
కవితతో మూర్తి పాడ్కాస్ట్ : కేటీఆర్ నాయత్వాన్ని అంగీకరించను !
బీఆర్ఎస్ పార్టీ తనదేనని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. టీవీ5 సీఈవో మూర్తి .. కవితతో పాడ్ కాస్ట్ నిర్వహించారు. ఆ పాడ్ కాస్ట్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది. అందులో కవిత తాను ఎదుర్కొన్న పరిస్థితుల్ని ఏ మాత్రం సందేహించకుండా బయట పెట్టారు. కొత్త పార్టీ ఆలోచనల్లేవు అని బలంగా చెప్పారు కానీ.. బీఆర్ఎస్ పార్టీ తనదేనని ఆమె బలంగా చెప్పారు. అదే సమయంలో పార్టీలో తనకెదురైనా, ఎదురవుతున్న పరిస్థితులు.. తండ్రి కూడా నిరాదరించడం వంటి…