admin

25 సంవత్సరాల వరకు కష్టపడి పనిచేసి మంచి ఉద్యోగాలు సంపాదించి సంతోషకరమైన జీవితాన్ని గడపాలని విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

హైదరాబాద్‌లోని బాబు జగ్జీవన్ రామ్ భవన్‌లో జరిగిన గురుకుల అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్నారు హైదరాబాద్, మే 28, 2025: మంచి ఉద్యోగాలు సంపాదించడం ద్వారా సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి విద్యార్థులు 25 సంవత్సరాల వరకు కష్టపడి పనిచేయాలని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. తల్లిదండ్రులకు పెద్ద సమస్యగా మారే అవకాశం ఉన్న తమ దృష్టిని మళ్లించడం మానేయాలని ముఖ్యమంత్రి యువతను హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ రానివ్వకండి. యువత ఆత్మవిశ్వాసంతో రాణించాలి, మీ తల్లిదండ్రులు మాత్రమే…

Read More

ప్రభుత్వ రంగ బొగ్గు కంపెనీలకు నాణ్యతా ప్రమాణాలను మెరుగుపరచాలని మరియు వినియోగదారులను నిలుపుకోవాలని సమాచారం అందించబడింది.

కొత్త గనులను కొనుగోలు చేయడానికి కృషి చేయండిపని సంస్కృతిలో మార్పు కోసం ట్రేడ్ యూనియన్ల నుండి సహకారం కోరండిబొగ్గు మంత్రిత్వ శాఖ కోల్ ఇండియా మరియు సింగరేణిపై కీలక సమీక్ష హైదరాబాద్, మే 29, 2025: రాబోయే రోజుల్లో, ఇంధన రంగంలో స్వావలంబన సాధించడంలో భాగంగా, భారత ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖ, ప్రభుత్వ రంగ బొగ్గు కంపెనీలు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేసేలా చూసేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ చొరవలో భాగంగా,…

Read More
village-elections-telangana

స్థానిక ఎన్నికలపై సర్కార్ వర్కౌట్..! ఆ తేదీలోగా పూర్తి చేయాలని టార్గెట్..!!

ఆగస్టు 15లోపు అన్ని రకాలైన స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్‌ పెట్టుకున్నట్లు తెలుస్తున్నది. ముందుగా పల్లె ప్రాంతాల్లో లోకల్ బాడీస్ ఎన్నికలు నిర్వహించి, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నది. ఈ ప్రక్రియ మొత్తం 45 రోజుల్లో పూర్తి చేసే విధంగా షెడ్యూలు తయారు చేస్తున్నట్లు అధికార వర్గాల్లో టాక్. షెడ్యూలు విడుదల చేసేలోపు పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పూర్తి చేసేందుకు అధికారులు క్యాలెండర్ తయారు చేసే…

Read More

బంగారం బిస్కెట్లు ఇస్తానని నమ్మించి, చివరికి డబ్బుతో ఉడాయించాడో ఘరానా మోసగాడు

చీటీ పాటల తరహాలో ఓ స్కీం పెట్టిబంగారం బిస్కెట్లు ఇస్తానని నమ్మించి, చివరికి డబ్బుతో ఉడాయించాడో ఘరానా మోసగాడు చీటీ పాటల తరహాలో ఓ స్కీం పెట్టి, పాడుకున్న వారికి బంగారం బిస్కెట్లు ఇస్తానని నమ్మించి, చివరికి డబ్బుతో ఉడాయించాడో ఘరానా మోసగాడు. విజయవాడలో జరిగిందీ ఘటన. అయోధ్యనగర్‌కు చెందిన ముచ్చర్ల శ్రీనివాస్‌ గతంలో పచ్చళ్ల వ్యాపారం చేస్తూ స్థానికులతో మంచి పరిచయాలు పెంచుకున్నాడు. పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తుండటంతో అందరూ అతడిని నమ్మారు. గతంలో చీటీలు…

Read More

భారత్‌లోని ఏ రాష్ట్రంలో ఎక్కువ మంది పిల్లలు మిస్‌ అవుతున్నారు?

భారత్‌లోని ఏ రాష్ట్రంలో ఎక్కువ మంది పిల్లలు మిస్‌ అవుతున్నారు? ఏపీ, తెలంగాణ ఏ స్థానంలో ఉన్నాయి? భారతదేశంలో చిన్నపిల్లలను అక్రమంగా ఉద్యోగాల‌్లో పెట్టి, వారిని ఎక్కడి నుంచో దొంగతనంగా తీసుకువచ్చి, ఆహారం ఇచ్చి వివిధ రకాల పనులు చేయిస్తున్నారు. పిల్లలు అదృశ్యమవడం జాతీయ భద్రత, మానవ హక్కుల సమస్య కూడా మారింది. వారిని కిడ్నాప్‌ చేసి వారిని అక్రమంగా తరలించి, బాల కార్మికులుగా, వేశ్యావృత్తి, ఇతరుల ఇళ్లలో పని చేయడానికి బలవంతం చేస్తున్నారు. ఇందులో ఎక్కువగా…

