రీల్స్ కోసం యువత పిచ్చి వేషాలు.

శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గగన్ పహాడ్ వద్ద ఒకే ద్విచక్ర వాహనంపై 8 మంది యువకులు ప్రమాదకర రీతిగా ప్రయాణిస్తూ స్టంట్ లు చేస్తున్నారు… ఈ విషయాన్ని గమనించిన కొందరు వాహనదారులు యువకులు ప్రయాణిస్తున్న ప్రమాదకర రీతిని వీడియో తీసి ట్విట్టర్ లో సోషల్ మీడియా లో,శంషాబాద్ డిసిపి కి ఫిర్యాదు చేశారు… ఈ ఘటనపై వెంటనే స్పందించిన రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేందర్ గౌడ్ ఓకే ద్విచక్ర వాహనంపై ప్రమాదకర రీతిలో ప్రయాణించిన…

Read More

ఈయనతో కాంగ్రెస్ కు కష్టమేనా..?

తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత, రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలకమైన రెవెన్యూ శాఖ మంత్రిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పొంగులేటి శ్రీనివాస రెడ్డి… పార్టీకి ఎంతో బలమన్న వాదనలు నిన్నటిదాకా వినిపించాయి. అయితే ఇప్పుడు ఆ భ్రమలన్నీ తొలగిపోయి…వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందంటే మాత్రం అందుకు పొంగులేటి ప్రధాన కారణంగా నిలుస్తారన్న వాదనలు ఇప్పుడు అంతకంతకూ బలపడుతున్నాయి. పొంగులేటి వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందన్న మాట వినిపించినా ఆశ్చర్యం లేదన్న వాదనలూ వినిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న సీఎం…

Read More

అహంభావంతో విర్రవీగుతు మర్యాద లేని కుసంస్కారి బీజేపీ ఎంపీ అరవింద్‌

నీ మొఖానికి దిక్కులేక మోడీ మొహం వాడుకొని రెండు సార్లు ఎంపీ అయ్యావు రెండుసార్లు ఎంపీ గా గెలిచి జిల్లా ప్రజలకు నువ్వు చేసింది గుండు సున్నా రాజకీయ ఉద్దండులే మట్టి కొట్టుకుపోయారు ఆఫ్ట్రాల్ యాక్సిడెంటల్ ఎంపీ వి నువ్వెంత సింహం లాంటి కేసీఆర్ పై గాడిద లాగ గాండ్రిస్తున్న అరవింద్ అహంకారాన్ని ప్రజలు పాతాళానికి తొక్కే రోజు దగ్గరలోనే ఉంది 71 ఏండ్లు ఉన్న కేసీఆర్ ముసలివాడు అయితే 74 ఏండ్లు ఉన్న మోడీ ని…

Read More

నిత్య పెళ్లికూతురిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు..

12 పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లి కూతురిపై అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావుకు సోమవారం బాధితులు ఫిర్యాదు చేశారు.అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం గ్రామానికి చెందిన బేతి వీర దుర్గ నీలిమ, ఆమె తల్లి బేతి వీరలక్ష్మి, రామకృష్ణ, కళ్యాణ్ లు ఆర్థిక స్థిరత్వం కలిగి విడాకులు తీసుకున్న పురుషులను టార్గెట్ గా చేసుకుని మోసం చేస్తున్నారు. సెక్షన్ 498 కేసులు ఎదుర్కొంటున్న పురుషులు వీరు చేసిన మోసాలకు బలవుతున్నారు. విడాకులు తీసుకుని డిప్రెషన్ లో…

Read More

వివాహహేతర సంబంధం.. వ్యక్తిని చెట్టుకు కట్టేసికొట్టి చంపేసిన వ్యక్తులు

వివాహహేతర సంబంధం.. వ్యక్తిని చెట్టుకు కట్టేసికొట్టి చంపేసిన వ్యక్తులు నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం, నోముల గ్రామంలో దారుణం నర్సింగ్ జానయ్య (34) అనే వ్యక్తిని కొందరు చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టడంతో.. తీవ్ర గాయాలు జానయ్యను నల్లగొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో మృతి ఈ ఘటనకు వివాహహేతర సంబంధమే కారణం అయి ఉంటుందని భావిస్తున్న పోలీసులు పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని తెలిపిన పోలీసులు

