admin

అత్తారింటి ముందు ‘498ఏ టీ కేఫ్’.. బేడీలతో చాయ్ అమ్ముతున్న అల్లుడు

రాజస్థాన్‌లో అత్తారింటి ముందు కృష్ణ కుమార్ ధాకడ్ వినూత్న నిరసన భార్య పెట్టిన వరకట్న వేధింపుల కేసుకు వ్యతిరేకంగా ఈ చర్య గతంలో భార్యాభర్తలు కలిసి తేనెటీగల వ్యాపారం, మహిళా సాధికారతకు కృషి న్యాయం జరిగేవరకు పోరాటం ఆగదంటున్న ధాకడ్ రాజస్థాన్‌లోని అంటా పట్టణంలో ఒక వ్యక్తి తన అత్తవారింటి వీధిలోనే వినూత్న రీతిలో నిరసనకు దిగాడు. తనపై అన్యాయంగా వరకట్న వేధింపుల కేసు పెట్టారని ఆరోపిస్తూ ‘498ఏ టీ కేఫ్’ పేరుతో ఒక టీ కొట్టును…

Read More

Air India AI171: అహ్మదాబాద్ విమాన ప్రమాదం: గాల్లో ఉండగానే గేర్ కిందికి, ఫ్లాప్స్ పైకి.. అసలేం జరిగింది?

టేకాఫ్ అయ్యాక కుప్పకూలిన ఎయిర్ ఇండియా ఏఐ171 విమానం ల్యాండింగ్ గేర్ తెరిచే ఉండి, రెక్కల ఫ్లాప్స్ పూర్తిగా ముడుచుకుని ఉన్నట్టు గుర్తింపు టేకాఫ్ సమయంలో ఇది అత్యంత అసాధారణ పరిస్థితిగా విశ్లేషణ ఇంజిన్ సమస్య లేదా ల్యాండింగ్ గేర్ మొరాయించి ఉండొచ్చని ప్రాథమిక అంచనా తక్కువ వేగంతో ఫ్లాప్స్ ముడవడం ప్రమాదానికి దారితీసిందని వాదన అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలిన ఎయిర్ ఇండియా ఏఐ171 విమాన ప్రమాదంపై ప్రాథమిక విశ్లేషణలో కీలక…

Read More

ఫ్లైట్ క్రాష్ వెనుక విద్రోహచర్య ?

అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం ఏవియేషన్ నిపుణులను ఆశ్చర్య పరుస్తోంది. లండన్ వెళ్లడానికి ఇలా గాల్లోకి లేచిన నిమిషంలోపే కుప్పకూలిపోయింది. టేకాఫ్‌కు ఏటీసీ నుంచి పైలట్ పర్మిషన్ తీసుకుని రన్ వే నుంచి విమానాన్ని గాల్లోకి లేపారు. వెంటనే అత్యంత ప్రమాదకర పరిస్థితిని వివరించే మేడే కాల్‌ను ఏటీసీకి చేశారు. ఆ తర్వాత నిమిషంలోనే ఫ్లైట్ తెగిన గాలిపటంలా అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలోనే ఉన్న ఓ మెడికల్ కాలేజీ హాస్టల్ పై కూలిపోయింది. విమానం కూలిపోతున్న…

Read More

అహ్మదాబాద్ విమాన ప్రమాదం..133మంది ప్రయాణికులు మృతి..!!

అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడంతో 133 మంది మృతిచెందారు. ప్రమాద సమయంలో విమానంలో 232 మంది ప్రయాణికులు,10 మంది సిబ్బంది ఉన్నారు. గురువారం (జూన్ 12) మధ్యాహ్నం 1.17 గంటలకు ఎయిర్ ఇండియా విమానం లండన్‌కు బయలుదేరినప్పుడు మేఘనినగర్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ జాతీయులు, 7 మంది పోర్చుగీస్, ఒక కెనడియన్ ఉన్నారు. అహ్మదాబాద్‌లోని మేఘనినగర్ ప్రాంతానికి సమీపంలో విమానం…

Read More

రాజకీయ లబ్ది కోసమే కాలేశ్వరం ప్రాజెక్టు పై తప్పుడు ప్రచారం: మాజీ మంత్రి హరీష్ రావు

రాజకీయ లబ్ధి కోసమే కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు,విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు కుంగితే మొత్తం కాళేశ్వర ప్రాజెక్టు కూలినట్లు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లిచ్చి కన్నీళ్లు తుడిచిన కేసీఆర్‌పై అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌, బీజేపీ కలిసి తెలంగాణ గొంతు పిసికే ప్రయత్నం చేస్తున్నాయని చెప్పారు. కాళేశ్వరంపై ప్రజలకు వాస్తవాలు తెలియాలని, తాము చెప్పే విషయాలు నూటికి నూరుపాళ్లు నిజమన్నారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై…

