భారీగా నకిలీ రెవెన్యూ రికార్డులు, డీకేటీ పట్టాలు తయారు – రంగంలోకి కలెక్టర్!

రాయచోటి నియోజకవర్గంలో పోలీసులు, రెవెన్యూ అధికారుల తనిఖీలు – భారీగా నకిలీ రెవెన్యూ రికార్డులు, డీకేటీ పట్టాలు స్వాధీనం అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో నకిలీ రెవెన్యూ రికార్డులు, డీకేటీ పట్టాలు తయారు చేస్తున్న రెవెన్యూ సిబ్బందిపై జిల్లా యంత్రాంగం కొరడా ఝుళిపింది. పక్కా సమాచారంతో జిల్లా కలెక్టర్ శ్రీధర్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నకిలీ దస్త్రాలను కలిగి ఉన్న సిబ్బంది ఇళ్లపై దాడులు చేయించారు. రాయచోటి మండలం సిబ్యాలలో మాజీ వీఆర్వో నాగరాజు ఇంట్లో…

Read More

ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరవుతున్న తీరుపై పొంగులేటి విమర్శలు…

కాళేశ్వరం విచారణలో కేసీఆర్ లాగే కేటీఆర్ వ్యవహరిస్తున్నారంటూ పొంగులేటి విమర్శలు ఫార్ములా ఈ కార్ రేస్ కేసు దర్యాప్తులో ప్రభుత్వ ప్రమేయం ఉండదని వెల్లడి పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని స్పష్టీకరణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి ఏసీబీ విచారణకు హాజరవుతున్న తీరుపై రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శలు గుప్పించారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ సందర్భంగా…

Read More

అగ్ని వీర్ పోస్టుల.. అడ్మిట్ కార్డులు విడుదల

అగ్నివీర్లో ఖాళీలుగా ఉన్న జనరల్ డ్యూటీ పోస్టులను భర్తీ చేసేందుకు విడుదల చేసిన నోటిఫికేషన్ లో ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ అడ్మిట్ కార్డును నేడు.. జూన్ 16న అధికారిక వెబ్సైట్లో విడుదల చేసింది. దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకోవాలని సూచించారు అధికారులు. కాగా, ఈ పరీక్ష ఈనెలాఖరిలో.. జూన్ 30, 2025 నుండి జులై 10వ తేదీ వరకు జరగనున్నాయి. పరీక్షలో అడ్మిట్ కార్డ్ కీలకమైన పత్రం, అది లేకుండా మీరు పరీక్షా…

Read More

అత్తారింటి ముందు ‘498ఏ టీ కేఫ్’.. బేడీలతో చాయ్ అమ్ముతున్న అల్లుడు

రాజస్థాన్‌లో అత్తారింటి ముందు కృష్ణ కుమార్ ధాకడ్ వినూత్న నిరసన భార్య పెట్టిన వరకట్న వేధింపుల కేసుకు వ్యతిరేకంగా ఈ చర్య గతంలో భార్యాభర్తలు కలిసి తేనెటీగల వ్యాపారం, మహిళా సాధికారతకు కృషి న్యాయం జరిగేవరకు పోరాటం ఆగదంటున్న ధాకడ్ రాజస్థాన్‌లోని అంటా పట్టణంలో ఒక వ్యక్తి తన అత్తవారింటి వీధిలోనే వినూత్న రీతిలో నిరసనకు దిగాడు. తనపై అన్యాయంగా వరకట్న వేధింపుల కేసు పెట్టారని ఆరోపిస్తూ ‘498ఏ టీ కేఫ్’ పేరుతో ఒక టీ కొట్టును…

Read More

Air India AI171: అహ్మదాబాద్ విమాన ప్రమాదం: గాల్లో ఉండగానే గేర్ కిందికి, ఫ్లాప్స్ పైకి.. అసలేం జరిగింది?

టేకాఫ్ అయ్యాక కుప్పకూలిన ఎయిర్ ఇండియా ఏఐ171 విమానం ల్యాండింగ్ గేర్ తెరిచే ఉండి, రెక్కల ఫ్లాప్స్ పూర్తిగా ముడుచుకుని ఉన్నట్టు గుర్తింపు టేకాఫ్ సమయంలో ఇది అత్యంత అసాధారణ పరిస్థితిగా విశ్లేషణ ఇంజిన్ సమస్య లేదా ల్యాండింగ్ గేర్ మొరాయించి ఉండొచ్చని ప్రాథమిక అంచనా తక్కువ వేగంతో ఫ్లాప్స్ ముడవడం ప్రమాదానికి దారితీసిందని వాదన అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలిన ఎయిర్ ఇండియా ఏఐ171 విమాన ప్రమాదంపై ప్రాథమిక విశ్లేషణలో కీలక…

Read More

కేసీఆర్‌ను ఈటల ఇరికిస్తారా ?

