admin

ఏటా కొత్త రథం-12 రోజుల పాటు ఉత్సవాలు- పూరీ జగనాథుని రథయాత్ర విశిషాలివే!

పూరీ జగనాథుని రథయాత్ర గురించి మీ కోసం! భారతదేశంలో జరిగే అతిపెద్ద రథయాత్ర పూరి జగన్నాధ రథయాత్ర. ఈ యాత్ర చూడటానికి లక్షలాది మంది ప్రజలు దేశవిదేశాల నుంచి తరలి వస్తారు. జూన్ 27 వ తేదీ శుక్రవారం జరుగనున్న జగన్నాధుని రథయాత్ర సందర్భంగా జగన్నాధుని రథయాత్ర విశేషాలను తెలుసుకుందాం. పుణ్య ధామ్ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూరి క్షేత్రం హిందువులు అతి పవిత్రంగా భావించే ” చార్ ధామ్…

Read More

ఆవు మెదడు తీసుకొచ్చి తరగతి గదిలో పాఠాలు చెప్పిన ఖాసీంభీ

ఆవు మెదడు తీసుకొచ్చి తరగతి గదిలో పాఠాలు చెప్పిన ఖాసీంభీ హిందువులు ఎంతో పవిత్రంగా భావించే గో మాత మెదడు ను క్లాస్ రూమ్ లోకి తెచ్చి భోదించటం పై మండిపడ్డ హిందూ సంఘాలు ఖాసిం భి ని సస్పెండ్ చేయాలని పాఠశాల ముందు పెద్ద ఎత్తున ఆందోళన కు దిగిన హిందువులు సైన్స్‌ టీచర్‌ కాశీంబీని సస్పెషన్‌ చేసిన వికారాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ సంఘటన వికారాబాద్ జిల్లా యాలాల్‌ మండల కేంద్రంలోకి జెడ్పీహెచ్‌…

Read More

రీల్స్ కోసం యువత పిచ్చి వేషాలు.

శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గగన్ పహాడ్ వద్ద ఒకే ద్విచక్ర వాహనంపై 8 మంది యువకులు ప్రమాదకర రీతిగా ప్రయాణిస్తూ స్టంట్ లు చేస్తున్నారు… ఈ విషయాన్ని గమనించిన కొందరు వాహనదారులు యువకులు ప్రయాణిస్తున్న ప్రమాదకర రీతిని వీడియో తీసి ట్విట్టర్ లో సోషల్ మీడియా లో,శంషాబాద్ డిసిపి కి ఫిర్యాదు చేశారు… ఈ ఘటనపై వెంటనే స్పందించిన రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేందర్ గౌడ్ ఓకే ద్విచక్ర వాహనంపై ప్రమాదకర రీతిలో ప్రయాణించిన…

Read More

ఈయనతో కాంగ్రెస్ కు కష్టమేనా..?

తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత, రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలకమైన రెవెన్యూ శాఖ మంత్రిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పొంగులేటి శ్రీనివాస రెడ్డి… పార్టీకి ఎంతో బలమన్న వాదనలు నిన్నటిదాకా వినిపించాయి. అయితే ఇప్పుడు ఆ భ్రమలన్నీ తొలగిపోయి…వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందంటే మాత్రం అందుకు పొంగులేటి ప్రధాన కారణంగా నిలుస్తారన్న వాదనలు ఇప్పుడు అంతకంతకూ బలపడుతున్నాయి. పొంగులేటి వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందన్న మాట వినిపించినా ఆశ్చర్యం లేదన్న వాదనలూ వినిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న సీఎం…

Read More

అహంభావంతో విర్రవీగుతు మర్యాద లేని కుసంస్కారి బీజేపీ ఎంపీ అరవింద్‌

నీ మొఖానికి దిక్కులేక మోడీ మొహం వాడుకొని రెండు సార్లు ఎంపీ అయ్యావు రెండుసార్లు ఎంపీ గా గెలిచి జిల్లా ప్రజలకు నువ్వు చేసింది గుండు సున్నా రాజకీయ ఉద్దండులే మట్టి కొట్టుకుపోయారు ఆఫ్ట్రాల్ యాక్సిడెంటల్ ఎంపీ వి నువ్వెంత సింహం లాంటి కేసీఆర్ పై గాడిద లాగ గాండ్రిస్తున్న అరవింద్ అహంకారాన్ని ప్రజలు పాతాళానికి తొక్కే రోజు దగ్గరలోనే ఉంది 71 ఏండ్లు ఉన్న కేసీఆర్ ముసలివాడు అయితే 74 ఏండ్లు ఉన్న మోడీ ని…

Read More

నిత్య పెళ్లికూతురిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు..

