ఫ్లైట్ క్రాష్ వెనుక విద్రోహచర్య ?

అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం ఏవియేషన్ నిపుణులను ఆశ్చర్య పరుస్తోంది. లండన్ వెళ్లడానికి ఇలా గాల్లోకి లేచిన నిమిషంలోపే కుప్పకూలిపోయింది. టేకాఫ్‌కు ఏటీసీ నుంచి పైలట్ పర్మిషన్ తీసుకుని రన్ వే నుంచి విమానాన్ని గాల్లోకి లేపారు. వెంటనే అత్యంత ప్రమాదకర పరిస్థితిని వివరించే మేడే కాల్‌ను ఏటీసీకి చేశారు. ఆ తర్వాత నిమిషంలోనే ఫ్లైట్ తెగిన గాలిపటంలా అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలోనే ఉన్న ఓ మెడికల్ కాలేజీ హాస్టల్ పై కూలిపోయింది. విమానం కూలిపోతున్న…

Read More

అహ్మదాబాద్ విమాన ప్రమాదం..133మంది ప్రయాణికులు మృతి..!!

అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడంతో 133 మంది మృతిచెందారు. ప్రమాద సమయంలో విమానంలో 232 మంది ప్రయాణికులు,10 మంది సిబ్బంది ఉన్నారు. గురువారం (జూన్ 12) మధ్యాహ్నం 1.17 గంటలకు ఎయిర్ ఇండియా విమానం లండన్‌కు బయలుదేరినప్పుడు మేఘనినగర్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ జాతీయులు, 7 మంది పోర్చుగీస్, ఒక కెనడియన్ ఉన్నారు. అహ్మదాబాద్‌లోని మేఘనినగర్ ప్రాంతానికి సమీపంలో విమానం…

Read More

ఈ 8 రంగాలకు AI ముప్పు..! మరో ఐదేళ్లలో ఊహించని విధ్వంసం గ్యారెంటీ..?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) దూసుకెళ్తోంది. ఇది సమీప భవిష్యత్తులో ఉద్యోగాలకు కూడా ముప్పు కలిగిస్తుంది. ఇటీవలి నివేదిక ప్రకారం.. రాబోయే ఐదు సంవత్సరాలలో AI ఎనిమిది వేర్వేరు రంగాలలో ఉద్యోగాలను నాశనం చేయగలదు. ఇది సేవా పరిశ్రమలో తీవ్రమైన ఆందోళనను రేకెత్తిస్తోంది. డ్రైవింగ్ నుండి కోడింగ్ వరకు, AI విస్తృత శ్రేణి స్థానాలను తొలగించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. సరళంగా చెప్పాలంటే, AI ఒక రూపక ‘భస్మాసుర’గా మారవచ్చు, దానిని రూపొందించిన వారి ఉద్యోగాలు కూడా డేంజర్‌లో…

Read More

కేసీఆర్‌ను ఈటల ఇరికిస్తారా ?

ఈటల రాజేందర్ కాళేశ్వరం అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు. ఆయన ఇచ్చే స్టేట్‌మెంట్ చాలా కీలకం. ముఖ్యంగా అంతా కేసీఆరే చేశారని ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు వాంగ్మూలాలు ఇచ్చారని ప్రచారం జరుగుతున్న సమయంలో ఈటల రాజేందర్ చెప్పే విషయాలు కీలకం. ఆయన కూడా కేసీఆరే అంతా చేశారని అంటే.. బీఆర్ఎస్ చీఫ్‌గా గడ్డు పరిస్థితులు ఎదురు కావొచ్చు. కాళేశ్వరం రీ డిజైన్ సమయంలో ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రి. ఆయనే నిధుల…

Read More

అంతా నిజమే చెబుతా.. ఈటెలతో కమిషన్ ప్రమాణం

కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఈరోజు (శుక్రవారం) బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓపెన్ కోర్టులో ఈటెలతో అంతా నిజమే చెప్తానని కమిషన్ ప్రమాణం చేయించింది. అనంతరం కమిషన్ ప్రశ్నలు సంధించింది. కమీషన్ ముందు 113వ సాక్షిగా మాజీ మంత్రి హాజరయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు విచారణ సాగింది. బ్యారేజీల నిర్మాణం, కాలేశ్వరం కార్పొరేషన్, డీపీఆర్‌పై మొత్తం 19 ప్రశ్నలను కమిషన్…

Read More

11 లక్షల సబ్‌స్క్రైబర్లున్న యూట్యూబర్‌కు షాక్.. గూఢచర్యం కేసులో అరెస్ట్!

