హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ వేరే కంపెనీకి పోర్టింగ్ ఎలా మారాలి..

ఆరోగ్య బీమా అనేది వైద్య ఖర్చుల కోసం ఆర్థిక రక్షణ కల్పించే ఒక రకమైన బీమా. దీనిలో, మీరు ఒక బీమా సంస్థకు (ఇన్సూరెన్స్ కంపెనీ) ప్రీమియం చెల్లిస్తారు. ఆ సంస్థ మీ వైద్య ఖర్చులను, లేదా కొంత భాగాన్ని కవర్ చేస్తుంది. సాధారణంగా, ఆరోగ్య బీమాలో ఆసుపత్రిలో చేరడం, వైద్య పరీక్షలు, శస్త్రచికిత్సలు, మందుల ఖర్చులు, ఇతర వైద్య సంబంధిత ఖర్చులు ఉంటాయి. మీరు బీమా చేసిన మొత్తానికి లోబడి ఈ ఖర్చులు కవర్ అవుతాయి….

Read More

సోషల్ మీడియాలో చిన్నపిల్లల పో** వీడియోలు

సోషల్ మీడియాలో చిన్నపిల్లల పో** వీడియోలు చిన్నపిల్లల పో** వీడియోలు డౌన్‌లోడ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నవారిని అరెస్టు చేసిన పోలీసులు కరీంనగర్, జగిత్యాల, వరంగల్, హైదరాబాద్‌లో 15 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖా గోయల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని, బాధితుల్లో 6 నుంచి 14 ఏళ్ల వయసు వాళ్లే అధికంగా ఉన్నారని పేర్కొన్న శిఖా గోయల్ చిన్నపిల్లలకు సంబంధించి అసభ్యకరమైన…

Read More

సినీనటి రమ్యశ్రీ మరియు ఆమె సోదరుడు పై దాడికి పాల్పడ్డ సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ రావు పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు

సినీనటి రమ్యశ్రీ మరియు ఆమె సోదరుడు పై దాడికి పాల్పడ్డ సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ రావు పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు శ్రీధర్ రావుతో పాటు వెంకటేష్ మరో ముగ్గురి అనుచరులపై కేసు నమోదు 115(2), 126(2), 324(5), 125 R/W 3(5) BNS యాక్ట్ ప్రకారంగా కేసులు ప్లాట్ ఓనర్స్ సమక్షంలో హైడ్రా అధికారులు రోడ్లు మార్కింగ్ చేస్తుండగా.. వీడియో తీస్తున్న ప్లాట్ యజమానులపై సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు అనుచరులు…

Read More

కనుబొమ్మలు గీసుకునే నాయకుడిని ఎప్పుడైనా చూశారా?

మీసాలు, గడ్డం గీసుకునే వాళ్ళను చూసి ఉంటాం.. కనుబొమ్మలు గీసుకునే నాయకుడిని ఎప్పుడైనా చూశామా? వరంగల్ జిల్లాకు చెందిన కనుబొమ్మలు లేని నాయకుడు 15 ఏళ్లు టీడీపీని భ్రష్టు పట్టించాడు.. చంద్రబాబును ఓడగొట్టాడు.. అతను మాత్రం మంత్రి పదవి అనుభవించాడు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి సంచలన వ్యాఖ్యలు కేసీఆర్, కేటీఆర్ ను తప్పుదోవ పట్టించి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరాడు.. అతను ఎన్ కౌంటర్ల స్పెషలిస్ట్ బయటి…

Read More

ఏ దేశంతో కూడా వీరికి సంబంధం లేదు..

సముద్రమే వారి ప్రపంచం! నేలంటే భయపడే.. ఈ నీటి మనుషుల జీవనం…. బజావు తెగ, “సముద్ర జిప్సీలు”గా పిలువబడే, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్ సముద్ర ప్రాంతాలలో నివసిస్తున్నారు. వారి జీవితం సముద్రంతో అనుసంధానమై ఉంది, చేపలు పట్టడం వారి ప్రధాన జీవనోపాధి. అద్భుతమైన ఈత, డైవింగ్ నైపుణ్యాలతో, వారు లోతైన సముద్రంలో శ్వాసను ఎక్కువసేపు ఆపుకోవడంలో నేర్పరితనం కలిగి ఉన్నారు. గిరిజన ప్రజలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో నివసిస్తున్నారు. వారిలో కొందరు సాధారణ ప్రపంచం నుండి పూర్తిగా…

Read More

తెలంగాణకు అన్యాయం.. జరగనివ్వం బీజేపీ ఎంపీలు డీకే అరుణ, రఘునందన్..!!