ఈటల రాజేందర్ కాళేశ్వరం అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు. ఆయన ఇచ్చే స్టేట్‌మెంట్ చాలా కీలకం. ముఖ్యంగా అంతా కేసీఆరే చేశారని ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు వాంగ్మూలాలు ఇచ్చారని ప్రచారం జరుగుతున్న సమయంలో ఈటల రాజేందర్ చెప్పే విషయాలు కీలకం. ఆయన కూడా కేసీఆరే అంతా చేశారని అంటే.. బీఆర్ఎస్ చీఫ్‌గా గడ్డు పరిస్థితులు ఎదురు కావొచ్చు. కాళేశ్వరం రీ డిజైన్ సమయంలో ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రి. ఆయనే నిధుల…

Read More

ఏటీఎంలో దొంగలు పడ్డారు?

సూర్యాపేట జిల్లాలో భారీ ఏటీఎం చోరీ జరిగింది జిల్లాలోని హుజూర్ నగర్ లింగగిరి రోడ్డులో ఉన్న ఎస్బిఐ ఎటిఎం లో ఆదివారం అర్ధరాత్రి చోరీ జరిగినట్టు తెలిసింది.. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. హుజూర్ నగర్ పట్టణం లోని లింగగిరి రోడ్డులో గల ఎస్బీఐ బ్యాంక్ సంబం ధించిన ఏటీఎం దగ్గర ఆదివారం అర్ధరాత్రి 2-30 గంటలకు సమయంలో నలుగురు వ్యక్తులు ఫార్చు నర్ కారులో అనుమానాస్ప దంగా కనిపిస్తున్నారని ఒక లారీ…

Read More

జగన్ అరెస్టుకు ముహుర్తం ఫిక్స్..! సన్నిహితులతో సాయిరెడ్డి వెల్లడి ?

ఏపీ మద్యం కుంభకోణంపై కూటమి ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే ఈ స్కాంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, రాజ్ కెసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డితో పాటు రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, జగన్ మాజీ ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను నిందితులుగా చేర్చి, వీరిలో కొందరని అరెస్టు చేసి జైలుకు కూడా పంపారు. ఈ నేపథ్యంలో ఇక తదుపరి అరెస్టు మాజీ సీఎం వైఎస్ జగన్ దేనన్న ప్రచారం ముమ్మరంగా…

Read More

షాద్ నగర్ లో దాబాలో రూ. 3కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టివేత..

షాద్ నగర్ లో దాబాలో రూ. 3కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టివేత.. సైబరాబాద్‌ పరిధిలో భారీగా హెరాయిన్‌ పట్టివేత ఒకటిన్నర కిలోల హెరాయిన్‌ స్వాధీనం షాద్‌నగర్‌లోని ఓ దాబాలో డ్రగ్స్‌ విక్రయిస్తున్న ముఠా హెరాయిన్‌తోపాటు గంజాయి, ఓపీఎం డ్రగ్స్‌ పట్టివేత మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరిని పట్టుకున్న పోలీసులు డ్రగ్స్‌ను ఎక్కడికి అక్కడ కట్టడి చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు.. కానీ గ్రామ స్థాయిల వరకు డ్రగ్స్ వాడకం పెరిగిపోయిందని అధికారులు గుర్తించ లేకపోతున్నారు.. ఏకంగా జాతీయ రహదారుల వెంబడి…

Read More

కారు అద్దం పగలగొట్టారని కంప్లైంట్ ఇస్తే మధ్యలో తల దూర్చిన మరో కానిస్టేబుల్

ఓ పిల్లాడు ఉద్దేశపూర్వకంగా కారు అద్దాలు రాయితో కొట్టి పగలగొట్టాడని పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేస్తే.. మరో కానిస్టేబుల్ ఈ వ్యవహారంలో తలదూర్చి ఏకంగా బాధితుడినే దబాయించి బెదిరిస్తున్న వైనం ఇది. ఈనెల 25వ తేదీన షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో విజయనగర్ కాలనీకి చెందిన వెంకటేష్ చారి అనే వ్యక్తి స్థానిక పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.తన షిఫ్ట్ కార్ నంబర్ ఏపీ 09 సీఎన్ 5744 వెనక సైడ్ అద్దాన్ని ఓ…

Read More
error: Content is protected !!