ఎలాన్ మస్క్ కొత్త పార్టీ పేరు “ ది అమెరికా పార్టీ “

అమెరికాలో కొత్త పార్టీ పెట్టేందుకు ఎలాన్ మస్క్ సిద్ధమవుతున్నారు. ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన “బిగ్ బ్యూటిఫుల్ బిల్” ఆమోదం లభించిన తర్వాత రోజే తాను పార్టీ పెడతానని ఆయన ప్రకటించారు. ఈ బిల్లు అమెరికాను దివాలా తీయిస్తుందని ఎలాన్ మస్క్ గట్టిగా నమ్ముతున్నారు. ఈ బిల్లును ప్రతిపాదించిన కారణంగానే ఆయన ట్రంప్‌కు గుడ్ బై చెప్పారు. అయితే రాజకీయాల్ని మాత్రం వదలడం లేదు. ఆ బిల్లుపై తన వ్యతిరేకత కొనసాగిస్తున్నారు. ఈ బిల్లులో ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహన…

Read More

తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు: వాతావరణ శాఖ హెచ్చరిక

తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు భారత వాతావరణ విభాగం (IMD) ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అల్పపీడనం ప్రభావంతో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాల విస్తరణ:మంగళవారం, రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తరిస్తాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్,…

Read More

భర్త కళ్లలో కారం కొట్టి, గొంతుపైన కాలు వేసి తొక్కి చంపిన భార్య

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హతమార్చిన భార్య కర్ణాటక రాష్ట్రం తమకూరు జిల్లా తిపటూరు మండలం కడశెట్టిహళ్లి గ్రామ శివారులోని ఒక ఫామ్ హౌస్ లో నివసిస్తున్న శంకరమూర్తి, సుమంగళి దంపతులు అదే గ్రామంలోని బాలికల హాస్టల్ లో వంటమనిషిగా పనిచేస్తూ, నాగరాజు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న సుమంగళి అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని, ఇంట్లో ఉన్న భర్త కళ్లలో కారం కొట్టి, కర్రతో దాడి చేసి, గొంతుపై కాలు వేసి తొక్కి…

Read More

ఏటా కొత్త రథం-12 రోజుల పాటు ఉత్సవాలు- పూరీ జగనాథుని రథయాత్ర విశిషాలివే!

పూరీ జగనాథుని రథయాత్ర గురించి మీ కోసం! భారతదేశంలో జరిగే అతిపెద్ద రథయాత్ర పూరి జగన్నాధ రథయాత్ర. ఈ యాత్ర చూడటానికి లక్షలాది మంది ప్రజలు దేశవిదేశాల నుంచి తరలి వస్తారు. జూన్ 27 వ తేదీ శుక్రవారం జరుగనున్న జగన్నాధుని రథయాత్ర సందర్భంగా జగన్నాధుని రథయాత్ర విశేషాలను తెలుసుకుందాం. పుణ్య ధామ్ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూరి క్షేత్రం హిందువులు అతి పవిత్రంగా భావించే ” చార్ ధామ్…

Read More

ఈయనతో కాంగ్రెస్ కు కష్టమేనా..?

తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత, రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలకమైన రెవెన్యూ శాఖ మంత్రిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పొంగులేటి శ్రీనివాస రెడ్డి… పార్టీకి ఎంతో బలమన్న వాదనలు నిన్నటిదాకా వినిపించాయి. అయితే ఇప్పుడు ఆ భ్రమలన్నీ తొలగిపోయి…వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందంటే మాత్రం అందుకు పొంగులేటి ప్రధాన కారణంగా నిలుస్తారన్న వాదనలు ఇప్పుడు అంతకంతకూ బలపడుతున్నాయి. పొంగులేటి వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందన్న మాట వినిపించినా ఆశ్చర్యం లేదన్న వాదనలూ వినిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న సీఎం…

Read More

SSCలో 14,582 సీజీఎల్ పోస్టులు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 14,582 సీజీఎల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు 04-07-2025 లోపు SSC అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, 12వ తరగతి పాసైన అభ్యర్థులు అర్హులు. దరఖాస్తు చివరి తేదీ 04-07-2025. పూర్తి వివరాలకు ssc.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించగలరు. జనరల్/ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.100. SC/ ST/ PH/ మహిళా అభ్యర్థులు దరఖాస్తు ఫీజు లేదు. Website link…

Read More

RPF కానిస్టేబుల్ ఫలితాలు విడుదల

RPF కానిస్టేబుల్ ఫలితాలు విడుదలరైల్వే పోలీస్ ఫోర్స్ (RPF) కానిస్టేబుల్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఫలితాల కోసం అభ్యర్థులు rrbcdg.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి పొందవచ్చు. అయితే ఈ ఏడాదిలో RPF ఉద్యోగాలకు పరీక్షలు జరగగా.. ఇందులో పురుషులకు 3,577, మహిళలకు 631 పోస్టులను ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దాదాపు 22.96 లక్షల మంది పరీక్షలు రాశారు. Link : rrbcdg.gov.in

Read More

ఏ దేశంతో కూడా వీరికి సంబంధం లేదు..

సముద్రమే వారి ప్రపంచం! నేలంటే భయపడే.. ఈ నీటి మనుషుల జీవనం…. బజావు తెగ, “సముద్ర జిప్సీలు”గా పిలువబడే, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్ సముద్ర ప్రాంతాలలో నివసిస్తున్నారు. వారి జీవితం సముద్రంతో అనుసంధానమై ఉంది, చేపలు పట్టడం వారి ప్రధాన జీవనోపాధి. అద్భుతమైన ఈత, డైవింగ్ నైపుణ్యాలతో, వారు లోతైన సముద్రంలో శ్వాసను ఎక్కువసేపు ఆపుకోవడంలో నేర్పరితనం కలిగి ఉన్నారు. గిరిజన ప్రజలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో నివసిస్తున్నారు. వారిలో కొందరు సాధారణ ప్రపంచం నుండి పూర్తిగా…

Read More

కేసీఆర్ పొలిటికల్ “ప్రాజెక్టు” రెడీ !

భారత రాష్ట్ర సమితి చీఫ్ కేసీఆర్ ప్రజల్లోకి వచ్చేందుకు సరైన కారణం కోసం చూస్తున్నారు. అన్ని రకాలుగా పరిశీలించిన తర్వాత ప్రభుత్వం ప్రాజెక్టుల్ని నిర్లక్ష్యం చేస్తోందన్న కారణంతో ప్రజల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. త్వరలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ ఖరారు చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల్ని నిర్లక్ష్యం చేస్తోందని కేసీఆర్ భావిస్తున్నారు. కాళేశ్వరం, పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులే ప్రధానం కేసీఆర్ తన పదేళ్ల పాలనా కాలంలో కాళేశ్వరంకు అత్యధిక…

Read More

PMMVY పథకం ద్వారా గర్భిణులకు రూ.5,000

PMMVY పథకం ద్వారా గర్భిణులకు రూ.5,000కేంద్రం అమలు చేస్తున్న పథకాల్లో ‘ప్రధాని మాతృత్వ వందన్ యోజన’ ఒకటి. ఈ పథకం ద్వారా గర్భిణులు రెండు విడతల్లో రూ.5,000 ప్రసూతి ప్రయోజనం పొందవచ్చు. 2017 నుంచి ఈ స్కీం అమలులో ఉన్నప్పటికీ చాలా మంది మహిళలకు దీనిపై అవగాహన లేదు. పెళ్లి అయ్యి 19 ఏళ్లు దాటిన మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. https://pmmvy.wcd.gov.in/ అనే వెబ్‌సైట్‌లో సిటిజన్ లాగిన్ ఎంపిక ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని వివరాలు…

Read More
error: Content is protected !!