ఇందిరమ్మ ఇండ్లు మేము చెప్పినట్టే ఇవ్వాలి,

ఇందిరమ్మ ఇండ్లు మేము చెప్పినట్టే ఇవ్వాలి, బానిసలా ఉండాలని మహిళా పంచాయతీ కార్యదర్శిని వేధించిన కాంగ్రెస్ నాయకులు వారి వేధింపులు తాళలేక ఇంట్లో నుండి వెళ్ళిపోయిన దళిత మహిళా పంచాయతీ కార్యదర్శి మేము చెప్పిన వారికే ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేయాలని ఒత్తిడి చేశారు మేం చెప్పినట్లే చేయాలె.. మాకు బానిసలా ఉండాలె అన్నంతగా కాంగ్రెస్ నేతలు చేసిన వేధింపులను భరించలేకనే నేను రాజీనామా పత్రాలను డీపీవో, ఎంపీడీవోకు వాట్సాప్ లో పంపి వెళ్ళిపోయాను రాజన్న సిరిసిల్ల…

Read More

పాకిస్థానీల కోసం ఆరా తీస్తున్న హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ అధికారులు

హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్‌లో 208 మంది పాక్ పౌరుల నమోదు వీరిలో 156 మందికి దీర్ఘకాలిక వీసాలు గడువులోగా దేశం విడిచి వెళ్లాలని పాకిస్థానీలకు ఆదేశాలు పహల్గామ్ ఉగ్రదాడి ఉదంతం తర్వాత దేశంలో నివసిస్తున్న పాకిస్థానీ పౌరుల వీసాలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. నిర్దేశిత గడువులోగా పాకిస్థానీయులందరూ దేశం విడిచి వెళ్లాలని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో, నగర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యంగా, హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్…

Read More

64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన్..!!

కాశ్మీర్ లోని పహల్గామ్ లోని బైసరన్ వ్యాలీ ఉగ్రవాదుల సృష్టించిన మారణకాండ భారతదేశం మొత్తాన్ని కన్నీటి సంద్రంలో ముంచివేసింది. ఈ దాడిలో 28 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మంది గాయపడ్డారు. దీనికి తామే కారణం అని పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ప్రాక్సీ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ ఉగ్రసంస్థ ప్రకటించింది. ఈ దాడిలో పాకిస్తాన్ ప్రమేయం కూడా ఉన్నట్టు భారత ఇంటెలిజెన్స్ సంస్థలు కనుగొన్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం తమకేమీ…

Read More

మాజీ మంత్రి విడుదల రజనికి షాక్

మాజీమంత్రి విడదల రజిని మరిది విడదల గోపీని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని విప్రో సర్కిల్‌ వద్ద గురువారం తెల్లవారుజామున ఏసీబీ అధికారులు గోపిని అరెస్ట్ చేసి గచ్చిబౌలి స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి ఆయన్ను విజయవాడ తరలించారు. వైసీపీ పాలన హయాంలో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీ స్టోన్‌ క్రషన్ నిర్వాహకులను బెదిరించి రూ.2. 20 కోట్లు వసూలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో మాజీమంత్రి విడుదల రజనితోపాటు ఆమె మరిది గోపిపైనా కేసు…

Read More

గూగుల్‌లో వెతికి మరీ కర్ణాటక మాజీ డీజీపీని హత్య చేసిన భార్య, కూతురు

గూగుల్‌లో వెతికి మరీ కర్ణాటక మాజీ డీజీపీని హత్య చేసిన భార్య, కూతురు కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్యలో సంచలన విషయాలు హత్యకు 5 రోజుల ముందు నుండే మనిషికి ఎక్కడ నరాలు తెగితే చనిపోతాడో గూగుల్‌లో వెతికిన ఓం ప్రకాశ్ భార్య పల్లవి ఓం ప్రకాశ్‌ను చంపేశాక దుర్మార్గుడిని చంపేశా అంటూ వాట్సాప్ లో పలువురికి మెసేజ్ చేసిన పల్లవి ఓం ప్రకాశ్ తనను, తన కూతురిని హింసించాడని, తమను ఒక గదిలో…

