ముంబైకి కొడాలి నాని.. కారణమిదే

మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానిని మెరుగైన చికిత్స కోసం ముంబైకి తరలించారు. కొద్దిరోజుల క్రితం కొడాలి నాని తీవ్ర అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. గత ఐదు రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. గుండెకు సంబంధించిన సమస్యతో మాజీ మంత్రి బాధపడుతున్నారు. ఈ క్రమంలో మెరుగైన వైద్యం కోసం కుటుంబసభ్యులు ఆయనను తీసుకుని కొద్దిసేపటి క్రితమే ప్రత్యేక విమానంలో ముంబైకు బయలుదేరి వెళ్లారు. మెరుగైన చికిత్స కోసం ముంబైకి…

Read More

నేను కేసీఆర్‌ అంత మంచోణ్ని కాదు.. అందరి లెక్కలు తేలుస్తా.. కేటీఆర్ మాస్ వార్నింగ్

తాను కేసీఆర్ అంత మంచోడిని కాదని.. ఎవ్వరినీ వదిలి పెట్టే ప్రసక్తే లేదంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్. “నేను ఒక్కటే మాటిస్తున్నా.. నేను కేసీఆర్ అంత మంచోణ్ని కాదు. మళ్లీ మన టైం వస్తది. బరాబర్ మన టైం వస్తది. పేర్లు రాసి పెట్టండి. ఒక్కొక్కడిని ఏమేం చెయ్యాలో అది చేద్దాం. వదిలి పెట్టే సమస్యే లేదు. కొంత మంది అనుకుంటున్నారేమో.. మేం రిటైర్ అవుతాం.. ఇంటికి పోతాం.. మనల్నేం చేస్తారనుంకుంటున్నారేమో.. రిటైర్ అయ్యి విదేశాలకు…

Read More

ఎమ్మెల్యే సత్యంను బెదిరించిన వ్యక్తికి బెయిల్‌

లండన్‌ నుంచి ఇంటర్నెట్‌ కాల్‌ చేసిన నిందితుడు అఖిలే్‌షరెడ్డి రూ.20 లక్షలు ఇవ్వకపోతే.. చంపేస్తానంటూ బెదిరించాడంటూ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత ఏడాది సెప్టెంబరు 29న కొత్తపల్లి(కరీంనగర్‌ జిల్లా) పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి నిందితుడికి బెయిల్‌ మంజూరు చేసింది. చట్టప్రకారం కేసు దర్యాప్తు కొనసాగించాలని పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసుల్లో బీఎన్‌ఎ్‌సఎ్‌స-35 (సీఆర్పీసీ 41ఏ) ప్రొసీజర్‌ను పరిశీలించకుండా యాంత్రికంగా…

Read More

కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది

కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, అందుకే రైతాంగ సమస్యల పరిష్కారం కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల 28 న కరీంనగర్లోని కలెక్టరేట్ వద్ద రెండు గంటల నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు. బుధవారం రోజున కరీంనగర్ లోని బీజేపీ జిల్లా కార్యాలయంలోకిసాన్ మోర్చా నాయకులు, ఉమ్మడి జిల్లా ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఇట్టి సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూరైతు ల…

Read More

ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ…. తప్పిన ప్రమాదం

కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం గట్టుదుద్దెనపల్లిలోని కాకతీయ కెనాల్ వద్ద కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారిపై బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…..వరంగల్ నుండి నిజామాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్లైయాష్ లోడ్ తో ఖమ్మం వెళుతున్న లారీ ఎదురెదుగా ఢీకొన్నాయి. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రమాదం తప్పింది. దీంతో రెండు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా…

Read More

యువతిని లోబరుచుకుని జంప్ అయిన అఘోరీ.

