రాజధానిగా గల బిహార్‌… సంకీర్ణ ప్రభుత్వాలకు పుట్టినిల్లు. 1990లో కాంగ్రెస్‌ ప్రభుత్వ పతనం తర్వాత రాష్ట్రంలో 35 సంవత్సరాలుగా ప్రాంతీయ పార్టీలదే హవా! రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశాలుండటంతో దేశ వ్యాప్తంగా బిహార్‌పై ఆసక్తి నెలకొంది. అస్థిర ప్రభుత్వాల రాష్ట్రంబిహార్‌ రాజకీయాల్లో కుల ప్రభావం…

Read More

మూఢనమ్మకాల మంటల్లో మానవత్వం!

సమాజంలో పాతుకుపోయిన మూఢనమ్మకాలకు నిదర్శనం బాణామతి లేదా చేతబడి. దాని పేరు మీద అన్యాయంగా సాటి వ్యక్తుల ప్రాణాలు తీస్తున్న ఉదంతాలు తరచూ వెలుగు చూస్తున్నాయి. బడుగు, బలహీన వర్గాలు… ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఈ దుర్మార్గాలకు బాధితులవుతున్నారు. బాణామతికి పాల్పడ్డారనే నెపంతో బిహార్‌లోని టెట్గామా గ్రామంలో ఇటీవల ఒక గిరిజన కుటుంబంలోని అయిదుగురు సభ్యులను చుట్టుపక్కల వ్యక్తులు చావబాది నిప్పంటించి హతమార్చారు. చనిపోయినవారిలో ముగ్గురు మహిళలున్నారు. బాణామతి లేదా చేతబడి చేశారనే ఆరోపణలతో ఆదివాసీ, దళిత,…

Read More

జగన్‌ను అరెస్ట్ చేస్తే ఎమ్మెల్యేల రాజీనామాలు !

వైఎస్ఆర్‌సీపీ పక్కా ప్రణాళికతో రాజకీయాలు చేస్తోంది. లిక్కర్ స్కామ్‌లో జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయడం ఖాయమని తేలిపోవడంతో తదుపరి వ్యూహంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఆందోళనలు చేయడంతో పాటు.. రాజీనామాల వ్యూహాన్ని కూడా సిద్ధం చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో పట్టుదలగా ఉన్నారు. రాజీనామా చేసి.. ప్రజాగ్రహం ఏమిటో ప్రభుత్వానికి తెలిసేలా చేయాలనుకుంటున్నారు. అందుకే ఎమ్మెల్యేలందరికీ.. రాజీనామాలకు సిద్ధంగా ఉండాలన్న సంకేతాలు పంపినట్లుగా చెబుతున్నారు. సానుభూతి ఉప్పొంగుతుందని అంచనా ఐదు సంవత్సరాల పాటు అద్భుతమైన…

Read More

రాజాసింగ్‌కు అర్థమవుతున్న రాజకీయం !

బీజేపీకి రాజీనామా చేసిన ఇప్పుడు ఎమ్మెల్యే పదవికి బీజేపీ అడిగితేనే రాజీనామా చేస్తానంటున్నారు. పార్టీకి చేసిన రాజీనామాను బుజ్జగించి వెనక్కి తీసుకునేలా చేస్తారని అనుకున్నారు కానీ ఆమోదించి పక్కన పడేసేసరికి రాజాసింగ్ కు లైట్లు వెలిగాయి. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశానని.. కిషన్ రెడ్డికి పంపానని ఆయన స్పీకర్ కు పంపవచ్చని మొదట్లో ప్రకటనలు చేశారు. కానీ ఇప్పుడు మాత్రం బీజేపీ హైకమాండ్ చెబితే రాజీనామా చేస్తానని అంటున్నారు. బీజేపీకి ఆయన రాజీనామా అవసరం లేదు….

Read More

IBPS PO Vacancy 2025: Registration Begins For 5,208 Posts, Check Eligibility

వివిధ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న పిఓ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల ▪️ మొత్తం ఖాళీలు:5208▪️ అర్హత: డిగ్రీ▪️ దరఖాస్తులు ప్రారంభం: 01.07.25▪️ దరఖాస్తు చేయడానికి ఆఖరి తేదీ:28.07.25 పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ దరఖాస్తు క్రింది లింక్ నందు కలదు IBPS Specialist Officer Recruitment (CRP SPL-XV) for 2026-27 | ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ ▪️ మొత్తం ఖాళీలు:1007▪️ దరఖాస్తులు ప్రారంభం: 01.07.25▪️ దరఖాస్తు…

Read More
error: Content is protected !!