Read More

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. అనేక మలుపులు.. రోజుకో కొత్త విషయాలు

ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజు రోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా మరో అంశం తెరపైకి వచ్చింది. 2023 నవంబర్‌లో ట్యాప్ చేసిన సమాచారం తప్ప.. మిగిలిన డేటాను మొత్తం ధ్వంసం చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. దీంతో 2023 నవంబర్‌లో ట్యాపింగ్‌కు గురైన నెంబర్లు ఉన్న వారిని మాత్రమే సిట్ అధికారులు విచారణకు పిలుస్తున్నారు. బాధితులుగా ఉన్న రాజకీయ నేతల వాంగ్మూలాలు నమోదు చేసి సాక్షిగా పెడుతున్నారు దర్యాప్తు అధికారులు. ఇదిలా ఉండగా…..

Read More

సోషల్ మీడియాలో చిన్నపిల్లల పో** వీడియోలు

సోషల్ మీడియాలో చిన్నపిల్లల పో** వీడియోలు చిన్నపిల్లల పో** వీడియోలు డౌన్‌లోడ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నవారిని అరెస్టు చేసిన పోలీసులు కరీంనగర్, జగిత్యాల, వరంగల్, హైదరాబాద్‌లో 15 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖా గోయల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని, బాధితుల్లో 6 నుంచి 14 ఏళ్ల వయసు వాళ్లే అధికంగా ఉన్నారని పేర్కొన్న శిఖా గోయల్ చిన్నపిల్లలకు సంబంధించి అసభ్యకరమైన…

Read More

సినీనటి రమ్యశ్రీ మరియు ఆమె సోదరుడు పై దాడికి పాల్పడ్డ సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ రావు పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు

సినీనటి రమ్యశ్రీ మరియు ఆమె సోదరుడు పై దాడికి పాల్పడ్డ సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ రావు పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు శ్రీధర్ రావుతో పాటు వెంకటేష్ మరో ముగ్గురి అనుచరులపై కేసు నమోదు 115(2), 126(2), 324(5), 125 R/W 3(5) BNS యాక్ట్ ప్రకారంగా కేసులు ప్లాట్ ఓనర్స్ సమక్షంలో హైడ్రా అధికారులు రోడ్లు మార్కింగ్ చేస్తుండగా.. వీడియో తీస్తున్న ప్లాట్ యజమానులపై సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు అనుచరులు…

Read More

కనుబొమ్మలు గీసుకునే నాయకుడిని ఎప్పుడైనా చూశారా?

మీసాలు, గడ్డం గీసుకునే వాళ్ళను చూసి ఉంటాం.. కనుబొమ్మలు గీసుకునే నాయకుడిని ఎప్పుడైనా చూశామా? వరంగల్ జిల్లాకు చెందిన కనుబొమ్మలు లేని నాయకుడు 15 ఏళ్లు టీడీపీని భ్రష్టు పట్టించాడు.. చంద్రబాబును ఓడగొట్టాడు.. అతను మాత్రం మంత్రి పదవి అనుభవించాడు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి సంచలన వ్యాఖ్యలు కేసీఆర్, కేటీఆర్ ను తప్పుదోవ పట్టించి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరాడు.. అతను ఎన్ కౌంటర్ల స్పెషలిస్ట్ బయటి…

Read More

తెలంగాణకు అన్యాయం.. జరగనివ్వం బీజేపీ ఎంపీలు డీకే అరుణ, రఘునందన్..!!

హైదరాబాద్,ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుపై ఆల్ పార్టీ మీటింగ్ లో చర్చించిన అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని బీజేపీ ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావు తెలిపారు. బుధవారం ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్ తరువాత సెక్రటేరియెట్ లో మీడియా పాయింట్ దగ్గర ఎంపీలు మాట్లాడారు. తెలంగాణకు అన్యాయం చేసే ఏ అంశాన్ని కూడా తాము ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణకు ఎదురవుతున్న ఇబ్బందులు ఏమిటి? ఈ విషయంలో…

Read More
error: Content is protected !!