అహంభావంతో విర్రవీగుతు మర్యాద లేని కుసంస్కారి బీజేపీ ఎంపీ అరవింద్‌

నీ మొఖానికి దిక్కులేక మోడీ మొహం వాడుకొని రెండు సార్లు ఎంపీ అయ్యావు రెండుసార్లు ఎంపీ గా గెలిచి జిల్లా ప్రజలకు నువ్వు చేసింది గుండు సున్నా రాజకీయ ఉద్దండులే మట్టి కొట్టుకుపోయారు ఆఫ్ట్రాల్ యాక్సిడెంటల్ ఎంపీ వి నువ్వెంత సింహం లాంటి కేసీఆర్ పై గాడిద లాగ గాండ్రిస్తున్న అరవింద్ అహంకారాన్ని ప్రజలు పాతాళానికి తొక్కే రోజు దగ్గరలోనే ఉంది 71 ఏండ్లు ఉన్న కేసీఆర్ ముసలివాడు అయితే 74 ఏండ్లు ఉన్న మోడీ ని…

Read More

తల్లితో ఎఫైర్ పెట్టుకుని కూతురికి కడుపు చేసిన బాబాయ్

తల్లిని వలలో వేసుకుని.. మైనర్ బాలికకు కడుపు చేసిన దుర్మార్గుడు. వరుసకు మరిదయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించి.. సొంత కూతురిని ఆ దుర్మార్గుడి కామాగ్నికి బలి చేసిన తల్లి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని అమ్మ ఆస్పత్రిలో శనివారం అబార్షన్ కేసు విచారణలో దారుణాలు వెలుగు చూశాయి నర్సింహులపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులు విభేదాలతో కొన్నాళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు.. భార్య తన కూతురితో కలిసి భువనగిరి జిల్లా ఘట్కేసర్ ప్రాంతంలో నివాసముంటోంది…

Read More

ఏ క్షణంలోనైనా పాక్‌పై దాడి..!!

సర్వసన్నద్ధమవుతున్న భారత్‌! అమెరికా, చైనా సహా పలు దేశాలకు పరిస్థితిని వివరించిన విదేశాంగ శాఖ పీ5 దేశాలతో జైశంకర్‌ చర్చలు తాలిబాన్‌ కూడా మనవైపే.. సీసీఎస్‌ భేటీలో సైనిక సన్నద్ధతపై ప్రధాని సమీక్ష కీలక విన్యాసాలు ప్రారంభించిన త్రివిధ దళాలు జాతీయ భద్రతా సలహా బోర్డు పునర్వ్యవస్థీకరణ చైర్మన్‌గా ‘రా’ మాజీ చీఫ్‌ అలోక్‌ జోషి తెలుగు అధికారి వెంకటేశ్‌ వర్మకూ స్థానం మాపై నేడో, రేపో సైనిక దాడి మా దగ్గర విశ్వసనీయ సమాచారం ఉంది…

Read More

హైదరాబాద్‌లో పట్టపగలే దారుణం..

ఉదయాన్నే వాకింగ్ చేసి వస్తుండగా కారం చల్లి.. హైదరాబాద్‌ నగరంలో వరుస నేర సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.. ఈ క్రమంలోనే.. మలక్‌పేట్‌లోని శాలీవాహననగర్ పార్క్ లో కాల్పులు కలకలం రేపాయి. దుండగులు జరిపిన కాల్పుల్లో సీపీఐ నేత చందూరాథోడ్ అక్కడికక్కడే మృతి చెందాడు.. వాకింగ్‌కి వెళ్లిన చందూ రాథోడ్‌పై దుండగులు 4 రౌండ్ల పాటు కాల్పులు జరిపారు. చాలా కాలంగా సీపీఐ నేత రాజేష్‌తో రాథోడ్‌కు విబేధాలున్నాయని.. అతనే ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని.. రాథోడ్‌ కుటుంబసభ్యులు…

Read More

11 లక్షల సబ్‌స్క్రైబర్లున్న యూట్యూబర్‌కు షాక్.. గూఢచర్యం కేసులో అరెస్ట్!

పంజాబ్‌లో ప్రముఖ యూట్యూబర్ జస్బీర్ సింగ్ అరెస్ట్ జ్యోతి మల్హోత్రాతో సంబంధాలున్నట్లు వెల్లడి జస్బీర్ ఆర్థిక లావాదేవీలు, కార్యకలాపాలపై ఆరా సోషల్ మీడియాలో సంచలనాలు సృష్టిస్తూ లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్న ప్రముఖ యూట్యూబర్ ఇప్పుడు గూఢచర్యం ఆరోపణలతో కటకటాల పాలయ్యాడు. పంజాబ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. యూట్యూబ్‌లో 11 లక్షల మంది (1.1 మిలియన్) సబ్‌స్క్రైబర్లు కలిగిన జస్బీర్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై గూఢచర్యం ఆరోపణలు నమోదయ్యాయి. పంజాబ్‌కు చెందిన జస్బీర్ సింగ్…

Read More

గవర్నర్‌కు జగన్ చేసుకున్న విన్నపాలేంటి?

