ఔటర్ రింగ్ రైలుకు గ్రీన్ సిగ్నల్.. 8 జిల్లాలలో 14 మండలాలను కలుపుతూ అలైన్‌మెంట్

తెలంగాణ రాష్ట్రానికి దక్షిణ మధ్య రైల్వే శాఖ తీపికబురు చెప్పింది. ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు తుది అలైన్‌మెంట్‌కు దక్షిణ మధ్య రైల్వే దాదాపు అంగీకారం తెలిపింది. దేశంలోనే మెుట్టమెుదటి ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు ఇదే కావడం విశేషం. 392 కిలోమీటర్ల పొడవున ఈ ప్రాజెక్టు రానుంది. రాష్ట్రవ్యాప్తంగా 8 జిల్లాలు,14 మండలాలను కలుపుతూ ఈ ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టును చేపట్టనుంది. రూ.12,070 కోట్లు వ్యయంతో చేపట్టబోయే ఈ ఔటర్ రింగ్ రైలు 26…

Read More

భారీగా నకిలీ రెవెన్యూ రికార్డులు, డీకేటీ పట్టాలు తయారు – రంగంలోకి కలెక్టర్!

రాయచోటి నియోజకవర్గంలో పోలీసులు, రెవెన్యూ అధికారుల తనిఖీలు – భారీగా నకిలీ రెవెన్యూ రికార్డులు, డీకేటీ పట్టాలు స్వాధీనం అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో నకిలీ రెవెన్యూ రికార్డులు, డీకేటీ పట్టాలు తయారు చేస్తున్న రెవెన్యూ సిబ్బందిపై జిల్లా యంత్రాంగం కొరడా ఝుళిపింది. పక్కా సమాచారంతో జిల్లా కలెక్టర్ శ్రీధర్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నకిలీ దస్త్రాలను కలిగి ఉన్న సిబ్బంది ఇళ్లపై దాడులు చేయించారు. రాయచోటి మండలం సిబ్యాలలో మాజీ వీఆర్వో నాగరాజు ఇంట్లో…

Read More

25 సంవత్సరాల వరకు కష్టపడి పనిచేసి మంచి ఉద్యోగాలు సంపాదించి సంతోషకరమైన జీవితాన్ని గడపాలని విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

హైదరాబాద్‌లోని బాబు జగ్జీవన్ రామ్ భవన్‌లో జరిగిన గురుకుల అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్నారు హైదరాబాద్, మే 28, 2025: మంచి ఉద్యోగాలు సంపాదించడం ద్వారా సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి విద్యార్థులు 25 సంవత్సరాల వరకు కష్టపడి పనిచేయాలని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. తల్లిదండ్రులకు పెద్ద సమస్యగా మారే అవకాశం ఉన్న తమ దృష్టిని మళ్లించడం మానేయాలని ముఖ్యమంత్రి యువతను హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ రానివ్వకండి. యువత ఆత్మవిశ్వాసంతో రాణించాలి, మీ తల్లిదండ్రులు మాత్రమే…

Read More

నటుడు లోబోకు బిగ్ షాక్..

నటుడు లోబోకు బిగ్ షాక్.. ఏడాది జైలు శిక్ష విధిస్తూ.. కోర్టు తీర్పు సినీ నటుడు లోబో అలియాస్ మహమ్మద్ ఖయ్యూమ్‌కు ఏడాది జైలు శిక్ష పడింది. లోబోకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ.. జనగామ కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే.. 2108లో ఓ వీడియో చిత్రీకరణలో భాగంగా రామప్ప, లక్నవరం భద్రకాళి చెరువు ప్రాంతంలో లోబో తన బృందంతో పర్యటించారు. చిత్రీకరణ అనంతరం అదే సంవత్సరం మే21న వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా రఘునాథపల్లి మండలం…

Read More

అందమైన అడవి.. ఆంధ్రా కశ్మీర్‌ కిటకిట..

