admin

‘రోజా.. 20 రోజుల్లో జైలుకే!`

మ‌రో ఇర‌వై రోజుల్లో వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా జైలుకు వెళ్ల‌డం ఖాయ‌మ‌ని టీడీపీ నాయ‌కుడు, ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ‌(శాప్‌) చైర్మ‌న్ రవి నాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు.. అడ్డంగా ఆమె దోచుకున్నార‌ని చెప్పారు. ముఖ్యంగా ఆడుదాం ఆంధ్ర‌ పేరుతో కోట్ల రూపాయ‌ల‌ను వెనుకేసుకున్నార‌ని ఆరోపించారు. నాటి శాప్ చైర్మ‌న్ బైరెడ్డి సిద్ధార్థ్‌తో క‌లిసి రోజా కుట్ర‌లు ప‌న్నార‌ని చెప్పారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో దోచుకుందాం ఆంధ్ర‌ ను…

Read More

హోటల్‌లో మంత్రిగారి రాసలీలలు లీక్

మహారాష్ట్రలోని నాసిక్‌లో ఓ లగ్జరీ హోటల్ చుట్టూ అల్లుకున్న హనీ ట్రాప్ స్కామ్ సంచలనం సృష్టిస్తోంది. ఈ కుంభకోణంలో మాజీ మంత్రులతో సహా 72 మంది సీనియర్ అధికారులు చిక్కుకున్నారని ఓ రాజకీయ నాయకుడు బహిరంగంగా వ్యాఖ్యానించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత నాకా పోలీస్ స్టేషన్‌లో ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో ఈ ఆరోపణలు నిజమని తేలింది. నాసిక్, ముంబై, పూణే, థానే వంటి నగరాల్లో ఒక మహిళ తప్పుడు అత్యాచార ఆరోపణలు,…

Read More

ప్రాదేశిక ఎన్నికలపై బిగ్ అప్‌డేట్.. బ్యాలెట్ పేపర్ల కలర్ ఫిక్స్..!!

తెలంగాణ హైకోర్టు రాష్ట్రంలో త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఎలక్షన్స్‌కు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు స్పీడప్ పెంచారు. ఈ క్రమంలో బ్యాలెట్ పేపర్ల కలర్లను ఫైనల్ చేశారు. ఎంపీటీసీకి గులాబీ, జెడ్పీటీసీకి తెలుపు రంగు బ్యాలెట్వినియోగించనున్నారు. దీనిపై ఇప్పటికే జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్సిబ్బందిని నియమిస్తున్నారు. పోలింగ్, బ్యాలెట్పేపర్, బ్యాలెట్బాక్సులు, స్టేషనరీ తదితర వాటన్నింటినీ మరోసారి సరిచూసుకొని సిద్ధంగా ఉండాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది….

Read More

ప్రజలు కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు: హరీష్..!!

గజ్వేల్: “తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం రెండేళ్లలోనే ఆగమాగమైంది. పాలన చేతగాక, దిక్కుమాలిన మాటలు చెబుతూ, ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు” అంటూ మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజ్ఞాపూర్‌లోని ఎస్ఎల్‌ఎన్ కన్వెన్షన్‌లో గజ్వేల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపాయి. ”సర్వేల్లో బీఆర్ఎస్‌దే పైచేయి.. అతివిశ్వాసం వద్దు” “ఇటీవల నిర్వహించిన సర్వేల…

Read More

బీజేపీ వైపు మల్లారెడ్డి ఫ్యామిలీ ?

బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి బీజేపీ వైపు చూస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ రాజకీయాల్లో పెద్దగా కనిపించని మల్లారెడ్డి కుటుంబం ఇప్పుడు బండి సంజయ్ తో పరిచయాలు పెంచుకుంటోంది. మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఇటీవల చురుకుగా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆమెకు చాలా రాజకీయ ఆసక్తి ఉంది. వచ్చే ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి తానే పోటీ చేస్తానని ఓ సందర్భంలో ఆమె అన్నట్లుగా ప్రచారం జరిగింది. ఇలాంటి సమయంలో ప్రీతిరెడ్డి బండి సంజయ్ ద్వారా బీజేపీలో…

Read More

వివేకా హత్య కేసులో మూడు అంశాలపై సీబీఐ అభిప్రాయం కోరిన సుప్రీం ధర్మాసనం..