హైదరాబాద్,ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుపై ఆల్ పార్టీ మీటింగ్ లో చర్చించిన అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని బీజేపీ ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావు తెలిపారు. బుధవారం ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్ తరువాత సెక్రటేరియెట్ లో మీడియా పాయింట్ దగ్గర ఎంపీలు మాట్లాడారు. తెలంగాణకు అన్యాయం చేసే ఏ అంశాన్ని కూడా తాము ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణకు ఎదురవుతున్న ఇబ్బందులు ఏమిటి? ఈ విషయంలో…

Read More

కిషన్ రెడ్డి తెలంగాణ ద్రోహి… హరీశ్ రావు అసూయకు మందు లేదు: రేవంత్ రెడ్డి

కిషన్ రెడ్డి విశ్వసనీయత పెద్ద ప్రశ్నార్థకమన్న రేవంత్ రెడ్డిబీఆర్ఎస్ ను బతికించేందుకు కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపణఎన్ని ప్రాజెక్టులకు బీఆర్ఎస్ అనుమతులు తీసుకొచ్చిందో చెప్పాలని డిమాండ్కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కిషన్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదని, ఆయన విశ్వసనీయతే ఒక పెద్ద ప్రశ్నార్థకమని సీఎం వ్యాఖ్యానించారు. అఖిలపక్ష సమావేశానికి హాజరుకాకుండా, ఢిల్లీలో పని ఉందని చెప్పి కిషన్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖ…

Read More

మహబూబాబాద్ జిల్లాలో సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన చోటుచేసుకుంది

మహబూబాబాద్ జిల్లాలో సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్న కూతురి ప్రేమ వ్యవహారానికి అడ్డుచెప్పాడన్న కోపంతో సొంత కుటుంబ సభ్యులే ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి చంపారు. ఈ దారుణమైన సంఘటన మరిపెడ మండలం డీఎస్ఆర్ జెండాల్ తండాలో మంగళవారం జరిగింది. ఈ హ‌త్య తాలూకు వివరాలను మరిపెడ సీఐ రాజ్‌కుమార్‌గౌడ్ మీడియాకు వెల్లడించారు.సీఐ తెలిపిన వివరాల ప్రకారం డీఎస్ఆర్ జెండాల్ తండాకు చెందిన ధారావత్ కిషన్ (40)కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొద్ది రోజుల…

Read More

కేసీఆర్ పొలిటికల్ “ప్రాజెక్టు” రెడీ !

భారత రాష్ట్ర సమితి చీఫ్ కేసీఆర్ ప్రజల్లోకి వచ్చేందుకు సరైన కారణం కోసం చూస్తున్నారు. అన్ని రకాలుగా పరిశీలించిన తర్వాత ప్రభుత్వం ప్రాజెక్టుల్ని నిర్లక్ష్యం చేస్తోందన్న కారణంతో ప్రజల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. త్వరలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ ఖరారు చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల్ని నిర్లక్ష్యం చేస్తోందని కేసీఆర్ భావిస్తున్నారు. కాళేశ్వరం, పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులే ప్రధానం కేసీఆర్ తన పదేళ్ల పాలనా కాలంలో కాళేశ్వరంకు అత్యధిక…

Read More

ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది వాస్తవం -వైఎస్ షర్మిలా రెడ్డి

నా ఫోన్,నా భర్త ఫోన్,నా దగ్గర వాళ్ళ ఫోన్ లు ట్యాప్ చేశారు ఫోన్ ట్యాప్ జరిగినట్లు స్వయంగా వైవీ సుబ్బారెడ్డి నిర్ధారించారు అనాడు ట్యాపింగ్ జరిగిన నా ఆడియో ఒకటి నాకే వినిపించారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు ఎక్కడికి రమ్మని చెప్పినా వస్తా బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్తున్న… ఫోన్ ట్యాపింగ్ పచ్చి నిజం రేవంత్,చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ వేగవంతం చేయాలి అనాడు జగన్,కేసీఆర్ మధ్య ఉన్న సంబంధం చూసి…

Read More
error: Content is protected !!