12 పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లి కూతురిపై అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావుకు సోమవారం బాధితులు ఫిర్యాదు చేశారు.అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం గ్రామానికి చెందిన బేతి వీర దుర్గ నీలిమ, ఆమె తల్లి బేతి వీరలక్ష్మి, రామకృష్ణ, కళ్యాణ్ లు ఆర్థిక స్థిరత్వం కలిగి విడాకులు తీసుకున్న పురుషులను టార్గెట్ గా చేసుకుని మోసం చేస్తున్నారు. సెక్షన్ 498 కేసులు ఎదుర్కొంటున్న పురుషులు వీరు చేసిన మోసాలకు బలవుతున్నారు. విడాకులు తీసుకుని డిప్రెషన్ లో…

Read More

వివాహహేతర సంబంధం.. వ్యక్తిని చెట్టుకు కట్టేసికొట్టి చంపేసిన వ్యక్తులు

వివాహహేతర సంబంధం.. వ్యక్తిని చెట్టుకు కట్టేసికొట్టి చంపేసిన వ్యక్తులు నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం, నోముల గ్రామంలో దారుణం నర్సింగ్ జానయ్య (34) అనే వ్యక్తిని కొందరు చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టడంతో.. తీవ్ర గాయాలు జానయ్యను నల్లగొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో మృతి ఈ ఘటనకు వివాహహేతర సంబంధమే కారణం అయి ఉంటుందని భావిస్తున్న పోలీసులు పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని తెలిపిన పోలీసులు

Read More

SSCలో 14,582 సీజీఎల్ పోస్టులు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 14,582 సీజీఎల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు 04-07-2025 లోపు SSC అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, 12వ తరగతి పాసైన అభ్యర్థులు అర్హులు. దరఖాస్తు చివరి తేదీ 04-07-2025. పూర్తి వివరాలకు ssc.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించగలరు. జనరల్/ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.100. SC/ ST/ PH/ మహిళా అభ్యర్థులు దరఖాస్తు ఫీజు లేదు. Website link…

Read More

RPF కానిస్టేబుల్ ఫలితాలు విడుదల

RPF కానిస్టేబుల్ ఫలితాలు విడుదలరైల్వే పోలీస్ ఫోర్స్ (RPF) కానిస్టేబుల్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఫలితాల కోసం అభ్యర్థులు rrbcdg.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి పొందవచ్చు. అయితే ఈ ఏడాదిలో RPF ఉద్యోగాలకు పరీక్షలు జరగగా.. ఇందులో పురుషులకు 3,577, మహిళలకు 631 పోస్టులను ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దాదాపు 22.96 లక్షల మంది పరీక్షలు రాశారు. Link : rrbcdg.gov.in

Read More

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. అనేక మలుపులు.. రోజుకో కొత్త విషయాలు

ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజు రోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా మరో అంశం తెరపైకి వచ్చింది. 2023 నవంబర్‌లో ట్యాప్ చేసిన సమాచారం తప్ప.. మిగిలిన డేటాను మొత్తం ధ్వంసం చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. దీంతో 2023 నవంబర్‌లో ట్యాపింగ్‌కు గురైన నెంబర్లు ఉన్న వారిని మాత్రమే సిట్ అధికారులు విచారణకు పిలుస్తున్నారు. బాధితులుగా ఉన్న రాజకీయ నేతల వాంగ్మూలాలు నమోదు చేసి సాక్షిగా పెడుతున్నారు దర్యాప్తు అధికారులు. ఇదిలా ఉండగా…..

Read More
error: Content is protected !!