రాష్ట్రంలో మరొకసారి బర్డ్ ఫ్లూ కలకలం నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలో గల కోళ్ళ ఫారంలోని కోళ్ళకు బర్డ్ ఫ్లూ సోకిందని నిర్ధారించిన అధికారులు.

యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామంలోని ఒక కోళ్ళ ఫారంలో 500 కోళ్ళు బర్డ్ ఫ్లూ సోకి మృతి చెందాయి, దీంతో 52 వేల కోళ్ళు, 17 వేల కోడి గుడ్లు, 85 టన్నుల దానాను భూమిలో పూడ్చిపెటినట్టు వెల్లడించిన అధికారులు.
వరుస బర్డ్ ఫ్లూ సంఘఠనలతో నష్టాల్లో పేరుకపోతున్నామని కోళ్ళ ఫారం యజమానులు, మాంసం వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు