భారత్‌లోని ఏ రాష్ట్రంలో ఎక్కువ మంది పిల్లలు మిస్‌ అవుతున్నారు?

భారత్‌లోని ఏ రాష్ట్రంలో ఎక్కువ మంది పిల్లలు మిస్‌ అవుతున్నారు? ఏపీ, తెలంగాణ ఏ స్థానంలో ఉన్నాయి? భారతదేశంలో చిన్నపిల్లలను అక్రమంగా ఉద్యోగాల‌్లో పెట్టి, వారిని ఎక్కడి నుంచో దొంగతనంగా తీసుకువచ్చి, ఆహారం ఇచ్చి వివిధ రకాల పనులు చేయిస్తున్నారు. పిల్లలు అదృశ్యమవడం జాతీయ భద్రత, మానవ హక్కుల సమస్య కూడా మారింది. వారిని కిడ్నాప్‌ చేసి వారిని అక్రమంగా తరలించి, బాల కార్మికులుగా, వేశ్యావృత్తి, ఇతరుల ఇళ్లలో పని చేయడానికి బలవంతం చేస్తున్నారు. ఇందులో ఎక్కువగా…

Read More

కర్ణాటకలో దేశంలోనే తొలి హెలికాప్టర్ల తయారీ కేంద్రం

కోలారు జిల్లా వేమగల్‌లో హెచ్‌-125 తేలికపాటి హెలికాప్టర్ల తయారీ కేంద్రం ఏర్పాటు ఎయిర్‌బస్, టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ సంయుక్త ప్రాజెక్ట్ తొలుత 10 యూనిట్లు.. ఆ తర్వాత 20 ఏళ్లలో క్రమంగా 500 యూనిట్ల వరకు హెలికాప్టర్ల త‌యారీ ఇలా తయారు చేసిన హెలికాప్టర్లను భారత ఆర్మీకి, ఇతర దేశాలకు సరఫరా దేశంలోనే తొలిహెలికాప్టర్ల తయారీ కేంద్రం కర్ణాటకలో ఏర్పాటు కానుంది. యూరప్‌కు చెందిన వైమానిక ఉత్పత్తుల సంస్థ ఎయిర్‌బస్, టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ (TASL‌)లు సంయుక్తంగా…

Read More

ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం

ఏ నిమిషానికి ఏం జరుగుతుందోనని భయం పాక్ ప్రభుత్వ చర్యలపై ప్రజల తీవ్ర ఆందోళన కొరివితో తల గోక్కున్న పాక్ పాకిస్తాన్ లో అసంతృప్తి పీక్ లెవెల్..! మొన్నటి దాడులు పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపైనే జరిగాయో..పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని తీవ్రవాద ప్రాంతాలపైనే జరిగాయో..పాకిస్తాన్ ప్రభుత్వం చెబుతున్నట్టు ఆ దేశంలోని నివాస ప్రాంతాలపై(?)జరిగాయో.. ఒకటి మాత్రం పక్కా..ఇకపై పాకిస్తాన్ ప్రజలనుప్రతి ఉదయంబాంబుల మోతలేనిద్రలేపనున్నాయి.ఇప్పటికే ఆ దేశ ప్రజలకు, పాలకులకు నిద్రలేని రాత్రులుమొదలయ్యాయి. ఏ సమయంలో తమ ఇళ్లపైబాంబుల వర్షం…

Read More

జమ్మూకాశ్మీర్‌లో పాక్ ఆర్మీ కాల్పులు.. 13 మంది మృతి

పాక్ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూనే ఉంది. లైన్ ఆఫ్ కంట్రోల్ పొడవునా కాల్పులకు తెగబడుతూనే ఉంది. వరుసగా 14వ రోజు పాక్ ఆర్మీ కాల్పులు కొనసాగాయి. జమ్మూకాశ్మీర్లోని కుప్వారా, బారాముల్లా, యూరీ, అఖ్‌నూర్ ప్రాంతాల్లో జరిపిన కాల్పుల్లో మొత్తం 13 మంది చనిపోయారు. మృతుల్లో నలుగురు చిన్న పిల్లలు, ఒక సైనికుడు కూడా ఉన్నాడు. అయితే గత 13 రోజులుగా జరిగిన కాల్పుల కంటే.. 14వ రోజు జరిగిన కాల్పుల తీవ్రత అధికంగా…

Read More

కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. యుద్ధం వస్తే కేటగిరీ-2 హిట్‌లిస్ట్‌లో హైదరాబాద్, వైజాగ్

భారత్- పాక్‌ వార్‌ ప్రకంపనల నేపథ్యంలో ఢిల్లీ వేదికగా కేంద్ర హోంశాఖ హైలెవల్‌ మీటింగ్‌ జరిగింది. ఈ సందర్భంగా.. దాడులు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను 3 కేటగిరీలుగా విభజించారు. మెట్రో, డిఫెన్స్‌, పోర్ట్స్‌, ఎనర్జీ హబ్స్‌ వారీగా డివిజన్‌ చేశారు. ఈ లెక్కన.. కేటగిరి-1లో దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్రలోని తారాపూర్‌ న్యూక్లియర్ ప్లాంట్‌ను చేర్చారు. ఢిల్లీలో దాదాపు అన్ని విభాగాల ప్రధాన కార్యాలయాలు ఉండడంతో అదే పాకిస్తాన్‌కు మెయిన్ టార్గెట్‌గా భావించే అవకాశం ఉందని…

