SSC: 261 స్టెనోగ్రాఫర్ పోస్టులకు నోటిఫికేషన్

SSC: 261 స్టెనోగ్రాఫర్ పోస్టులకు నోటిఫికేషన్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ 261 స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 6 నుంచి 26 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. CBT, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్షలు ఆగస్టు 6 నుంచి 11 వరకు జరుగుతాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం సహా పలు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. వివరాలకు https://ssc.gov.in ను చూడగలరు.

Read More

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కొత్త వాస్తవాలు వెలుగులోకి

రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్, అరవింద్ , రఘునందన్ రావు ఫోన్‌లు ట్యాప్ రివ్యూ కమిటీకి మావోయిస్టుల పేర్ల మీద నెంబర్లను ప్రభాకర్ రావు ఇచ్చినట్లు వెల్లడి మావోయిస్టుల సానుభూతిపరుల పేర్లతో ట్యాపింగ్‌ చేసినట్లు గుర్తింపు జర్నలిస్టుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు తెలంగాణ ఫోన్‌ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సాధారణ ఎన్నికల సమయంలో నవంబర్ 15న పెద్ద ఎత్తున ట్యాపింగ్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నవంబర్ 15న 600 మంది ఫోన్లను…

Read More

భారీగా నకిలీ రెవెన్యూ రికార్డులు, డీకేటీ పట్టాలు తయారు – రంగంలోకి కలెక్టర్!

రాయచోటి నియోజకవర్గంలో పోలీసులు, రెవెన్యూ అధికారుల తనిఖీలు – భారీగా నకిలీ రెవెన్యూ రికార్డులు, డీకేటీ పట్టాలు స్వాధీనం అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో నకిలీ రెవెన్యూ రికార్డులు, డీకేటీ పట్టాలు తయారు చేస్తున్న రెవెన్యూ సిబ్బందిపై జిల్లా యంత్రాంగం కొరడా ఝుళిపింది. పక్కా సమాచారంతో జిల్లా కలెక్టర్ శ్రీధర్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నకిలీ దస్త్రాలను కలిగి ఉన్న సిబ్బంది ఇళ్లపై దాడులు చేయించారు. రాయచోటి మండలం సిబ్యాలలో మాజీ వీఆర్వో నాగరాజు ఇంట్లో…

Read More

అగ్ని వీర్ పోస్టుల.. అడ్మిట్ కార్డులు విడుదల

అగ్నివీర్లో ఖాళీలుగా ఉన్న జనరల్ డ్యూటీ పోస్టులను భర్తీ చేసేందుకు విడుదల చేసిన నోటిఫికేషన్ లో ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ అడ్మిట్ కార్డును నేడు.. జూన్ 16న అధికారిక వెబ్సైట్లో విడుదల చేసింది. దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకోవాలని సూచించారు అధికారులు. కాగా, ఈ పరీక్ష ఈనెలాఖరిలో.. జూన్ 30, 2025 నుండి జులై 10వ తేదీ వరకు జరగనున్నాయి. పరీక్షలో అడ్మిట్ కార్డ్ కీలకమైన పత్రం, అది లేకుండా మీరు పరీక్షా…

Read More

విమాన ప్రమాదంలో 274కు చేరిన మృతులు- దర్యాప్తునకు హైలెవెల్ కమిటీ

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య పెరుగుతోంది. గురువారం మధ్యాహ్నం ఎయిరిండియా విమాన కుప్పకూలగా, మృతుల సంఖ్య 274కు చేరింది. ఈ మేరకు అధికారులు తాజాగా ప్రకటించారు. వారిలో 241 మంది విమానంలోని ప్రయాణికులతోపాటు సిబ్బంది ఉన్నారు. మెడికోల వసతి గృహ సముదాయంలో ఉన్న కొందరు మరణించినట్లు చెప్పారు. ఒక్కరు తప్ప అంతా సమాధి! అహ్మదాబాద్ నుంచి లండన్​ బయలుదేరిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్​ లైనర్ విమానం ప్రమాదానికి గురైంది….