పంజాబ్‌లో ప్రముఖ యూట్యూబర్ జస్బీర్ సింగ్ అరెస్ట్ జ్యోతి మల్హోత్రాతో సంబంధాలున్నట్లు వెల్లడి జస్బీర్ ఆర్థిక లావాదేవీలు, కార్యకలాపాలపై ఆరా సోషల్ మీడియాలో సంచలనాలు సృష్టిస్తూ లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్న ప్రముఖ యూట్యూబర్ ఇప్పుడు గూఢచర్యం ఆరోపణలతో కటకటాల పాలయ్యాడు. పంజాబ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. యూట్యూబ్‌లో 11 లక్షల మంది (1.1 మిలియన్) సబ్‌స్క్రైబర్లు కలిగిన జస్బీర్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై గూఢచర్యం ఆరోపణలు నమోదయ్యాయి. పంజాబ్‌కు చెందిన జస్బీర్ సింగ్…

Read More

తెలిసిన వ్యక్తుల పేర్లతో బురిడీ.. ఆదమరిస్తే వాట్సప్ గల్లంతు!

ఖాతాలు అధీనంలోకి తెచ్చుకుంటున్న వైనం ఇది వాట్సప్ లోకం. చాలామంది దానిని చూడకుండా ఎక్కువసేపు ఉండలేరు. అందుకే సైబర్ నేరగాళ్లు దానిపై కన్నేశారు ఆదమరిస్తే వాట్సప్‌ను కొట్టేస్తున్నారు. అంటే అందులోని ఫోన్‌ నంబర్లు, ఫొటోలు, వీడియోలు, వృత్తిపరమైన…వ్యక్తిగతమైన సమాచారం అంతా చోరీ చేయడం అన్నమాట. వనజ ఒక గృహిణి. ఇటీవల ఆమె పిల్లలు చదువుతున్న విద్యాసంస్థలో పనిచేసే ఉపాధ్యాయురాలి ఫోన్‌ నంబర్‌ నుంచి ఒక మెసేజ్‌ వచ్చింది. ‘నా వాట్సప్‌ రీ ఇన్‌స్టాల్‌ చేసుకుంటున్నా.. పొరపాటున నా…

Read More

జకీర్ నాయక్ తో సన్నీ యాదవ్ ఇంటర్వ్యూ.. ఎన్ఐఏ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి

మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలతో జకీర్ నాయక్ పాప్యులర్ ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేశాడని జకీర్ నాయక్ పై ఆరోపణలు మోస్ట్ వాంటెడ్ లిస్టులో చేర్చిన భారత ప్రభుత్వంమలేషియాకు పారిపోయిన జకీర్ నాయక్ ప్రముఖ యూట్యూబర్ భయ్యా సన్నీయాదవ్ ను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాక్ కు గూఢచర్యం చేస్తున్న విషయం బయటపడడంతో ప్రముఖ యూట్యూబర్లపై అధికారులు నిఘా పెట్టారు. పాకిస్థాన్ లో పర్యటించిన యూట్యూబర్ల వివరాలు…

Read More

హైకోర్టు న్యాయవాదిని అంటూ మోసం చేసిన కిలేడి

హైకోర్టులో రికార్డు అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం 100 మందికి పైగా అమాయకుల్ని మోసం చేసి కోట్లు కొట్టేసిన మాయలాడి జడ్జినని సీఐని నమ్మించి వేములవాడ దేవాలయంలో ప్రత్యేక దర్శనం చేసుకున్న మోసగత్తె కరీంనగర్లో మాయలేడిని అరెస్ట్ చేసిన మధురానగర్ పోలీసులు అంబర్ పేటకు చెందిన బితుకు ప్రసన్న రెడ్డి( 45 ) బడాయి మాటలు చెప్పుకుని మోసాలు చేయడంలో ఆరితేరింది. వెంగళరావునగర్లో ఉండే ఎస్. జీవన్ (35) మూడేళ్ల క్రితం ఉద్యోగాన్వేషణలో ఉన్నప్పుడు బి.ప్రసన్నరెడ్డి పరిచయమైంది…

Read More

జగన్ అరెస్టుకు ముహుర్తం ఫిక్స్..! సన్నిహితులతో సాయిరెడ్డి వెల్లడి ?

ఏపీ మద్యం కుంభకోణంపై కూటమి ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే ఈ స్కాంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, రాజ్ కెసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డితో పాటు రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, జగన్ మాజీ ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను నిందితులుగా చేర్చి, వీరిలో కొందరని అరెస్టు చేసి జైలుకు కూడా పంపారు. ఈ నేపథ్యంలో ఇక తదుపరి అరెస్టు మాజీ సీఎం వైఎస్ జగన్ దేనన్న ప్రచారం ముమ్మరంగా…

Read More
error: Content is protected !!