కొరివితో గోక్కోవ‌డం అంటే ఇదే.. జ‌న‌సేన ఎమ్మెల్యే వివాదం!

“రంగాను ప్రభుత్వంతోనే చంపించారు.” అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు కొరివితో త‌ల‌గోక్కోవ‌డం.. లేనిపోని బుర‌ద‌ను తాము అంటించుకుని పార్టీకి కూడా అంటించ‌డం.. ఇటీవ‌ల కాలంలో ఏపీలో ఉన్న కూట‌మి ఎమ్మెల్యేల‌కు అల‌వాటుగా మారిపోయింది. గ‌త ఆరు మాసాల నుంచి ఒక‌రి త‌ర్వాత ఒక‌రు అన్న‌ట్టుగా వివాదాల‌ను త‌మ చుట్టూ తిప్పుకొంటున్నారు. ఒక‌వైపు.. టీడీపీ ఎమ్మెల్యేలు దారి త‌ప్పుతున్నార‌ని.. సీఎం చంద్ర‌బాబు ల‌బోదిబోమంటున్న‌విష‌యం తెలిసిందే. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు, పార్టీల‌పై విమ‌ర్శ‌లు చేయొద్ద‌ని ఆయ‌న చెబుతున్నారు. ఇక‌, ఇప్పుడు జ‌న‌సేన వంతు…

Read More

బీఆర్ఎస్ మద్దతు బీజేపీ అడగలేదా ?

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని జగన్ కు రాజ్ నాథ్ సింగ్ ఫోన్ చేశారని వైసీపీ వర్గాలు ప్రకటించుకున్నాయి. బీజేపీ వైపు నుంచి మాత్రం ఎలాంటి ప్రకటన లేదు. లోక్ సభలో నలుగురు, రాజ్యసభలో ఐదుగురు సభ్యులు వైసీపీకి ఉన్నారు. మరి బీజేపీ ఇప్పుడు.. భారత రాష్ట్ర సమితిని సంప్రదించలేదా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇండియా కూటమితో సంబంధం లేని పార్టీలు, బీజేపీకి పరోక్షంగా అయినా మద్దతు పలుకుతున్న పార్టీలకు మరో దారి లేదు. అడిగినా అడగకపోయినా…

Read More

LICలో 841 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

LICలో 350 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ (AAO జనరలిస్ట్), 410 AAO స్పెషలిస్ట్, 81 అసిస్టెంట్ ఇంజినీర్స్ (సివిల్, ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యా యి. ఇవాల్టి నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 21-30Yrs ఉండాలి. పోస్టులను బట్టి డిగ్రీ, BE, బీటెక్, లా డిగ్రీ చదివిన వారు అర్హులు. బేసిక్ పే నెలకు ₹88,635 చెల్లిస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.£ https://licindia.in/recruitment-of-aao-generalists/-specialists/-assistant-engineers-2025

Read More

పెరుగుతున్న గోదావరి నీటిమట్టం..

భద్రాచలం వద్ద 26.3 అడుగులకు చేరిన నీటిమట్టం భద్రాచలం: మూడు రోజులుగా గోదావరి పరివాహకంలో కురుస్తున్న వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. గురువారం అర్ధరాత్రి 12 గంటలకు 20.8అడుగులున్న నీటిమట్టం శుక్రవారం ఉదయం 6 గంటలకు 23.6 అడుగులకు చేరింది. 12 గంటలకు 25.4, 4గంటలకు 26.3అడుగులకు చేరగా.. రాత్రికి 28 అడుగుల వరకు చేరే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా భద్రాచలం గోదావరి స్నానఘట్టాలపై నుంచి నీరు ప్రవహిస్తోంది….

Read More

పిట్టల దొర ట్రంప్ – ఎవరూ దేకరేంటి ?

థాయిల్యాండ్, కాంబోడియా మధ్య యుద్ధ పరిస్థితుల్ని తానే ఆపేశానని ట్రంప్ ప్రకటించుకున్నారు. భారత్ , పాక్ యుద్ధాన్ని తానే ఆపానని ఇప్పటికి ఓ మఫ్ఫై సార్లు చెప్పుకుని ఉంటారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం విషయంలోనూ ఇదే చెబుతారు. రోజూ అదే మెడల్‌లా ఇలాంటివి తన మెడలో వేసుకుని తిరుగుతూనే ఉంటారు. కానీ ఎవరూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం వల్లనే యుద్ధం ఆపేశామని ఒక్కరంటే ఒక్కరూ చెప్పడం లేదు. కేవలం ట్రంప్ మాత్రమే చెబుతున్నారు. దీంతో…

Read More

గవర్నర్‌కు జగన్ చేసుకున్న విన్నపాలేంటి?

