తెనాలిలో ముగ్గురు యువకులను పోలీసులు నడిరోడ్డు మీద దారుణంగా కొట్టడంపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.

తెనాలిలో ముగ్గురు యువకులను పోలీసులు నడిరోడ్డు మీద దారుణంగా కొట్టడంపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. కానిస్టేబుల్‌ను కొట్టారు గనుక వారిని అందరి ముందూ కొట్టామని పోలీసు ఉన్నతాధికారులు కూడా చెప్పుకొచ్చారు. రౌడీషీటర్లను అరెస్టు చేయడం, వారికి కౌన్సిలింగ్‌ ఇవ్వడం తప్పు కాదు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంపైనా ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయరు. అలా చేయడానికి పోలీస్‌ స్టేషన్లు, విచారించి శిక్షలు వేయడానికి కోర్టులూ ఉన్నాయి. చట్ట ప్రకారం శిక్షించకుండా నేరుగా నడిరోడ్డుపై అదీ ఒకరు కాళ్లు…

Read More

ప్రభుత్వ రంగ బొగ్గు కంపెనీలకు నాణ్యతా ప్రమాణాలను మెరుగుపరచాలని మరియు వినియోగదారులను నిలుపుకోవాలని సమాచారం అందించబడింది.

కొత్త గనులను కొనుగోలు చేయడానికి కృషి చేయండిపని సంస్కృతిలో మార్పు కోసం ట్రేడ్ యూనియన్ల నుండి సహకారం కోరండిబొగ్గు మంత్రిత్వ శాఖ కోల్ ఇండియా మరియు సింగరేణిపై కీలక సమీక్ష హైదరాబాద్, మే 29, 2025: రాబోయే రోజుల్లో, ఇంధన రంగంలో స్వావలంబన సాధించడంలో భాగంగా, భారత ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖ, ప్రభుత్వ రంగ బొగ్గు కంపెనీలు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేసేలా చూసేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ చొరవలో భాగంగా,…

Read More
village-elections-telangana

స్థానిక ఎన్నికలపై సర్కార్ వర్కౌట్..! ఆ తేదీలోగా పూర్తి చేయాలని టార్గెట్..!!

ఆగస్టు 15లోపు అన్ని రకాలైన స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్‌ పెట్టుకున్నట్లు తెలుస్తున్నది. ముందుగా పల్లె ప్రాంతాల్లో లోకల్ బాడీస్ ఎన్నికలు నిర్వహించి, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నది. ఈ ప్రక్రియ మొత్తం 45 రోజుల్లో పూర్తి చేసే విధంగా షెడ్యూలు తయారు చేస్తున్నట్లు అధికార వర్గాల్లో టాక్. షెడ్యూలు విడుదల చేసేలోపు పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పూర్తి చేసేందుకు అధికారులు క్యాలెండర్ తయారు చేసే…

Read More

బంగారం బిస్కెట్లు ఇస్తానని నమ్మించి, చివరికి డబ్బుతో ఉడాయించాడో ఘరానా మోసగాడు

చీటీ పాటల తరహాలో ఓ స్కీం పెట్టిబంగారం బిస్కెట్లు ఇస్తానని నమ్మించి, చివరికి డబ్బుతో ఉడాయించాడో ఘరానా మోసగాడు చీటీ పాటల తరహాలో ఓ స్కీం పెట్టి, పాడుకున్న వారికి బంగారం బిస్కెట్లు ఇస్తానని నమ్మించి, చివరికి డబ్బుతో ఉడాయించాడో ఘరానా మోసగాడు. విజయవాడలో జరిగిందీ ఘటన. అయోధ్యనగర్‌కు చెందిన ముచ్చర్ల శ్రీనివాస్‌ గతంలో పచ్చళ్ల వ్యాపారం చేస్తూ స్థానికులతో మంచి పరిచయాలు పెంచుకున్నాడు. పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తుండటంతో అందరూ అతడిని నమ్మారు. గతంలో చీటీలు…

Read More

కర్ణాటకలో దేశంలోనే తొలి హెలికాప్టర్ల తయారీ కేంద్రం

కోలారు జిల్లా వేమగల్‌లో హెచ్‌-125 తేలికపాటి హెలికాప్టర్ల తయారీ కేంద్రం ఏర్పాటు ఎయిర్‌బస్, టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ సంయుక్త ప్రాజెక్ట్ తొలుత 10 యూనిట్లు.. ఆ తర్వాత 20 ఏళ్లలో క్రమంగా 500 యూనిట్ల వరకు హెలికాప్టర్ల త‌యారీ ఇలా తయారు చేసిన హెలికాప్టర్లను భారత ఆర్మీకి, ఇతర దేశాలకు సరఫరా దేశంలోనే తొలిహెలికాప్టర్ల తయారీ కేంద్రం కర్ణాటకలో ఏర్పాటు కానుంది. యూరప్‌కు చెందిన వైమానిక ఉత్పత్తుల సంస్థ ఎయిర్‌బస్, టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ (TASL‌)లు సంయుక్తంగా…

Read More

బ్లాస్టింగ్ చేస్తేనే ఆ టన్నెల్ తవ్వగలం!