Read More

అత్తారింటి ముందు ‘498ఏ టీ కేఫ్’.. బేడీలతో చాయ్ అమ్ముతున్న అల్లుడు

రాజస్థాన్‌లో అత్తారింటి ముందు కృష్ణ కుమార్ ధాకడ్ వినూత్న నిరసన భార్య పెట్టిన వరకట్న వేధింపుల కేసుకు వ్యతిరేకంగా ఈ చర్య గతంలో భార్యాభర్తలు కలిసి తేనెటీగల వ్యాపారం, మహిళా సాధికారతకు కృషి న్యాయం జరిగేవరకు పోరాటం ఆగదంటున్న ధాకడ్ రాజస్థాన్‌లోని అంటా పట్టణంలో ఒక వ్యక్తి తన అత్తవారింటి వీధిలోనే వినూత్న రీతిలో నిరసనకు దిగాడు. తనపై అన్యాయంగా వరకట్న వేధింపుల కేసు పెట్టారని ఆరోపిస్తూ ‘498ఏ టీ కేఫ్’ పేరుతో ఒక టీ కొట్టును…

Read More

Air India AI171: అహ్మదాబాద్ విమాన ప్రమాదం: గాల్లో ఉండగానే గేర్ కిందికి, ఫ్లాప్స్ పైకి.. అసలేం జరిగింది?

టేకాఫ్ అయ్యాక కుప్పకూలిన ఎయిర్ ఇండియా ఏఐ171 విమానం ల్యాండింగ్ గేర్ తెరిచే ఉండి, రెక్కల ఫ్లాప్స్ పూర్తిగా ముడుచుకుని ఉన్నట్టు గుర్తింపు టేకాఫ్ సమయంలో ఇది అత్యంత అసాధారణ పరిస్థితిగా విశ్లేషణ ఇంజిన్ సమస్య లేదా ల్యాండింగ్ గేర్ మొరాయించి ఉండొచ్చని ప్రాథమిక అంచనా తక్కువ వేగంతో ఫ్లాప్స్ ముడవడం ప్రమాదానికి దారితీసిందని వాదన అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలిన ఎయిర్ ఇండియా ఏఐ171 విమాన ప్రమాదంపై ప్రాథమిక విశ్లేషణలో కీలక…

Read More

ఫ్లైట్ క్రాష్ వెనుక విద్రోహచర్య ?

అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం ఏవియేషన్ నిపుణులను ఆశ్చర్య పరుస్తోంది. లండన్ వెళ్లడానికి ఇలా గాల్లోకి లేచిన నిమిషంలోపే కుప్పకూలిపోయింది. టేకాఫ్‌కు ఏటీసీ నుంచి పైలట్ పర్మిషన్ తీసుకుని రన్ వే నుంచి విమానాన్ని గాల్లోకి లేపారు. వెంటనే అత్యంత ప్రమాదకర పరిస్థితిని వివరించే మేడే కాల్‌ను ఏటీసీకి చేశారు. ఆ తర్వాత నిమిషంలోనే ఫ్లైట్ తెగిన గాలిపటంలా అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలోనే ఉన్న ఓ మెడికల్ కాలేజీ హాస్టల్ పై కూలిపోయింది. విమానం కూలిపోతున్న…

Read More

అహ్మదాబాద్ విమాన ప్రమాదం..133మంది ప్రయాణికులు మృతి..!!

అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడంతో 133 మంది మృతిచెందారు. ప్రమాద సమయంలో విమానంలో 232 మంది ప్రయాణికులు,10 మంది సిబ్బంది ఉన్నారు. గురువారం (జూన్ 12) మధ్యాహ్నం 1.17 గంటలకు ఎయిర్ ఇండియా విమానం లండన్‌కు బయలుదేరినప్పుడు మేఘనినగర్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ జాతీయులు, 7 మంది పోర్చుగీస్, ఒక కెనడియన్ ఉన్నారు. అహ్మదాబాద్‌లోని మేఘనినగర్ ప్రాంతానికి సమీపంలో విమానం…

Read More

బాచుపల్లి వద్ద ట్రావెల్‌ బ్యాగులో మహిళ మృతదేహం

బాచుపల్లి వద్ద ట్రావెల్‌ బ్యాగులో మహిళ మృతదేహం కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తే హత్య చేసినట్లు తేల్చారు. ఈ కేసు వివరాలను బాలానగర్‌ జోన్‌ డీసీపీ సురేశ్‌కుమార్‌ వెల్లడించారు. తారా బెహరా (33), విజయ్‌ తోఫా (30) నేపాల్‌కు చెందినవారు. అక్కడ ఉండగానే వీరిద్దరికీ ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. అప్పటికే తారాకు ఇద్దరు పిల్లలున్నారు. సహజీవనం చేయాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు.  ఈ క్రమంలో నేపాల్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చి…

Read More
error: Content is protected !!