ఏ క్షణంలోనైనా పాక్‌పై దాడి..!!

సర్వసన్నద్ధమవుతున్న భారత్‌! అమెరికా, చైనా సహా పలు దేశాలకు పరిస్థితిని వివరించిన విదేశాంగ శాఖ పీ5 దేశాలతో జైశంకర్‌ చర్చలు తాలిబాన్‌ కూడా మనవైపే.. సీసీఎస్‌ భేటీలో సైనిక సన్నద్ధతపై ప్రధాని సమీక్ష కీలక విన్యాసాలు ప్రారంభించిన త్రివిధ దళాలు జాతీయ భద్రతా సలహా బోర్డు పునర్వ్యవస్థీకరణ చైర్మన్‌గా ‘రా’ మాజీ చీఫ్‌ అలోక్‌ జోషి తెలుగు అధికారి వెంకటేశ్‌ వర్మకూ స్థానం మాపై నేడో, రేపో సైనిక దాడి మా దగ్గర విశ్వసనీయ సమాచారం ఉంది…

Read More

10 Results- 10వ తరగతి పరీక్ష ఫలితాలను

మార్చ్ 21 నుండి ఏప్రిల్ 4 వరకు జరిగిన  10వ తరగతి పరీక్ష ఫలితాలను ఈ రోజు  (30-04-2024) మధ్యాహ్నం 1 గంట కు ముఖ్యమంత్రి  శ్రీ రేవంత్ రెడ్డి గారు విడుదల చేస్తారు అని DIRECTOR OF GOVT. EXAMINATION TELANGANA, HYDERABAD వారు తెలియచేసారు. ఫలితాలు కింది ఇచ్చిన లింక్స్ నుండి పొందగలరు. 10th CLASS EXAMINATION RESULTS 2025 Link 1 CLICK HERE Link 2 CLICK HERE Link 3 CLICK HERE…

Read More

పాక్‌లో పుట్టి ఆ దేశ పౌరసత్వం ఉన్న అమ్మాయి.. 19 ఏళ్లుగా ధర్మవరంలోనే..

పహల్గామ్ ఘటన నేపథ్యంలో వెలుగులోకి దేశ విభజన సమయంలో పాకిస్థాన్‌కు వెళ్లిన బళ్లారికి చెందిన మహబూబ్ పీరన్ చిన్న కుమార్తెకు ధర్మవరంలోని చెల్లెలి కుమారుడితో వివాహం 1998లో తండ్రిని చూసేందుకు వెళ్లి అక్కడే అమ్మాయికి జన్మనిచ్చిన జీనత్ పీరన్ చిన్నారి అక్కడే జన్మించడంతో పాకిస్థాన్ పౌరసత్వం ఆ తర్వాత భారత్ వచ్చినా అదే కొనసాగింపు పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్‌లోని పాక్ పౌరులను వెనక్కి పంపాలని భారత ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఓ ఆసక్తికర ఘటన వెలుగులోకి…

Read More

టార్గెట్ PoK – స్వాధీనానికి యుద్ధం !

కశ్మీర్‌లో కొంత భాగం ఇప్పటికీ పాకిస్తాన్ చెరలో ఉంది. దాన్ని పాక్ ఆక్రమిత కశ్మీర్ అని పిలుస్తున్నారు. అసలు పాకిస్తాన్ ఉగ్రవాద క్యాంపులన్నీ అక్కడే ఉంటాయి. హమాస్ ఉగ్రవాదులు కూడా ఇటీవల పీవోకేలో పర్యటించారని మీడియా రిపోర్టులు చెబుతున్నాయి. భారత్ కు వ్యతిరేకంగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నారు. పెహల్గాంలో జరిగిన దాడిలో హమాస్ పాత్ర ఉందా లేదా అన్నది పక్కన పెడితే.. భారత్ పై ఉగ్రవాద యుద్ధానికి పీవోకే ఎలా కీలకంగా మారుతుందో అర్థం…

Read More

భారత్ పాకిస్తాన్ పై యుద్ధం మొదలుపెట్టిందా?