Read More

కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు

కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోంది నేను జైలులో ఉన్నప్పుడే కుట్ర మొదలైంది-కవిత ఇంటి ఆడబిడ్డపై పెయిడ్‌ ఆర్టిస్టులతో మాట్లాడిస్తారానా మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది-కవిత జైలుకు వెళ్లేటప్పుడే పార్టీకి రాజీనామా చేస్తానన్నాలీకువీరులను పట్టుకోమంటే, గ్రీకువీరులు దండెత్తారు నాజోలికి వస్తే బాగుండదు-కవిత కేసీఆర్‌ను మేమే నడిపిస్తున్నామని చెప్పుకుంటున్నారు కేసీఆర్‌ను నడిపించేంత పెద్దవాళ్లా మీరు-కవిత నాపై తప్పుడు వార్తలను పార్టీ ఎందుకు ఖండించలేదు పార్టీ సోషల్‌ మీడియాలో నన్ను టార్గెట్‌ చేశారు-కవిత…

Read More

కవిత వస్తానంటే కాంగ్రెస్ వద్దంటుందా ?

కవిత కొత్త పార్టీ వైపు అడుగులు వేస్తున్నారన్న ప్రచారం ఓ వైపు జరుగుతూంటే.. మరో వైపు మాత్రం ఆమె కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంటోంది. రేవంత్ రెడ్డితో సంబంధం లేకుండా.. ఓ మధ్యవర్తి ద్వారా కాంగ్రెస్ హైకమాండ్ తో సంప్రదింపులు జరిపారని అంటున్నారు. ఢిల్లీ పర్యటనలో హైకమాండ్ ఈ విషయాన్ని రేవంత్ దృష్టికి తీసుకు వచ్చిందని చెబుతున్నారు. అయితే కేసీఆర్ కుటుంబంలో కలహాలకు తాము కారణం అనే విమర్శలు వస్తాయన్న కారణంగా ఇప్పుడే నిర్ణయం…

Read More

కర్ణాటకలో దేశంలోనే తొలి హెలికాప్టర్ల తయారీ కేంద్రం

కోలారు జిల్లా వేమగల్‌లో హెచ్‌-125 తేలికపాటి హెలికాప్టర్ల తయారీ కేంద్రం ఏర్పాటు ఎయిర్‌బస్, టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ సంయుక్త ప్రాజెక్ట్ తొలుత 10 యూనిట్లు.. ఆ తర్వాత 20 ఏళ్లలో క్రమంగా 500 యూనిట్ల వరకు హెలికాప్టర్ల త‌యారీ ఇలా తయారు చేసిన హెలికాప్టర్లను భారత ఆర్మీకి, ఇతర దేశాలకు సరఫరా దేశంలోనే తొలిహెలికాప్టర్ల తయారీ కేంద్రం కర్ణాటకలో ఏర్పాటు కానుంది. యూరప్‌కు చెందిన వైమానిక ఉత్పత్తుల సంస్థ ఎయిర్‌బస్, టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ (TASL‌)లు సంయుక్తంగా…

Read More

బ్లాస్టింగ్ చేస్తేనే ఆ టన్నెల్ తవ్వగలం!

ఎస్ఎల్‌బీసీ టన్నెల్ విషయంలో ప్రభుత్వానికి కీలక సూచనలు చేసిన సాంకేతిక కమిటీ ఎస్ఎల్‌బీసీ టన్నెల్లో టీబీఎంతో తవ్వకాలు అసాధ్యమని, డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ పద్ధతిలోనే తవ్వగలరని ప్రభుత్వానికి సిఫార్సు చేసిన సాంకేతిక కమిటీ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్‌బీసీ) ఇన్లెట్ వైపు సొరంగం తవ్వకానికి సంబంధించి ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీ ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది ఇన్లెట్ వైపు నుండి టీబీఎం పద్ధతిలో తవ్వకాలు ఆపివేయాలని డీబీఎం (డ్రిల్లింగ్ & బ్లాస్టింగ్ మెథడ్) లోనే…

Read More

ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం

ఏ నిమిషానికి ఏం జరుగుతుందోనని భయం పాక్ ప్రభుత్వ చర్యలపై ప్రజల తీవ్ర ఆందోళన కొరివితో తల గోక్కున్న పాక్ పాకిస్తాన్ లో అసంతృప్తి పీక్ లెవెల్..! మొన్నటి దాడులు పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపైనే జరిగాయో..పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని తీవ్రవాద ప్రాంతాలపైనే జరిగాయో..పాకిస్తాన్ ప్రభుత్వం చెబుతున్నట్టు ఆ దేశంలోని నివాస ప్రాంతాలపై(?)జరిగాయో.. ఒకటి మాత్రం పక్కా..ఇకపై పాకిస్తాన్ ప్రజలనుప్రతి ఉదయంబాంబుల మోతలేనిద్రలేపనున్నాయి.ఇప్పటికే ఆ దేశ ప్రజలకు, పాలకులకు నిద్రలేని రాత్రులుమొదలయ్యాయి. ఏ సమయంలో తమ ఇళ్లపైబాంబుల వర్షం…

Read More
error: Content is protected !!