గవర్నర్ అబ్దుల్ నజీర్ తో జగన్మోహన్ రెడ్డి, భారతి రెడ్డి గంట సేపు సమావేశం అయ్యారు. అంత సేపు సమావేశం అయ్యారంటే ఖచ్చితంగా కీలక అంశాలపై చర్చించి ఉంటారు. ప్రస్తుతం జగన్ రెడ్డి సీఎం కాదు కాబట్టి అధికార విషయాలపై చర్చ జరిగే చాన్స్ లేదు. ప్రతిపక్ష నేత కూడా కాదు. పైగా ప్రజా సమస్యల కోసం చర్చించడానికి వెళ్లానని జగన్ కూడా చెప్పుకోవడం లేదు. మర్యాదపూర్వకంగా కలిశారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. గవర్నర్ కు గంట…

Read More

నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు వార్తలు అవాస్తవం!

హత్య కేసులో దోషిగా తేలిన కేరళ నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దయిందంటూ వస్తున్న వార్తలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. “నిమిషా ప్రియ కేసుపై కొందరు వ్యక్తులు పంచుకుంటున్న సమాచారం పూర్తిగా తప్పు” అని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. నిమిష ప్రియ ఉరిశిక్ష అధికారికంగా రద్దు అయిందని ఇండియా గ్రాండ్ ముఫ్తీ కంథాపురం ఏపీ అబూబక్కర్ ముస్లియార్ కార్యాలయం ప్రకటించింది. “నిమిష ప్రియ మరణశిక్ష ఇంతకు ముందు తాత్కాలికంగా సస్పెండ్ అయింది. ఇప్పుడు…

Read More

పది నిముషాల సుఖం కోసం నిండు జీవితం బలి!

విజయనగరం జిల్లాలో జరిగిన ఒక హృదయ విదారక ఘటన సమాజంలో మానవ సంబంధాలు, బాధ్యతల పట్ల పెరుగుతున్న నిర్లక్ష్యాన్ని కళ్ళకు కట్టినట్లు చూపుతోంది. భర్త, బిడ్డ ఉన్నా, క్షణికావేశంలో తప్పుటడుగు వేసి, చివరికి ప్రాణాలనే కోల్పోయిన మణి కథ ఎందరి కళ్ళనో చెమ్మగిల్లేలా చేసింది. ఈ విషాద గాథ కేవలం ఒక కుటుంబానికి సంబంధించినది కాదు, నేటి యువతకు, సమాజానికి ఒక గట్టి సందేశం, ఒక నిస్సహాయమైన హెచ్చరిక. వివరాల్లోకి వెళ్లితే.. మణి (24), నెల్లిమర్ల మండలం…

Read More

మూఢనమ్మకాల మంటల్లో మానవత్వం!

సమాజంలో పాతుకుపోయిన మూఢనమ్మకాలకు నిదర్శనం బాణామతి లేదా చేతబడి. దాని పేరు మీద అన్యాయంగా సాటి వ్యక్తుల ప్రాణాలు తీస్తున్న ఉదంతాలు తరచూ వెలుగు చూస్తున్నాయి. బడుగు, బలహీన వర్గాలు… ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఈ దుర్మార్గాలకు బాధితులవుతున్నారు. బాణామతికి పాల్పడ్డారనే నెపంతో బిహార్‌లోని టెట్గామా గ్రామంలో ఇటీవల ఒక గిరిజన కుటుంబంలోని అయిదుగురు సభ్యులను చుట్టుపక్కల వ్యక్తులు చావబాది నిప్పంటించి హతమార్చారు. చనిపోయినవారిలో ముగ్గురు మహిళలున్నారు. బాణామతి లేదా చేతబడి చేశారనే ఆరోపణలతో ఆదివాసీ, దళిత,…

Read More

‘రోజా.. 20 రోజుల్లో జైలుకే!`

మ‌రో ఇర‌వై రోజుల్లో వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా జైలుకు వెళ్ల‌డం ఖాయ‌మ‌ని టీడీపీ నాయ‌కుడు, ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ‌(శాప్‌) చైర్మ‌న్ రవి నాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు.. అడ్డంగా ఆమె దోచుకున్నార‌ని చెప్పారు. ముఖ్యంగా ఆడుదాం ఆంధ్ర‌ పేరుతో కోట్ల రూపాయ‌ల‌ను వెనుకేసుకున్నార‌ని ఆరోపించారు. నాటి శాప్ చైర్మ‌న్ బైరెడ్డి సిద్ధార్థ్‌తో క‌లిసి రోజా కుట్ర‌లు ప‌న్నార‌ని చెప్పారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో దోచుకుందాం ఆంధ్ర‌ ను…

Read More
error: Content is protected !!