*యువతిని లోబరుచుకుని జంప్ అయిన అఘోరీ. లబోదిబోమంటున్న యువతి కుటుంబ సభ్యులు* *గత కొంతకాలంగా లేడీ అఘోరీ గా చలామణి అవుతున్న అలియాస్ అల్లూరి శ్రీనివాస్ అనే వ్యక్తి…తన కూతుర్ని మాయమాటలు చెప్పి తీసుకెళ్లి పోయాడు అని గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణానికి చెందిన తురిమెల్ల కోటయ్య నిన్న మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తన కూతురు ఇంజనీరింగ్ విద్య అభ్యసిస్తుందని. నాలుగు నెలల క్రితం లేడీ అఘోరి మంగళగిరి…

Read More

బెట్టింగ్‌ యాప్స్‌ వ్యవహారంలో దూకుడు పెంచిన పోలీసులు

బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కొనసాగుతున్న విచారణ..బెట్టింగ్ యాప్ పై దూకుడు పెంచిన మియాపూర్ పోలీసులు.పలు కంపెనీలపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులు..సినీ యాక్టర్స్ ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ గుర్తించిన పోలీసులుజంగిల్ రమ్మీ యాప్ కోసం రానా, ప్రకాష్ రాజ్ ప్రమోట్ చేసినట్లు గుర్తింపు..ఏ 23 యాప్ కోసం విజయ్ దేవరకొండ ప్రచారం చేసినట్లు గుర్తింపుయోలో 247 యాప్ కోసం మంచు లక్ష్మి పని చేసినట్లు గుర్తింపుఫెయిర్ ప్లే లైవ్ యాప్ కోసం ప్రచారం చేసిన హీరోయిన్…

Read More

కాంగ్రెస్‌లో మంత్రి “వర్గ” పోరు

6 మంత్రి పదవులకు 36 మంది పోటీ ఉగాది లోపు 4 లేదా 5 మంత్రి పదవులు నింపే అవకాశం కొండా సురేఖ, జూపల్లికు క్యాబినెట్ నుండి ఉద్వాసన? రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, గడ్డం వివేక్‌లకు మంత్రి పదవి ఖరారు ముదిరాజ్ కోటాలో వాకిటి శ్రీహరికి బెర్త్ కన్ఫర్మ్, విజయశాంతి వైపు మొగ్గు చూపుతున్న అధిష్టానం ప్రేమ్ సాగర్ పేరును సిఫార్సు చేస్తున్న భట్టి, మైనంపల్లి రోహిత్ వైపు రేవంత్ బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి…

Read More

MMTS ట్రైన్‌లో యువతిపై అత్యాచారయత్నం చేసిన యువకుడిని గుర్తించిన పోలీసులు

ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు హైదరాబాద్ MMTS ట్రైన్‌లో నిన్న యువతిపై అత్యాచారయత్నం చేసిన నిందితుడిని గుర్తించిన పోలీసులు సికింద్రాబాద్ లో తన సెల్ ఫోన్ రిపేర్ చేయించుకొని ఎంఎంటీఎస్ రైలులో తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మహిళల కోచ్ లో యువతి ఎక్కింది. ఆ బోగీలో ఉన్న మరో ఇద్దరు మహిళలు అల్వాల్ స్టేషన్ లో దిగిపోయారు. బోగీలో యువతి ఒక్కతే ఉండగా ఓ యువకుడు ఆమెపై…

Read More

మా ట్రాక్టర్లే ఆపుతావా అంటూ ఏకంగా ఎమ్మార్వో ఆఫీసుకు తాళం వేసిన కాంగ్రెస్ పార్టీ యువకుడు, ట్రాక్టర్ డ్రైవర్లు

మా ట్రాక్టర్లే ఆపుతావా అంటూ ఏకంగా ఎమ్మార్వో ఆఫీసుకు తాళం వేసిన కాంగ్రెస్ పార్టీ యువకుడు, ట్రాక్టర్ డ్రైవర్లు జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం చిల్పూర్ గుట్టలోని ఎమ్మార్వో కార్యాలయం ముందు నుండి కొంతమంది ట్రాక్టర్ డ్రైవర్లు మైనింగ్ చేసిన మట్టి తరలిస్తుండగా, ఆర్ఐ చీకటి వినీత్ కుమార్ మరియు ఇతర సిబ్బంది మట్టిని ప్రభుత్వ అనుమతితోనే తరలిస్తున్నారా అని ట్రాక్టర్ డ్రైవర్లను ప్రశ్నించారు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో అక్రమంగా మైనింగ్ రవాణాను ప్రశ్నించినందుకు, కాంగ్రెస్…

Read More
error: Content is protected !!