సిద్దిపేట జూనియర్ డాక్టర్ లావణ్య సూసైడ్ కేసులో కీల‌క విష‌యాలు

లావణ్యది దళిత కులం కావడంతో.. ఇంట్లో పెళ్లికి నిరాకరించారని చెప్పిన ప్రణయ్ ప్రణ‌య్‌ పెళ్లికి నిరాకరించడంతో.. నెల క్రితమే ఆత్మహత్యాయత్నం చేసిన లావణ్య ఇంటికి తీసుకెళ్లి అక్క శిరీష ధైర్యం చెప్పగా.. తిరిగి సిద్దిపేట వెళ్లిపోయిన లావణ్య కానీ.. ప్రేమ విఫలమైందన్న మనస్తాపంతో ఈ నెల 2న లావణ్య ఆత్మహత్యాయత్నం 4న నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి.. ప్రణయ్‌ని ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు ప్రణయ్‌పై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీతో పాటు BNS 108, 69 సెక్షన్ల కింద…

Read More

రుణమాఫీ అమలుపై హైకోర్టు మెట్లెక్కిన రైతు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నోటీసులు జారీ

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన రూ.2 లక్షల రైతు రుణమాఫీ పథకం అమలుపై న్యాయపోరాటం మొదలైంది. అర్హత ఉన్నప్పటికీ తనకు రుణమాఫీ వర్తించలేదంటూ యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన రైతు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఘటన నేపథ్యం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం జంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు నరసింహారెడ్డి వ్యవసాయం కోసం అరూర్ గ్రామంలోని కెనరా బ్యాంకు శాఖలో రూ.1.50 లక్షల పంట రుణం తీసుకున్నారు….

Read More

అందమైన అడవి.. ఆంధ్రా కశ్మీర్‌ కిటకిట..

● విశాఖ నగరం, మన్యానికి పోటెత్తిన పర్యాటకులు అరకు, అనంతగిరి, లంబసింగి వంటి ప్రాంతాల్లోని హోటళ్లు.. హరిత రిసార్ట్స్ ఫుల్! ● గతేడాదితో పోలిస్తే 25 శాతం అధికంగా రాక బెంగాల్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ నుంచి అత్యధిక పర్యాటకులు ● జనవరి రెండో వారం వరకూ హోటళ్లు, రిసార్టులు బుకింగ్ లు! రాబోయే కొత్త ఏడాదిలో కొత్త అధ్యయనం ప్రకృతి పరవశిస్తుంది.. జలపాతాల సోయాగాలు నాట్యమాడుతున్నాయి. చుట్టూ పచ్చిక బయళ్లు.. అడవిలో కనిపించి మనకు అందాలు..కాలం…

Read More

తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు?

తెలంగాణలో వారం రోజుల నుండి వర్షాలు దంచి కొడుతున్నాయి. పలు జిల్లా ల్లో బుధ, గురువారాల్లో రికార్డు స్థాయిలో వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాగులు వంకలు పొంగిప్రవహిస్తు న్నాయి. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో కుండపోత వర్షం కారణంగా జనజీవనం స్తంభించింది. అయితే, మరో రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్…

Read More

జపాన్, భారత్ కలిస్తే అద్భుతాలే: టోక్యోలో మోదీ

భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రపంచ దేశాలు కేవలం మన వృద్ధిని గమనించడమే కాకుండా మనపై గట్టి నమ్మకంతో ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. త్వరలోనే భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జపాన్ పర్యటనలో ఉన్న మోదీ… టోక్యోలో జరిగిన ఇండియా-జపాన్ ఎకనామిక్ ఫోరంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ… “ప్రస్తుతం భారతదేశంలో రాజకీయ స్థిరత్వం, ఆర్థిక స్థిరత్వం, పారదర్శక విధానాలు ఉన్నాయి. ప్రపంచంలోనే…

Read More

నకిలీ పాస్ పుస్తకాలతో బ్యాంక్ లకు కుచ్చుటోపి…!!

కురవిలో పట్టుబడిన నకిలీ పాస్ పుస్తకాల ముఠా.‌.. పోలీస్ స్టేషన్ లో వివరాలు వెల్లడించిన మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతిరావు… కురవి పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ పాస్ పుస్తకాలతో లోన్ లు కాజేస్తూ బ్యాంకులకు కుచ్చుటోపి పెడుతున్న ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. తీగలాగితే మరింత అవినీతి డొంక కదులుతుందని, అరెస్ట్ అయిన ముగ్గురే కాకుండా మరికొందరు పాత్రధారులు, సూత్రదారులు బయటకు వస్తారంటున్నారు ప్రజలు.. కురవి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ..అక్రమవ్యవహారానికి…

Read More

ఉగ్రరూపం దాల్చిన మూసీ.. నగరంలో పలుచోట్ల రాకపోకలు బంద్..

ఉగ్రరూపం దాల్చిన మూసీ.. నగరంలో పలుచోట్ల రాకపోకలు బంద్.. తెలంగాణ రాష్ట్రంలో.. కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో మూసీకి వరద పోటెత్తింది. ఉస్మాన్ సాగర్ 8 గేట్లు ఎత్తి 4100 క్యూసెక్కుల నీటిని, హిమాయత్ సాగర్ 3 గేట్లు ఎత్తి 2300 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. నీటిని విడుదల చేయడంతో బాపుఘాట్, అత్తాపూర్, పురానాఫూల్,…

Read More

అదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు!

అదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు! పలుచోట్ల వరదకు కొట్టుకుపోయిన రోడ్లు బుధవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాలతో రహదారి మార్గంలోని అందకూర్ అలుగు ఉధృతంగా ప్రవహించడం మూలంగా అక్కడి ప్రాంతంలోని రోడ్డు భారీ పరిమాణంతో కోతకు గురైంది. రోడ్డుకు ఒక వైపు అధిక భాగం కోతకు గురికావడం మూలంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది, అదిలాబాద్ నుంచి హైదరాబాద్ మార్గంలో వెళ్లే వాహనదారులకు నిర్మల్ పోలీసులు పలు సూచనలు చేశారు. ఆదిలాబాద్ నుంచి కామా రెడ్డి,మీదుగా…

Read More

తీవ్ర అల్పపీడనం.. బయటికి రావొద్దని హెచ్చరిక

తీవ్ర అల్పపీడనం.. బయటికి రావొద్దని హెచ్చరిక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారిందని తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్ జారీ చేసింది.రాబోయే 24 గంటల్లో :కొత్తగూడెం, భూపాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కాగా ఇప్పటికే రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి.భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా…

Read More

రన్నింగ్‌ బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు….తప్పిన పెను ప్రమాదం

గోనెగండ్ల సమీపంలో పెను ప్రమాదం తప్పింది గోనెగండ్ల సమీపంలో పెను ప్రమాదం తప్పింది. ఎమ్మిగనూరు నుండి కర్నూల్‌కి 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు ఇంజన్ దగ్గర పొగలుతో పాటు మంటలు వ్యాపించాయి. మంటలను గమనించి అప్రమత్తమైన బస్సు డ్రైవర్ వెంటనే బస్సును పక్కకు ఆపాడు. ప్రయాణికులందిరి బస్సులోంచి కిందకు దింపాడు. ఆ తర్వాత బస్సు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాడు. రోడ్డుపై బస్సు తగలబడుతుండడం చూసిన స్థానిక జనాలు వెంటనే…

Read More
error: Content is protected !!