ఎస్ఎల్‌బీసీ టన్నెల్ విషయంలో ప్రభుత్వానికి కీలక సూచనలు చేసిన సాంకేతిక కమిటీ ఎస్ఎల్‌బీసీ టన్నెల్లో టీబీఎంతో తవ్వకాలు అసాధ్యమని, డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ పద్ధతిలోనే తవ్వగలరని ప్రభుత్వానికి సిఫార్సు చేసిన సాంకేతిక కమిటీ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్‌బీసీ) ఇన్లెట్ వైపు సొరంగం తవ్వకానికి సంబంధించి ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీ ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది ఇన్లెట్ వైపు నుండి టీబీఎం పద్ధతిలో తవ్వకాలు ఆపివేయాలని డీబీఎం (డ్రిల్లింగ్ & బ్లాస్టింగ్ మెథడ్) లోనే…

Read More

భవిష్యత్తు పోరాటాలకు స్ఫూర్తి ‘మేడే’

అవి పందొమ్మిదవ శతాబ్ధపు పారిశ్రామిక విప్లవాల కాలంనాటి రోజులు. దుర్భరమైన పని గంటలు. రోజుకు పద్నాలుగు నుంచి పదిహేను గంటలు పని చేయాల్సిందే. పొద్దున పనికెళ్లిన వాళ్లు ఎప్పుడు తిరిగొస్తారో, అసలు వస్తారో ? రారో తెలియని స్థితి. పెట్టుబడిదారుల దాహార్తికి వందలు, వేల మంది శ్రమజీవులు బలయ్యారు. దీనికి ముగింపెట్లా? ఎవరు, ఎలా, ఏమి చేయాలి? ఆ ఆలోచనే 1884 అక్టోబర్‌ 7న జరిగిన చికాగో సదస్సుకు శ్రీకారం చుట్టింది. సంఘటిత పారిశ్రామిక సంస్థల కార్మిక…

Read More

టార్గెట్ PoK – స్వాధీనానికి యుద్ధం !

కశ్మీర్‌లో కొంత భాగం ఇప్పటికీ పాకిస్తాన్ చెరలో ఉంది. దాన్ని పాక్ ఆక్రమిత కశ్మీర్ అని పిలుస్తున్నారు. అసలు పాకిస్తాన్ ఉగ్రవాద క్యాంపులన్నీ అక్కడే ఉంటాయి. హమాస్ ఉగ్రవాదులు కూడా ఇటీవల పీవోకేలో పర్యటించారని మీడియా రిపోర్టులు చెబుతున్నాయి. భారత్ కు వ్యతిరేకంగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నారు. పెహల్గాంలో జరిగిన దాడిలో హమాస్ పాత్ర ఉందా లేదా అన్నది పక్కన పెడితే.. భారత్ పై ఉగ్రవాద యుద్ధానికి పీవోకే ఎలా కీలకంగా మారుతుందో అర్థం…

Read More

హైదరాబాద్ లో పాకిస్తాన్ యువకుడు అరెస్టు?

ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడి ఘటన దేశవ్యా ప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపింది. ఈ దాడి నేపథ్యం లో భారత ప్రభుత్వం పాకి స్తాన్ పౌరుల విషయంలో కఠినమైన చర్యలు తీసుకో వాలని నిర్ణయించింది. ఇప్పటికే కేంద్రం పాక్ పౌరు లకు ఇచ్చిన వీసాలను రద్దు చేసింది. అంతేకాకుండా, భారత్‌లో ఉన్న పాక్ పౌరులకు దేశం విడిచి వెళ్లాలంటూ స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ నిబంధనల మేరకు అన్ని రాష్ట్రాల్లో భద్రతా సంస్థలు అప్రమ త్తమయ్యాయి….

Read More

మావోయిస్టులతో చర్చలకు ముగ్గురు పేర్లు ప్రతిపాదన

ఛత్తీస్‌గఢ్, ఏప్రిల్ 25: దేశంలో మావోయిస్టుల నిర్మూలన కోసం మోదీ సర్కార్ పక్కా వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. అందులోభాగంగా ఆపరేషన్ కగార్ చేపట్టింది. దీంతో వరుస ఎన్‌కౌంటర్లు చోటు చేసుకొంటున్నాయి. దాంతో మావోయిస్టులు తమ ఉనికిని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. అలాంటి వేళ భారత్ బచావో సంస్థ స్పందించింది. ఆపరేషన్ కగార్ నిలిపి వేసి.. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని భారత్ బచావో డిమాండ్ చేసింది. ఈ మేరకు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు…

Read More
error: Content is protected !!