Air India AI171: అహ్మదాబాద్ విమాన ప్రమాదం: గాల్లో ఉండగానే గేర్ కిందికి, ఫ్లాప్స్ పైకి.. అసలేం జరిగింది?

టేకాఫ్ అయ్యాక కుప్పకూలిన ఎయిర్ ఇండియా ఏఐ171 విమానం ల్యాండింగ్ గేర్ తెరిచే ఉండి, రెక్కల ఫ్లాప్స్ పూర్తిగా ముడుచుకుని ఉన్నట్టు గుర్తింపు టేకాఫ్ సమయంలో ఇది అత్యంత అసాధారణ పరిస్థితిగా విశ్లేషణ ఇంజిన్ సమస్య లేదా ల్యాండింగ్ గేర్ మొరాయించి ఉండొచ్చని ప్రాథమిక అంచనా తక్కువ వేగంతో ఫ్లాప్స్ ముడవడం ప్రమాదానికి దారితీసిందని వాదన అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలిన ఎయిర్ ఇండియా ఏఐ171 విమాన ప్రమాదంపై ప్రాథమిక విశ్లేషణలో కీలక…

Read More

రాజకీయ లబ్ది కోసమే కాలేశ్వరం ప్రాజెక్టు పై తప్పుడు ప్రచారం: మాజీ మంత్రి హరీష్ రావు

రాజకీయ లబ్ధి కోసమే కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు,విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు కుంగితే మొత్తం కాళేశ్వర ప్రాజెక్టు కూలినట్లు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లిచ్చి కన్నీళ్లు తుడిచిన కేసీఆర్‌పై అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌, బీజేపీ కలిసి తెలంగాణ గొంతు పిసికే ప్రయత్నం చేస్తున్నాయని చెప్పారు. కాళేశ్వరంపై ప్రజలకు వాస్తవాలు తెలియాలని, తాము చెప్పే విషయాలు నూటికి నూరుపాళ్లు నిజమన్నారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై…

Read More

అధికార మదంతో, కాంగ్రెస్ లీడర్ల అండతో రెచ్చిపోతున్న ఖమ్మం కాంగ్రెస్ నాయకులు

తప్పతాగి గొడవ చేస్తూ విధుల్లో ఉన్న మహిళా ఎస్ఐ ఛాతీ మీద చేయి వేసిన కాంగ్రెస్ నాయకుడు అధికార మదంతో, కాంగ్రెస్ లీడర్ల అండతో రెచ్చిపోతున్న ఖమ్మం కాంగ్రెస్ నాయకులు ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలోని తిరువూరు ఎక్స్ రోడ్ దగ్గర ఉన్న చౌదరి హోటల్లో మద్యం సేవించి వీరంగం సృష్టించిన తల్లాడ మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు రాయల రాము దాదాపు 30–40 మందితో వచ్చి హోటల్ పై దాడికి పాల్పడ్డ కాంగ్రెస్ నాయకుడు…

Read More

బాచుపల్లి వద్ద ట్రావెల్‌ బ్యాగులో మహిళ మృతదేహం

బాచుపల్లి వద్ద ట్రావెల్‌ బ్యాగులో మహిళ మృతదేహం కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తే హత్య చేసినట్లు తేల్చారు. ఈ కేసు వివరాలను బాలానగర్‌ జోన్‌ డీసీపీ సురేశ్‌కుమార్‌ వెల్లడించారు. తారా బెహరా (33), విజయ్‌ తోఫా (30) నేపాల్‌కు చెందినవారు. అక్కడ ఉండగానే వీరిద్దరికీ ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. అప్పటికే తారాకు ఇద్దరు పిల్లలున్నారు. సహజీవనం చేయాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు.  ఈ క్రమంలో నేపాల్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చి…

Read More

కేసీఆర్‌ను ఈటల ఇరికిస్తారా ?

ఈటల రాజేందర్ కాళేశ్వరం అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు. ఆయన ఇచ్చే స్టేట్‌మెంట్ చాలా కీలకం. ముఖ్యంగా అంతా కేసీఆరే చేశారని ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు వాంగ్మూలాలు ఇచ్చారని ప్రచారం జరుగుతున్న సమయంలో ఈటల రాజేందర్ చెప్పే విషయాలు కీలకం. ఆయన కూడా కేసీఆరే అంతా చేశారని అంటే.. బీఆర్ఎస్ చీఫ్‌గా గడ్డు పరిస్థితులు ఎదురు కావొచ్చు. కాళేశ్వరం రీ డిజైన్ సమయంలో ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రి. ఆయనే నిధుల…

Read More

జకీర్ నాయక్ తో సన్నీ యాదవ్ ఇంటర్వ్యూ.. ఎన్ఐఏ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి

మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలతో జకీర్ నాయక్ పాప్యులర్ ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేశాడని జకీర్ నాయక్ పై ఆరోపణలు మోస్ట్ వాంటెడ్ లిస్టులో చేర్చిన భారత ప్రభుత్వంమలేషియాకు పారిపోయిన జకీర్ నాయక్ ప్రముఖ యూట్యూబర్ భయ్యా సన్నీయాదవ్ ను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాక్ కు గూఢచర్యం చేస్తున్న విషయం బయటపడడంతో ప్రముఖ యూట్యూబర్లపై అధికారులు నిఘా పెట్టారు. పాకిస్థాన్ లో పర్యటించిన యూట్యూబర్ల వివరాలు…

Read More

హైకోర్టు న్యాయవాదిని అంటూ మోసం చేసిన కిలేడి

హైకోర్టులో రికార్డు అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం 100 మందికి పైగా అమాయకుల్ని మోసం చేసి కోట్లు కొట్టేసిన మాయలాడి జడ్జినని సీఐని నమ్మించి వేములవాడ దేవాలయంలో ప్రత్యేక దర్శనం చేసుకున్న మోసగత్తె కరీంనగర్లో మాయలేడిని అరెస్ట్ చేసిన మధురానగర్ పోలీసులు అంబర్ పేటకు చెందిన బితుకు ప్రసన్న రెడ్డి( 45 ) బడాయి మాటలు చెప్పుకుని మోసాలు చేయడంలో ఆరితేరింది. వెంగళరావునగర్లో ఉండే ఎస్. జీవన్ (35) మూడేళ్ల క్రితం ఉద్యోగాన్వేషణలో ఉన్నప్పుడు బి.ప్రసన్నరెడ్డి పరిచయమైంది…

Read More

ఏటీఎంలో దొంగలు పడ్డారు?

సూర్యాపేట జిల్లాలో భారీ ఏటీఎం చోరీ జరిగింది జిల్లాలోని హుజూర్ నగర్ లింగగిరి రోడ్డులో ఉన్న ఎస్బిఐ ఎటిఎం లో ఆదివారం అర్ధరాత్రి చోరీ జరిగినట్టు తెలిసింది.. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. హుజూర్ నగర్ పట్టణం లోని లింగగిరి రోడ్డులో గల ఎస్బీఐ బ్యాంక్ సంబం ధించిన ఏటీఎం దగ్గర ఆదివారం అర్ధరాత్రి 2-30 గంటలకు సమయంలో నలుగురు వ్యక్తులు ఫార్చు నర్ కారులో అనుమానాస్ప దంగా కనిపిస్తున్నారని ఒక లారీ…

Read More

షాద్ నగర్ లో దాబాలో రూ. 3కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టివేత..

షాద్ నగర్ లో దాబాలో రూ. 3కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టివేత.. సైబరాబాద్‌ పరిధిలో భారీగా హెరాయిన్‌ పట్టివేత ఒకటిన్నర కిలోల హెరాయిన్‌ స్వాధీనం షాద్‌నగర్‌లోని ఓ దాబాలో డ్రగ్స్‌ విక్రయిస్తున్న ముఠా హెరాయిన్‌తోపాటు గంజాయి, ఓపీఎం డ్రగ్స్‌ పట్టివేత మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరిని పట్టుకున్న పోలీసులు డ్రగ్స్‌ను ఎక్కడికి అక్కడ కట్టడి చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు.. కానీ గ్రామ స్థాయిల వరకు డ్రగ్స్ వాడకం పెరిగిపోయిందని అధికారులు గుర్తించ లేకపోతున్నారు.. ఏకంగా జాతీయ రహదారుల వెంబడి…

Read More

కారు అద్దం పగలగొట్టారని కంప్లైంట్ ఇస్తే మధ్యలో తల దూర్చిన మరో కానిస్టేబుల్

ఓ పిల్లాడు ఉద్దేశపూర్వకంగా కారు అద్దాలు రాయితో కొట్టి పగలగొట్టాడని పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేస్తే.. మరో కానిస్టేబుల్ ఈ వ్యవహారంలో తలదూర్చి ఏకంగా బాధితుడినే దబాయించి బెదిరిస్తున్న వైనం ఇది. ఈనెల 25వ తేదీన షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో విజయనగర్ కాలనీకి చెందిన వెంకటేష్ చారి అనే వ్యక్తి స్థానిక పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.తన షిఫ్ట్ కార్ నంబర్ ఏపీ 09 సీఎన్ 5744 వెనక సైడ్ అద్దాన్ని ఓ…

Read More
error: Content is protected !!