తెనాలిలో ముగ్గురు యువకులను పోలీసులు నడిరోడ్డు మీద దారుణంగా కొట్టడంపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.

తెనాలిలో ముగ్గురు యువకులను పోలీసులు నడిరోడ్డు మీద దారుణంగా కొట్టడంపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. కానిస్టేబుల్‌ను కొట్టారు గనుక వారిని అందరి ముందూ కొట్టామని పోలీసు ఉన్నతాధికారులు కూడా చెప్పుకొచ్చారు. రౌడీషీటర్లను అరెస్టు చేయడం, వారికి కౌన్సిలింగ్‌ ఇవ్వడం తప్పు కాదు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంపైనా ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయరు. అలా చేయడానికి పోలీస్‌ స్టేషన్లు, విచారించి శిక్షలు వేయడానికి కోర్టులూ ఉన్నాయి. చట్ట ప్రకారం శిక్షించకుండా నేరుగా నడిరోడ్డుపై అదీ ఒకరు కాళ్లు…

Read More

25 సంవత్సరాల వరకు కష్టపడి పనిచేసి మంచి ఉద్యోగాలు సంపాదించి సంతోషకరమైన జీవితాన్ని గడపాలని విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

హైదరాబాద్‌లోని బాబు జగ్జీవన్ రామ్ భవన్‌లో జరిగిన గురుకుల అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్నారు హైదరాబాద్, మే 28, 2025: మంచి ఉద్యోగాలు సంపాదించడం ద్వారా సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి విద్యార్థులు 25 సంవత్సరాల వరకు కష్టపడి పనిచేయాలని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. తల్లిదండ్రులకు పెద్ద సమస్యగా మారే అవకాశం ఉన్న తమ దృష్టిని మళ్లించడం మానేయాలని ముఖ్యమంత్రి యువతను హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ రానివ్వకండి. యువత ఆత్మవిశ్వాసంతో రాణించాలి, మీ తల్లిదండ్రులు మాత్రమే…

Read More

ప్రభుత్వ రంగ బొగ్గు కంపెనీలకు నాణ్యతా ప్రమాణాలను మెరుగుపరచాలని మరియు వినియోగదారులను నిలుపుకోవాలని సమాచారం అందించబడింది.

కొత్త గనులను కొనుగోలు చేయడానికి కృషి చేయండిపని సంస్కృతిలో మార్పు కోసం ట్రేడ్ యూనియన్ల నుండి సహకారం కోరండిబొగ్గు మంత్రిత్వ శాఖ కోల్ ఇండియా మరియు సింగరేణిపై కీలక సమీక్ష హైదరాబాద్, మే 29, 2025: రాబోయే రోజుల్లో, ఇంధన రంగంలో స్వావలంబన సాధించడంలో భాగంగా, భారత ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖ, ప్రభుత్వ రంగ బొగ్గు కంపెనీలు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేసేలా చూసేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ చొరవలో భాగంగా,…

Read More
village-elections-telangana

స్థానిక ఎన్నికలపై సర్కార్ వర్కౌట్..! ఆ తేదీలోగా పూర్తి చేయాలని టార్గెట్..!!

ఆగస్టు 15లోపు అన్ని రకాలైన స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్‌ పెట్టుకున్నట్లు తెలుస్తున్నది. ముందుగా పల్లె ప్రాంతాల్లో లోకల్ బాడీస్ ఎన్నికలు నిర్వహించి, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నది. ఈ ప్రక్రియ మొత్తం 45 రోజుల్లో పూర్తి చేసే విధంగా షెడ్యూలు తయారు చేస్తున్నట్లు అధికార వర్గాల్లో టాక్. షెడ్యూలు విడుదల చేసేలోపు పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పూర్తి చేసేందుకు అధికారులు క్యాలెండర్ తయారు చేసే…

Read More

కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు

కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోంది నేను జైలులో ఉన్నప్పుడే కుట్ర మొదలైంది-కవిత ఇంటి ఆడబిడ్డపై పెయిడ్‌ ఆర్టిస్టులతో మాట్లాడిస్తారానా మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది-కవిత జైలుకు వెళ్లేటప్పుడే పార్టీకి రాజీనామా చేస్తానన్నాలీకువీరులను పట్టుకోమంటే, గ్రీకువీరులు దండెత్తారు నాజోలికి వస్తే బాగుండదు-కవిత కేసీఆర్‌ను మేమే నడిపిస్తున్నామని చెప్పుకుంటున్నారు కేసీఆర్‌ను నడిపించేంత పెద్దవాళ్లా మీరు-కవిత నాపై తప్పుడు వార్తలను పార్టీ ఎందుకు ఖండించలేదు పార్టీ సోషల్‌ మీడియాలో నన్ను టార్గెట్‌ చేశారు-కవిత…

Read More

కవిత వస్తానంటే కాంగ్రెస్ వద్దంటుందా ?