Read More

భవిష్యత్తు పోరాటాలకు స్ఫూర్తి ‘మేడే’

అవి పందొమ్మిదవ శతాబ్ధపు పారిశ్రామిక విప్లవాల కాలంనాటి రోజులు. దుర్భరమైన పని గంటలు. రోజుకు పద్నాలుగు నుంచి పదిహేను గంటలు పని చేయాల్సిందే. పొద్దున పనికెళ్లిన వాళ్లు ఎప్పుడు తిరిగొస్తారో, అసలు వస్తారో ? రారో తెలియని స్థితి. పెట్టుబడిదారుల దాహార్తికి వందలు, వేల మంది శ్రమజీవులు బలయ్యారు. దీనికి ముగింపెట్లా? ఎవరు, ఎలా, ఏమి చేయాలి? ఆ ఆలోచనే 1884 అక్టోబర్‌ 7న జరిగిన చికాగో సదస్సుకు శ్రీకారం చుట్టింది. సంఘటిత పారిశ్రామిక సంస్థల కార్మిక…

Read More

ఏ క్షణంలోనైనా పాక్‌పై దాడి..!!

సర్వసన్నద్ధమవుతున్న భారత్‌! అమెరికా, చైనా సహా పలు దేశాలకు పరిస్థితిని వివరించిన విదేశాంగ శాఖ పీ5 దేశాలతో జైశంకర్‌ చర్చలు తాలిబాన్‌ కూడా మనవైపే.. సీసీఎస్‌ భేటీలో సైనిక సన్నద్ధతపై ప్రధాని సమీక్ష కీలక విన్యాసాలు ప్రారంభించిన త్రివిధ దళాలు జాతీయ భద్రతా సలహా బోర్డు పునర్వ్యవస్థీకరణ చైర్మన్‌గా ‘రా’ మాజీ చీఫ్‌ అలోక్‌ జోషి తెలుగు అధికారి వెంకటేశ్‌ వర్మకూ స్థానం మాపై నేడో, రేపో సైనిక దాడి మా దగ్గర విశ్వసనీయ సమాచారం ఉంది…

Read More

భయపడుతూనే గాంబీర్యం ప్రదర్శిస్తున్న పాకిస్తాన్ రక్షణ శాఖ

భారత్ దాడిని ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ సిద్ధంగా ఉంది పహల్గాం ఉగ్ర దాడి ఘటన తరువాత తమ దేశంపై ప్రతీకార దాడి చేసేందుకు భారత్ రగిలిపోతోందని పాకిస్థాన్ నేరుగానే చెబు తోంది. తాజాగా పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మాట్లాడుతూ పాకిస్థాన్ పై భారత్ దాడికి పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పాక్ మిలిటరీ ప్రభుత్వానికి చెప్పిందన్నారు. ఈ నేపథ్యంలోనే భారత్ దాడులను తిప్పికొట్టేందుకు పాకిస్థాన్ బలగాలను రంగంలోకి దించినట్లు రక్షణ శాఖ మంత్రి చెప్పారు….

Read More

టార్గెట్ PoK – స్వాధీనానికి యుద్ధం !

కశ్మీర్‌లో కొంత భాగం ఇప్పటికీ పాకిస్తాన్ చెరలో ఉంది. దాన్ని పాక్ ఆక్రమిత కశ్మీర్ అని పిలుస్తున్నారు. అసలు పాకిస్తాన్ ఉగ్రవాద క్యాంపులన్నీ అక్కడే ఉంటాయి. హమాస్ ఉగ్రవాదులు కూడా ఇటీవల పీవోకేలో పర్యటించారని మీడియా రిపోర్టులు చెబుతున్నాయి. భారత్ కు వ్యతిరేకంగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నారు. పెహల్గాంలో జరిగిన దాడిలో హమాస్ పాత్ర ఉందా లేదా అన్నది పక్కన పెడితే.. భారత్ పై ఉగ్రవాద యుద్ధానికి పీవోకే ఎలా కీలకంగా మారుతుందో అర్థం…

Read More

భారత్ పాకిస్తాన్ పై యుద్ధం మొదలుపెట్టిందా?

సింధు నదిలో భారతీయుల రక్తం పారుతుంది: పాకిస్తాన్ బరితెగింపు మాటలు పహల్గాం ఉగ్రదాడితో భారత్ – పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నాయి. సింధూ జలాల నుంచి చుక్క నీరు కూడా పాక్ భూభాగానికి వెళ్లనివ్వరా దని భారత ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు పాకిస్థాన్ సైతం భారత్ పై కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఉగ్రదాడితో ఆగ్రహంతో ఉన్న భారత్ ను రెచ్చగొట్టేలా పాక్ ప్రభుత్వం…

Read More
error: Content is protected !!