Read More

కొనడం లేదని వడ్లకు నిప్పు పెట్టిన రైతులు

20 రోజులుగా ఐకెపిలో ధాన్యం కొనుగోలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు. సూర్యాపేట జిల్లా దంతాలపల్లి – సూర్యాపేట రహదారిపై గుర్రం తండలో రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన. లారీలు రాక, కొనుగోలు కేంద్రాలు పనిచేయక రైతులు వడ్లకు నిప్పంటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన

Read More

కాల్ రికార్డింగ్ వాట్సాప్‌లో షేర్ చేసినందుకు బీఆర్ఎస్ కార్యకర్త అరెస్ట్

కాంగ్రెస్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవ్ రెడ్డి కాల్ రికార్డింగ్ వాట్సాప్‌లో షేర్ చేసినందుకు బీఆర్ఎస్ కార్యకర్త అరెస్ట్ కాంగ్రెస్ పాలనలో దేనికి గ్యారంటీ ఉండదు అంటూ రైతుతో మాట్లాడిన నారాయణఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవ్ రెడ్డి ఈ కాల్ రికార్డింగ్ వీడియోను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశాడని బీఆర్ఎస్ కార్యకర్త కురుమ జ్ఞానేశ్వర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కాల్ రికార్డింగ్ వీడియో నారాయణఖేడ్‌లో బాగా వైరల్ అవ్వడంతో జ్ఞానేశ్వర్‌పై కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు

Read More

రూ. 500 నోట్లతో జాగ్రత్తగా ఉండండి… మార్కెట్లో పెద్ద ఎత్తున నకిలీ కరెన్సీ, ఎలా గుర్తించాలంటే?

చట్టాలు ఎంత కఠినంగా మారుతున్న, ఎంత టెక్నాలజీ పెరుగుతున్న నేరాలు మాత్రం తగ్గడం లేదు. ఒకవైపు సైబర్ నేరాల ద్వారా ప్రజల ఖాతాలను లూటీ చేస్తున్న కేటుగాళ్లు మరొకవైపు నకిలీ నోట్లతో మోసాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో పెద్ద ఎత్తున నకిలీ రూ. 500 నోట్లు హల్చల్ చేస్తున్నాయి. ఈ మాట చెబుతోంది మరెవరో కాదు సాక్ష్యాత్యు కేంద్ర ప్రభుత్వం. ఇంతకీ ఈ నకిలీ నోట్లను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. సిద్ధిపేట జిల్లాకు చెందిన ఓ…

Read More

HCU ఉద్యమానికి సారథ్యం వహించలేదు.. అండగా నిలబడ్డాం: KTR

HCU భూముల అంశంలో విద్యార్థులు, ప్రజలు,ప్రముఖులు స్పందించిన తర్వాత BRS వారికి అండగా నిలిచిందని కేటీఆర్ అన్నారు. విద్యార్థుల ఉద్యమానికి తామేమి సారథ్యం వహించలేదని.. ప్రధాన ప్రతిపక్షంగా అండగా నిలబడ్డామని చెప్పారు. విద్యార్థులపై కేసులు వెనక్కి తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నాం. ప్రభుత్వం కేవలం విద్యార్థులపై కేసులు ఉపసంహరిస్తే సరిపోదు. అక్కడి అడవికి, వన్యప్రాణుల మరణాలకు కారణమైన వారిపైన కేసులు నమోదు చేయాలి’ అని డిమాండ్ చేశారు.

Read More

వచ్చే నెలలో ఆర్టీసీ కార్మికుల సమ్మె?

తెలంగాణ ఆర్టీసీలో మరోసారి సమ్మె మేఘాలు కమ్ముకుంటున్నాయి. కార్మికులు, ఉద్యోగులు గత కొంతకాలంగా తమ డిమాం డ్ల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నప్పటికీ, అధి కార యాజమాన్యం నిర్ల క్ష్యంగా వ్యవహరి స్తోందని విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. ఇప్పటికే మూడు సార్లు సమ్మె నోటీసులు ఇచ్చిన రాష్ట్ర ఆర్టీసీ జేఏసీ తాజా పరిణామాల నేపథ్యంలో మరోసారి సమ్మె మార్గాన్ని ఎంచుకోవడానికి సిద్ధమ వుతోంది.ఆర్టీసీ యాజ మాన్యం తమ సమస్యలపై చర్చలు జరిపేందుకు ముం దుకు రావాలని ఉద్యోగులు…

Read More
error: Content is protected !!