గవర్నర్ అబ్దుల్ నజీర్ తో జగన్మోహన్ రెడ్డి, భారతి రెడ్డి గంట సేపు సమావేశం అయ్యారు. అంత సేపు సమావేశం అయ్యారంటే ఖచ్చితంగా కీలక అంశాలపై చర్చించి ఉంటారు. ప్రస్తుతం జగన్ రెడ్డి సీఎం కాదు కాబట్టి అధికార విషయాలపై చర్చ జరిగే చాన్స్ లేదు. ప్రతిపక్ష నేత కూడా కాదు. పైగా ప్రజా సమస్యల కోసం చర్చించడానికి వెళ్లానని జగన్ కూడా చెప్పుకోవడం లేదు. మర్యాదపూర్వకంగా కలిశారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. గవర్నర్ కు గంట…

Read More

నకిలీ అమెజాన్ సపోర్ట్ నంబర్‌కు డయల్ చేసి ₹1,07,621 పోగొట్టుకున్న సికింద్రాబాద్ మహిళ

సికింద్రాబాద్‌కు చెందిన 60 ఏళ్ల మహిళ అమెజాన్ రీఫండ్ కోసం ఆన్‌లైన్‌లో దొరికిన మోసపూరిత కస్టమర్ కేర్ నంబర్‌కు డయల్ చేసిన తర్వాత ఆన్‌లైన్ స్కామ్ బాధితురాలైంది. అమెజాన్ సపోర్ట్ ఏజెంట్‌గా నటిస్తూ స్కామర్ ఆమె పరికరానికి రిమోట్ యాక్సెస్ పొంది, సున్నితమైన బ్యాంకింగ్ వివరాలను పంచుకోవాలని ఆమెను ఒప్పించాడు. ఆ తర్వాత మోసగాడు ఆమె స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు యూనియన్ బ్యాంక్ ఖాతాల నుండి ₹1,07,621 బదిలీ చేశాడు. బాధితురాలు ఈ సంఘటనను…

Read More

తెలంగాణకు అన్యాయం.. జరగనివ్వం బీజేపీ ఎంపీలు డీకే అరుణ, రఘునందన్..!!

హైదరాబాద్,ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుపై ఆల్ పార్టీ మీటింగ్ లో చర్చించిన అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని బీజేపీ ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావు తెలిపారు. బుధవారం ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్ తరువాత సెక్రటేరియెట్ లో మీడియా పాయింట్ దగ్గర ఎంపీలు మాట్లాడారు. తెలంగాణకు అన్యాయం చేసే ఏ అంశాన్ని కూడా తాము ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణకు ఎదురవుతున్న ఇబ్బందులు ఏమిటి? ఈ విషయంలో…

Read More

కొనడం లేదని వడ్లకు నిప్పు పెట్టిన రైతులు

20 రోజులుగా ఐకెపిలో ధాన్యం కొనుగోలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు. సూర్యాపేట జిల్లా దంతాలపల్లి – సూర్యాపేట రహదారిపై గుర్రం తండలో రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన. లారీలు రాక, కొనుగోలు కేంద్రాలు పనిచేయక రైతులు వడ్లకు నిప్పంటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన

Read More

ఫ్లైట్ క్రాష్ వెనుక విద్రోహచర్య ?

అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం ఏవియేషన్ నిపుణులను ఆశ్చర్య పరుస్తోంది. లండన్ వెళ్లడానికి ఇలా గాల్లోకి లేచిన నిమిషంలోపే కుప్పకూలిపోయింది. టేకాఫ్‌కు ఏటీసీ నుంచి పైలట్ పర్మిషన్ తీసుకుని రన్ వే నుంచి విమానాన్ని గాల్లోకి లేపారు. వెంటనే అత్యంత ప్రమాదకర పరిస్థితిని వివరించే మేడే కాల్‌ను ఏటీసీకి చేశారు. ఆ తర్వాత నిమిషంలోనే ఫ్లైట్ తెగిన గాలిపటంలా అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలోనే ఉన్న ఓ మెడికల్ కాలేజీ హాస్టల్ పై కూలిపోయింది. విమానం కూలిపోతున్న…

Read More
error: Content is protected !!