● విశాఖ నగరం, మన్యానికి పోటెత్తిన పర్యాటకులు అరకు, అనంతగిరి, లంబసింగి వంటి ప్రాంతాల్లోని హోటళ్లు.. హరిత రిసార్ట్స్ ఫుల్! ● గతేడాదితో పోలిస్తే 25 శాతం అధికంగా రాక బెంగాల్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ నుంచి అత్యధిక పర్యాటకులు ● జనవరి రెండో వారం వరకూ హోటళ్లు, రిసార్టులు బుకింగ్ లు! రాబోయే కొత్త ఏడాదిలో కొత్త అధ్యయనం ప్రకృతి పరవశిస్తుంది.. జలపాతాల సోయాగాలు నాట్యమాడుతున్నాయి. చుట్టూ పచ్చిక బయళ్లు.. అడవిలో కనిపించి మనకు అందాలు..కాలం…

Read More

విమాన ప్రమాదంలో 274కు చేరిన మృతులు- దర్యాప్తునకు హైలెవెల్ కమిటీ

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య పెరుగుతోంది. గురువారం మధ్యాహ్నం ఎయిరిండియా విమాన కుప్పకూలగా, మృతుల సంఖ్య 274కు చేరింది. ఈ మేరకు అధికారులు తాజాగా ప్రకటించారు. వారిలో 241 మంది విమానంలోని ప్రయాణికులతోపాటు సిబ్బంది ఉన్నారు. మెడికోల వసతి గృహ సముదాయంలో ఉన్న కొందరు మరణించినట్లు చెప్పారు. ఒక్కరు తప్ప అంతా సమాధి! అహ్మదాబాద్ నుంచి లండన్​ బయలుదేరిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్​ లైనర్ విమానం ప్రమాదానికి గురైంది….

Read More

అహంభావంతో విర్రవీగుతు మర్యాద లేని కుసంస్కారి బీజేపీ ఎంపీ అరవింద్‌

నీ మొఖానికి దిక్కులేక మోడీ మొహం వాడుకొని రెండు సార్లు ఎంపీ అయ్యావు రెండుసార్లు ఎంపీ గా గెలిచి జిల్లా ప్రజలకు నువ్వు చేసింది గుండు సున్నా రాజకీయ ఉద్దండులే మట్టి కొట్టుకుపోయారు ఆఫ్ట్రాల్ యాక్సిడెంటల్ ఎంపీ వి నువ్వెంత సింహం లాంటి కేసీఆర్ పై గాడిద లాగ గాండ్రిస్తున్న అరవింద్ అహంకారాన్ని ప్రజలు పాతాళానికి తొక్కే రోజు దగ్గరలోనే ఉంది 71 ఏండ్లు ఉన్న కేసీఆర్ ముసలివాడు అయితే 74 ఏండ్లు ఉన్న మోడీ ని…

Read More

తీవ్ర అల్పపీడనం.. బయటికి రావొద్దని హెచ్చరిక

తీవ్ర అల్పపీడనం.. బయటికి రావొద్దని హెచ్చరిక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారిందని తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్ జారీ చేసింది.రాబోయే 24 గంటల్లో :కొత్తగూడెం, భూపాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కాగా ఇప్పటికే రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి.భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా…

Read More

అహ్మదాబాద్ విమాన ప్రమాదం..133మంది ప్రయాణికులు మృతి..!!

అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడంతో 133 మంది మృతిచెందారు. ప్రమాద సమయంలో విమానంలో 232 మంది ప్రయాణికులు,10 మంది సిబ్బంది ఉన్నారు. గురువారం (జూన్ 12) మధ్యాహ్నం 1.17 గంటలకు ఎయిర్ ఇండియా విమానం లండన్‌కు బయలుదేరినప్పుడు మేఘనినగర్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ జాతీయులు, 7 మంది పోర్చుగీస్, ఒక కెనడియన్ ఉన్నారు. అహ్మదాబాద్‌లోని మేఘనినగర్ ప్రాంతానికి సమీపంలో విమానం…

Read More

కామెర్ల నివారణకు చిట్కాలు

మీ ఆరోగ్యం మీ చేతుల్లో కామెర్లు, పచ్చ కామెర్లు లేదా జాండిస్ (Jaundice) అనేది ఒక సాధారణ ఆరోగ్య సమస్య. ఇది శరీరంలో బిలిరుబిన్ (Bilirubin) అనే పసుపు వర్ణద్రవ్యం అధికంగా పేరుకుపోయినప్పుడు సంభవిస్తుంది. కాలేయం బిలిరుబిన్‌ను సరిగ్గా ప్రాసెస్ చేయలేనప్పుడు లేదా పిత్తాశయ నాళాలలో అడ్డంకులు ఏర్పడినప్పుడు ఇది జరుగుతుంది. కామెర్లు తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు, ముఖ్యంగా కాలేయానికి సంబంధించిన అంతర్లీన సమస్యలను సూచిస్తుంది. సకాలంలో చికిత్స తీసుకోకపోతే, కాలేయ వైఫల్యం లేదా ఇతర అవయవాలకు…

Read More
error: Content is protected !!