admin

LICలో 841 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

LICలో 350 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ (AAO జనరలిస్ట్), 410 AAO స్పెషలిస్ట్, 81 అసిస్టెంట్ ఇంజినీర్స్ (సివిల్, ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యా యి. ఇవాల్టి నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 21-30Yrs ఉండాలి. పోస్టులను బట్టి డిగ్రీ, BE, బీటెక్, లా డిగ్రీ చదివిన వారు అర్హులు. బేసిక్ పే నెలకు ₹88,635 చెల్లిస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.£ https://licindia.in/recruitment-of-aao-generalists/-specialists/-assistant-engineers-2025

Read More

త‌మిళ‌నాడు మంత్రి ఇంట్లో ఈడీ సోదాలు

మనీలాండరింగ్‌ కేసులో అభియోగాలు ఎందుర్కొంటున్న తమిళనాడు మంత్రి పెరియసామి ఆయన కుటుంబం సభ్యుల ఇళ్లలో శనివారం ఉదయం నుంచి ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మంత్రి కుమారుడు అయిన ఐపి సెంథిల్‌ కుమార్‌, చెన్నై, డిండిగల్‌, మదురైలలో ఉన్న బంధువుల ఇళ్లలో మొత్తం 6 లొకేషన్లలో ఈ సోదాలు జరుగుతున్నాయి. మంత్రిపై గతంలో మంత్రిపై మనీలాండరింగ్‌ కేసు కూడా నమోదైంది. ఇందులో భాగంగానే ఈ దాడులు జరిగినట్లు సమాచారం అందుతుంది. ఏప్రిల్‌ 2025లో మద్రాస్‌ హైకోర్టు అతనిపై…

Read More

పెరుగుతున్న గోదావరి నీటిమట్టం..

భద్రాచలం వద్ద 26.3 అడుగులకు చేరిన నీటిమట్టం భద్రాచలం: మూడు రోజులుగా గోదావరి పరివాహకంలో కురుస్తున్న వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. గురువారం అర్ధరాత్రి 12 గంటలకు 20.8అడుగులున్న నీటిమట్టం శుక్రవారం ఉదయం 6 గంటలకు 23.6 అడుగులకు చేరింది. 12 గంటలకు 25.4, 4గంటలకు 26.3అడుగులకు చేరగా.. రాత్రికి 28 అడుగుల వరకు చేరే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా భద్రాచలం గోదావరి స్నానఘట్టాలపై నుంచి నీరు ప్రవహిస్తోంది….

Read More

13 వ రోజుకు టాలీవుడ్ షూటింగ్స్ బంద్, నేడు ఫిల్మ్ ఛాంబర్లో మరో దఫా చర్చలు

హైదరాబాద్: టాలీవుడ్ సినిమా షూటింగ్స్ నిలిచిపోయి నేటికి 13 రోజులైంది. ఈ క్రమంలో నేడు సినీ కార్మిక ఫెడరేషన్ నాయకులు హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో సినీ నిర్మాతలతో మరో దఫా చర్చలు జరుపనున్నారు. నిర్మాతల కండీషన్స్ పై ఫిల్మ్ ఫెడరేషన్ యూనియన్.. జనరల్ కౌన్సిల్ లో చర్చించిన పిదప కార్మిక నేతలు ఇవాళ్టి చర్చల్లో పాల్గొంటున్నారు. అటు, ఫిలిం ఛాంబర్ లో నిర్మాతలు ఈ అంశం మీద వరుస భేటీలు జరుపుతున్నారు. ఇంతకుముందు, నిర్మాతలు పెట్టిన మొత్తం…

Read More

తెరపైన హీరో.. తెర వెనక దేవుడు

విద్యతో వెలుగులు నింపుతున్న అగరం ఫౌండేషన్ హీరో అంటే నటించేవాడు కాదు, నడిపించేవాడు హీరో సూర్య జీవితం ఒక స్ఫూర్తి ఒక మనిషి తెరపై మెరుస్తున్న హీరోగా వెలిగిపోవడానికి కేవలం ఒక సినిమా చాలు. కానీ, అదే మనిషి నిజ జీవితంలో ప్రజల గుండెల్లో దేవుడిలా నిలవాలంటే, అది కేవలం అతడిలోని మానవత్వం, మంచి మనసుతోనే సాధ్యం. సినీ నటుడు సూర్య ఈ రెండింటికీ సజీవ ఉదాహరణ. తెరపై అతడు ఓ పవర్ ఫుల్ హీరో పాత్రలో…