Read More

అధికార మదంతో, కాంగ్రెస్ లీడర్ల అండతో రెచ్చిపోతున్న ఖమ్మం కాంగ్రెస్ నాయకులు

తప్పతాగి గొడవ చేస్తూ విధుల్లో ఉన్న మహిళా ఎస్ఐ ఛాతీ మీద చేయి వేసిన కాంగ్రెస్ నాయకుడు అధికార మదంతో, కాంగ్రెస్ లీడర్ల అండతో రెచ్చిపోతున్న ఖమ్మం కాంగ్రెస్ నాయకులు ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలోని తిరువూరు ఎక్స్ రోడ్ దగ్గర ఉన్న చౌదరి హోటల్లో మద్యం సేవించి వీరంగం సృష్టించిన తల్లాడ మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు రాయల రాము దాదాపు 30–40 మందితో వచ్చి హోటల్ పై దాడికి పాల్పడ్డ కాంగ్రెస్ నాయకుడు…

Read More

బాచుపల్లి వద్ద ట్రావెల్‌ బ్యాగులో మహిళ మృతదేహం

బాచుపల్లి వద్ద ట్రావెల్‌ బ్యాగులో మహిళ మృతదేహం కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తే హత్య చేసినట్లు తేల్చారు. ఈ కేసు వివరాలను బాలానగర్‌ జోన్‌ డీసీపీ సురేశ్‌కుమార్‌ వెల్లడించారు. తారా బెహరా (33), విజయ్‌ తోఫా (30) నేపాల్‌కు చెందినవారు. అక్కడ ఉండగానే వీరిద్దరికీ ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. అప్పటికే తారాకు ఇద్దరు పిల్లలున్నారు. సహజీవనం చేయాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు.  ఈ క్రమంలో నేపాల్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చి…

Read More

ఈ 8 రంగాలకు AI ముప్పు..! మరో ఐదేళ్లలో ఊహించని విధ్వంసం గ్యారెంటీ..?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) దూసుకెళ్తోంది. ఇది సమీప భవిష్యత్తులో ఉద్యోగాలకు కూడా ముప్పు కలిగిస్తుంది. ఇటీవలి నివేదిక ప్రకారం.. రాబోయే ఐదు సంవత్సరాలలో AI ఎనిమిది వేర్వేరు రంగాలలో ఉద్యోగాలను నాశనం చేయగలదు. ఇది సేవా పరిశ్రమలో తీవ్రమైన ఆందోళనను రేకెత్తిస్తోంది. డ్రైవింగ్ నుండి కోడింగ్ వరకు, AI విస్తృత శ్రేణి స్థానాలను తొలగించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. సరళంగా చెప్పాలంటే, AI ఒక రూపక ‘భస్మాసుర’గా మారవచ్చు, దానిని రూపొందించిన వారి ఉద్యోగాలు కూడా డేంజర్‌లో…

Read More

కేసీఆర్‌ను ఈటల ఇరికిస్తారా ?

ఈటల రాజేందర్ కాళేశ్వరం అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు. ఆయన ఇచ్చే స్టేట్‌మెంట్ చాలా కీలకం. ముఖ్యంగా అంతా కేసీఆరే చేశారని ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు వాంగ్మూలాలు ఇచ్చారని ప్రచారం జరుగుతున్న సమయంలో ఈటల రాజేందర్ చెప్పే విషయాలు కీలకం. ఆయన కూడా కేసీఆరే అంతా చేశారని అంటే.. బీఆర్ఎస్ చీఫ్‌గా గడ్డు పరిస్థితులు ఎదురు కావొచ్చు. కాళేశ్వరం రీ డిజైన్ సమయంలో ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రి. ఆయనే నిధుల…

Read More

అంతా నిజమే చెబుతా.. ఈటెలతో కమిషన్ ప్రమాణం

కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఈరోజు (శుక్రవారం) బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓపెన్ కోర్టులో ఈటెలతో అంతా నిజమే చెప్తానని కమిషన్ ప్రమాణం చేయించింది. అనంతరం కమిషన్ ప్రశ్నలు సంధించింది. కమీషన్ ముందు 113వ సాక్షిగా మాజీ మంత్రి హాజరయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు విచారణ సాగింది. బ్యారేజీల నిర్మాణం, కాలేశ్వరం కార్పొరేషన్, డీపీఆర్‌పై మొత్తం 19 ప్రశ్నలను కమిషన్…

Read More
error: Content is protected !!