సింధు నదిలో భారతీయుల రక్తం పారుతుంది: పాకిస్తాన్ బరితెగింపు మాటలు పహల్గాం ఉగ్రదాడితో భారత్ – పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నాయి. సింధూ జలాల నుంచి చుక్క నీరు కూడా పాక్ భూభాగానికి వెళ్లనివ్వరా దని భారత ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు పాకిస్థాన్ సైతం భారత్ పై కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఉగ్రదాడితో ఆగ్రహంతో ఉన్న భారత్ ను రెచ్చగొట్టేలా పాక్ ప్రభుత్వం…

Read More

పాకిస్థానీల కోసం ఆరా తీస్తున్న హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ అధికారులు

హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్‌లో 208 మంది పాక్ పౌరుల నమోదు వీరిలో 156 మందికి దీర్ఘకాలిక వీసాలు గడువులోగా దేశం విడిచి వెళ్లాలని పాకిస్థానీలకు ఆదేశాలు పహల్గామ్ ఉగ్రదాడి ఉదంతం తర్వాత దేశంలో నివసిస్తున్న పాకిస్థానీ పౌరుల వీసాలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. నిర్దేశిత గడువులోగా పాకిస్థానీయులందరూ దేశం విడిచి వెళ్లాలని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో, నగర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యంగా, హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్…

Read More

64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన్..!!

కాశ్మీర్ లోని పహల్గామ్ లోని బైసరన్ వ్యాలీ ఉగ్రవాదుల సృష్టించిన మారణకాండ భారతదేశం మొత్తాన్ని కన్నీటి సంద్రంలో ముంచివేసింది. ఈ దాడిలో 28 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మంది గాయపడ్డారు. దీనికి తామే కారణం అని పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ప్రాక్సీ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ ఉగ్రసంస్థ ప్రకటించింది. ఈ దాడిలో పాకిస్తాన్ ప్రమేయం కూడా ఉన్నట్టు భారత ఇంటెలిజెన్స్ సంస్థలు కనుగొన్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం తమకేమీ…

Read More

ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు

ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు నేడు (22-04-2025) ఉదయం 12 గంటల కు  ఉప ముఖ్యమంత్రి మళ్ళు బట్టి విక్రమార్క గారు ఒకే సారి ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదల చేస్తారని తెలిపారు. INTERMEDIATE EXAMINATION RESULTS 2025 Link 1 CLICK HERE Link 2 CLICK HERE Link 3 CLICK HERE Link 4 CLICK HERE Link 5 CLICK HERE

Read More

HCU ఉద్యమానికి సారథ్యం వహించలేదు.. అండగా నిలబడ్డాం: KTR

HCU భూముల అంశంలో విద్యార్థులు, ప్రజలు,ప్రముఖులు స్పందించిన తర్వాత BRS వారికి అండగా నిలిచిందని కేటీఆర్ అన్నారు. విద్యార్థుల ఉద్యమానికి తామేమి సారథ్యం వహించలేదని.. ప్రధాన ప్రతిపక్షంగా అండగా నిలబడ్డామని చెప్పారు. విద్యార్థులపై కేసులు వెనక్కి తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నాం. ప్రభుత్వం కేవలం విద్యార్థులపై కేసులు ఉపసంహరిస్తే సరిపోదు. అక్కడి అడవికి, వన్యప్రాణుల మరణాలకు కారణమైన వారిపైన కేసులు నమోదు చేయాలి’ అని డిమాండ్ చేశారు.

Read More

యువత ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్ యాప్స్

హైదరాబాద్:ఏప్రిల్ 08అభిమానుల ప్రాణాలు తీస్తున్న స్టార్లు… విచ్చల విడిగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ భూతం మనుషుల ఉసురు తీసు కుంటుంది. ఈ సైతాన్‌ని అందంగా తయారు చేసి తమ అభిమాన తారలే వాళ్ల అభిమానుల ప్రాణా లపై ఉసిగొల్పుతున్నారు ఒక మనిషికి ముఖ్యంగా తమను అభిమానించే వాళ్ల ప్రాణాలను తీసేంత రాక్షసత్వం ఎక్కడి నుంచి వస్తుంది? అంత రాక్షసత్వా నికి పాల్పడిన చాలా నార్మ ల్‌గా ఎందుకు నవ్వుతున్న మొహంతో కనిపిస్తున్నా రు?…

Read More
error: Content is protected !!