Read More

మహా నగరంలో మహా సముద్రం

రోజురోజుకి పెరుగుతున్న హైదరాబాదీ కష్టాలు అస్తవ్యస్తంగా తయారైన డ్రైనేజీ మహానగరం వ్యవస్థ భారీ వర్షాలతో సకాలంలో డ్యూటీలకు హాజరుకాలేకపోతున్న ఉద్యోగులు హైదరాబాద్.. కలల మహానగరం, అవకాశాలకు నిలయం. కానీ వర్షాకాలం వచ్చిందంటే చాలు, ఈ మహానగరం ముసుగు తొలగిపోతుంది. ఆకాశం కరుణ లేకుండా కుండపోతగా కురిసిన వర్షాలకు, రోడ్లు నదుల్లా మారిపోతాయి, కాలనీలు చెరువుల్లా కనిపిస్తాయి. కొన్ని గంటల పాటు కురిసే ఈ వర్షాలు హైదరాబాద్ ప్రజలకు భయాన్ని, నిస్సహాయతను మిగుల్చుతున్నాయి. ఆఫీసులకు వెళ్లేవారికి, పాఠశాలలకు వెళ్లే…

Read More

జగిత్యాలలో విచిత్ర ఘటన ….

మంచి భార్యా పిల్లలను వదిలేసి ఓ ట్రాన్స్ జెండర్‌తో సహజీవనం చేస్తున్న యువకుడు జగిత్యాల జిల్లాలో ఒక అశ్చర్యకర ఘటన వెలుగుచూసింది. ఇద్దరు పిల్లల తండ్రి అయిన వ్యక్తి, తన భార్యను వదిలేసి ట్రాన్స్ జెండర్‌తో సహజీవనం చేసస్తున్నాడు. జగిత్యాల పట్టణానికి చెందిన బింగి రాజశేఖర్‌కు సారంగాపూర్ మం. పెంబట్ల గ్రామానికి చెందిన లాస్యతో 2014లో వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవలి కాలంలో రాజశేఖర్, హైదరాబాద్‌కు చెందిన ట్రాన్స్ జెండర్‌ దీపు తో…

Read More

రైతుకు మద్దతేది?

అందరికీ అన్నం పెట్టేవాడే రైతు.ఇప్పుడు ఆ రైతే కనపడని స్థితికి ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయి.అతివృష్టి,అనావృష్టిలతో యుద్ధం చేస్తూ నాగలి పట్టిన రైతన్నకు పాలకులు తోడ్పాటు ఏ రకంగానూ ఉండటం లేదు. ప్రత్యామ్నాయ పనులతో జీవితాన్ని నెట్టుకొస్తున్నారు తప్ప వ్యవసాయం పైనే ఆధారపడాలంటే చావే శరణ్యమన్న ఆలోచనకు పురికొల్పే విధానాలు ఎక్కువయ్యాయి.శక్తినంతా ధారపోసి వ్యవసాయాన్ని కొనసాగిస్తున్న రైతుది తప్పా?.. ‘అదంతా మాకు సంబంధం లేదు మేం ప్రకటించిన మద్దతు ధరతో పంటలు అమ్ముకోండి,లేకపోతే మీ చావు మీరు చావండి’అంటున్న కేంద్ర…

Read More

పిట్టల దొర ట్రంప్ – ఎవరూ దేకరేంటి ?

థాయిల్యాండ్, కాంబోడియా మధ్య యుద్ధ పరిస్థితుల్ని తానే ఆపేశానని ట్రంప్ ప్రకటించుకున్నారు. భారత్ , పాక్ యుద్ధాన్ని తానే ఆపానని ఇప్పటికి ఓ మఫ్ఫై సార్లు చెప్పుకుని ఉంటారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం విషయంలోనూ ఇదే చెబుతారు. రోజూ అదే మెడల్‌లా ఇలాంటివి తన మెడలో వేసుకుని తిరుగుతూనే ఉంటారు. కానీ ఎవరూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం వల్లనే యుద్ధం ఆపేశామని ఒక్కరంటే ఒక్కరూ చెప్పడం లేదు. కేవలం ట్రంప్ మాత్రమే చెబుతున్నారు. దీంతో…

Read More

పొలం దున్నతుండగా దూరంగా ఏదో మెరిసింది..! ఏంటా అని దగ్గరికెళితే ఆ రైతు దశ తిరిగింది..?

కర్నూల్ జిల్లాలో వ్యవసాయం చేసుకుంటున్న రైతుకు ఒక వజ్రం దొరికింది. దానిని సోమవారం విక్రయానికి పెట్టగా వచ్చిన వ్యాపారులు వజ్రాన్ని కొనడానికి పోటీపడ్డారు. జిల్లాలోని తుగ్గలి మండలం దిగువ చింతలకొండ గ్రామానికి చెందిన ఓ రైతు పొలం పనులు చేస్తుండగా వజ్రం లభించింది. దీంతో ఆ రైతు వజ్రాన్ని దిగుల చింతలకొండలో వేలానికి పెట్టారు. వేలానికి వచ్చిన వ్యాపారులు వజ్రాన్ని కొనడానికి పోటీపడ్డారు. కాగా, రైతు వజ్రాన్ని 18 లక్షల రూపాయిలకు అమ్ముతానని తెలిపారు. దీంతో వ్యాపారులందరూ…

Read More
error: Content is protected !!