కవిత కొత్త పార్టీ వైపు అడుగులు వేస్తున్నారన్న ప్రచారం ఓ వైపు జరుగుతూంటే.. మరో వైపు మాత్రం ఆమె కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంటోంది. రేవంత్ రెడ్డితో సంబంధం లేకుండా.. ఓ మధ్యవర్తి ద్వారా కాంగ్రెస్ హైకమాండ్ తో సంప్రదింపులు జరిపారని అంటున్నారు. ఢిల్లీ పర్యటనలో హైకమాండ్ ఈ విషయాన్ని రేవంత్ దృష్టికి తీసుకు వచ్చిందని చెబుతున్నారు. అయితే కేసీఆర్ కుటుంబంలో కలహాలకు తాము కారణం అనే విమర్శలు వస్తాయన్న కారణంగా ఇప్పుడే నిర్ణయం…

Read More

కర్ణాటకలో దేశంలోనే తొలి హెలికాప్టర్ల తయారీ కేంద్రం

కోలారు జిల్లా వేమగల్‌లో హెచ్‌-125 తేలికపాటి హెలికాప్టర్ల తయారీ కేంద్రం ఏర్పాటు ఎయిర్‌బస్, టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ సంయుక్త ప్రాజెక్ట్ తొలుత 10 యూనిట్లు.. ఆ తర్వాత 20 ఏళ్లలో క్రమంగా 500 యూనిట్ల వరకు హెలికాప్టర్ల త‌యారీ ఇలా తయారు చేసిన హెలికాప్టర్లను భారత ఆర్మీకి, ఇతర దేశాలకు సరఫరా దేశంలోనే తొలిహెలికాప్టర్ల తయారీ కేంద్రం కర్ణాటకలో ఏర్పాటు కానుంది. యూరప్‌కు చెందిన వైమానిక ఉత్పత్తుల సంస్థ ఎయిర్‌బస్, టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ (TASL‌)లు సంయుక్తంగా…

Read More

బ్లాస్టింగ్ చేస్తేనే ఆ టన్నెల్ తవ్వగలం!

ఎస్ఎల్‌బీసీ టన్నెల్ విషయంలో ప్రభుత్వానికి కీలక సూచనలు చేసిన సాంకేతిక కమిటీ ఎస్ఎల్‌బీసీ టన్నెల్లో టీబీఎంతో తవ్వకాలు అసాధ్యమని, డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ పద్ధతిలోనే తవ్వగలరని ప్రభుత్వానికి సిఫార్సు చేసిన సాంకేతిక కమిటీ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్‌బీసీ) ఇన్లెట్ వైపు సొరంగం తవ్వకానికి సంబంధించి ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీ ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది ఇన్లెట్ వైపు నుండి టీబీఎం పద్ధతిలో తవ్వకాలు ఆపివేయాలని డీబీఎం (డ్రిల్లింగ్ & బ్లాస్టింగ్ మెథడ్) లోనే…

Read More

కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. యుద్ధం వస్తే కేటగిరీ-2 హిట్‌లిస్ట్‌లో హైదరాబాద్, వైజాగ్

భారత్- పాక్‌ వార్‌ ప్రకంపనల నేపథ్యంలో ఢిల్లీ వేదికగా కేంద్ర హోంశాఖ హైలెవల్‌ మీటింగ్‌ జరిగింది. ఈ సందర్భంగా.. దాడులు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను 3 కేటగిరీలుగా విభజించారు. మెట్రో, డిఫెన్స్‌, పోర్ట్స్‌, ఎనర్జీ హబ్స్‌ వారీగా డివిజన్‌ చేశారు. ఈ లెక్కన.. కేటగిరి-1లో దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్రలోని తారాపూర్‌ న్యూక్లియర్ ప్లాంట్‌ను చేర్చారు. ఢిల్లీలో దాదాపు అన్ని విభాగాల ప్రధాన కార్యాలయాలు ఉండడంతో అదే పాకిస్తాన్‌కు మెయిన్ టార్గెట్‌గా భావించే అవకాశం ఉందని…

Read More

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!!

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా ఆలస్యమవుతున్న సర్పంచ్ ఎన్నికలను 2025 జూలైలో నిర్వహించాలని ప్రభుత్వం నిశ్చయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.స్థానిక సంస్థల ఎన్నికలు, ముఖ్యంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు, గతంలో వివిధ కారణాల వల్ల వాయిదా పడ్డాయి. పెండింగ్‌లో ఉన్న ఈ ఎన్నికలను త్వరగా నిర్వహించి, గ్రామీణ…

Read More
error: Content is protected !!