సీబీఐ అభిప్రాయం చెప్పాక అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై విచారిస్తామన్న ధర్మాసనం.. తదుపరి విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు.. ఇంకా తదుపరి దర్యాప్తు అవసరమని సీబీఐ భావిస్తుందా? లేదా? కోర్టుకు చెప్పాలన్న ధర్మాసనం.. ఏపీ ప్రభుత్వం కడప సెషన్స్ కోర్టులో వేసిన క్లోజర్ రిపోర్టుపైనా అభిప్రాయం కోరిన సుప్రీం… క్లోజర్ రిపోర్టుపైనా సీబీఐ అభిప్రాయాన్ని కోరిన సుప్రీంకోర్టు ధర్మాసనం… కేసు ట్రయల్, తదుపరి దర్యాప్తు ఏకకాలంలో కొనసాగించే అవకాశం ఉందా? – ఏకకాలంలో కొనసాగించే అవకాశం ఉందా…

Read More

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెల్లు కలెక్టర్ గా ర్యాంక్

రాజస్థాన్ రాష్ట్రం నుండి సివిల్స్ సర్వీసెస్ కు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెల్లు కమల, గీత, మమత(కలెక్టర్ లుగా) లకు ర్యాంకు లు 32,64,128 వీరి కుటుంబ నేపథ్యాన్ని పరిశీలిస్తే తండ్రి చనిపోయాడు, తల్లి దినసరి కూలీ మరియు రజక కులవృత్తి చేస్తూ ఒక తల్లి గా వారిని పోషించడమే అసాధ్యం ఒకెత్తు అయితే ఆ తల్లి పేరు ను,వంశ గౌరవాన్ని నిలిపిన ముగ్గురు కుమార్తెలు (దేవతలు) నిజం గా సరస్వతులే ఎన్నో అవకాశాలు,…

Read More

ఏ నోటు తయారీకి ఎంత ఖర్చో తెలుసా?

కరెన్సీ అనేది రాక ముందు వస్తు మార్పిడి పద్ధతి అమలులో ఉండేదనే సంగతి తెలిసిందే. అంటే… ఒక వస్తువుకి బదులు మరొక వస్తువును ప్రత్యక్షంగా మార్పిడి చేసుకునే పద్ధతి అన్నమాట. దీన్నే వస్తు వినిమయ పద్ధతి అని కూడా అంటారు. అనంతరం కాలంలో ద్రవ్య వినిమయం అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో క్రీ.శ. 9వ శతాబ్దంలో తొలిసారిగా ద్రవ్య వినియోగం అమల్లోకి వచ్చిందని చెబుతారు. ఈ క్రమంలో భారత్ లో కాగితపు ద్రవ్యాన్ని వాడటం 19వ శతాబ్దంలో…

Read More

ఔటర్ రింగ్ రైలుకు గ్రీన్ సిగ్నల్.. 8 జిల్లాలలో 14 మండలాలను కలుపుతూ అలైన్‌మెంట్

తెలంగాణ రాష్ట్రానికి దక్షిణ మధ్య రైల్వే శాఖ తీపికబురు చెప్పింది. ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు తుది అలైన్‌మెంట్‌కు దక్షిణ మధ్య రైల్వే దాదాపు అంగీకారం తెలిపింది. దేశంలోనే మెుట్టమెుదటి ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు ఇదే కావడం విశేషం. 392 కిలోమీటర్ల పొడవున ఈ ప్రాజెక్టు రానుంది. రాష్ట్రవ్యాప్తంగా 8 జిల్లాలు,14 మండలాలను కలుపుతూ ఈ ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టును చేపట్టనుంది. రూ.12,070 కోట్లు వ్యయంతో చేపట్టబోయే ఈ ఔటర్ రింగ్ రైలు 26…

Read More

కొత్త సీజేగా జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం

తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ (ఏకే సింగ్) ప్రమాణ స్వీకారం చేశారు.రాజ్ భవన్ లో మధ్యాహ్నం 12:30 గటంలకు జస్టిస్ ఏకే సింగ్ తో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ జితేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారుు, డీజీపీ, హైకోర్టు న్యాయమూర్తులు, తెలంగాణ మంత్రులు…

Read More
error: Content is protected !!