హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ వేరే కంపెనీకి పోర్టింగ్ ఎలా మారాలి..

ఆరోగ్య బీమా అనేది వైద్య ఖర్చుల కోసం ఆర్థిక రక్షణ కల్పించే ఒక రకమైన బీమా. దీనిలో, మీరు ఒక బీమా సంస్థకు (ఇన్సూరెన్స్ కంపెనీ) ప్రీమియం చెల్లిస్తారు. ఆ సంస్థ మీ వైద్య ఖర్చులను, లేదా కొంత భాగాన్ని కవర్ చేస్తుంది. సాధారణంగా, ఆరోగ్య బీమాలో ఆసుపత్రిలో చేరడం, వైద్య పరీక్షలు, శస్త్రచికిత్సలు, మందుల ఖర్చులు, ఇతర వైద్య సంబంధిత ఖర్చులు ఉంటాయి. మీరు బీమా చేసిన మొత్తానికి లోబడి ఈ ఖర్చులు కవర్ అవుతాయి….

Read More

భూ సమస్యలకు మళ్లీ అప్లై చేయాల్సిందేనా?

రాష్ట్రంలోని భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం భూ భారతి పోర్టల్‌ను తీసు కొచ్చిన విషయం తెలిసిందే. దీంతో భూ సమస్యలపై ధరణిలో చేసుకున్న అప్లికేషన్లను రిజెక్ట్​ అవుతున్నాయి. భూ భారతి పోర్టల్ అందుబాటులోకి రావడం, అలాగే, కొత్త ఆర్​వోఆర్​ చట్టం అమల్లోకి రావడంతో పాత దరఖాస్తులు తిరస్కర ణకు గురవుతున్నాయి. దరఖాస్తుదారులు భూ భారతి పోర్టల్​లోనే మళ్లీ అప్లికేషన్​ పెట్టుకోవాలని అధికారులు అంటున్నారు. త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా రెవెన్యూ సద స్సులు నిర్వహిస్తున్నామని, అందులోనూ మాన్యువల్​గా…

Read More

రాజాసింగ్‌కు అర్థమవుతున్న రాజకీయం !

బీజేపీకి రాజీనామా చేసిన ఇప్పుడు ఎమ్మెల్యే పదవికి బీజేపీ అడిగితేనే రాజీనామా చేస్తానంటున్నారు. పార్టీకి చేసిన రాజీనామాను బుజ్జగించి వెనక్కి తీసుకునేలా చేస్తారని అనుకున్నారు కానీ ఆమోదించి పక్కన పడేసేసరికి రాజాసింగ్ కు లైట్లు వెలిగాయి. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశానని.. కిషన్ రెడ్డికి పంపానని ఆయన స్పీకర్ కు పంపవచ్చని మొదట్లో ప్రకటనలు చేశారు. కానీ ఇప్పుడు మాత్రం బీజేపీ హైకమాండ్ చెబితే రాజీనామా చేస్తానని అంటున్నారు. బీజేపీకి ఆయన రాజీనామా అవసరం లేదు….

Read More

హైకోర్టు న్యాయవాదిని అంటూ మోసం చేసిన కిలేడి

హైకోర్టులో రికార్డు అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం 100 మందికి పైగా అమాయకుల్ని మోసం చేసి కోట్లు కొట్టేసిన మాయలాడి జడ్జినని సీఐని నమ్మించి వేములవాడ దేవాలయంలో ప్రత్యేక దర్శనం చేసుకున్న మోసగత్తె కరీంనగర్లో మాయలేడిని అరెస్ట్ చేసిన మధురానగర్ పోలీసులు అంబర్ పేటకు చెందిన బితుకు ప్రసన్న రెడ్డి( 45 ) బడాయి మాటలు చెప్పుకుని మోసాలు చేయడంలో ఆరితేరింది. వెంగళరావునగర్లో ఉండే ఎస్. జీవన్ (35) మూడేళ్ల క్రితం ఉద్యోగాన్వేషణలో ఉన్నప్పుడు బి.ప్రసన్నరెడ్డి పరిచయమైంది…

Read More

11 లక్షల సబ్‌స్క్రైబర్లున్న యూట్యూబర్‌కు షాక్.. గూఢచర్యం కేసులో అరెస్ట్!

పంజాబ్‌లో ప్రముఖ యూట్యూబర్ జస్బీర్ సింగ్ అరెస్ట్ జ్యోతి మల్హోత్రాతో సంబంధాలున్నట్లు వెల్లడి జస్బీర్ ఆర్థిక లావాదేవీలు, కార్యకలాపాలపై ఆరా సోషల్ మీడియాలో సంచలనాలు సృష్టిస్తూ లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్న ప్రముఖ యూట్యూబర్ ఇప్పుడు గూఢచర్యం ఆరోపణలతో కటకటాల పాలయ్యాడు. పంజాబ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. యూట్యూబ్‌లో 11 లక్షల మంది (1.1 మిలియన్) సబ్‌స్క్రైబర్లు కలిగిన జస్బీర్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై గూఢచర్యం ఆరోపణలు నమోదయ్యాయి. పంజాబ్‌కు చెందిన జస్బీర్ సింగ్…

Read More

వాట్సాప్ లో చక్కర్లు కొట్టిన తెలుగు ప్రశ్నపత్రం

పదోతరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు విద్యార్థులు భాషా పరీక్ష రాశారు. టెన్త్ పరీక్షల కోసం 5,09,403 మంది రిజిస్టర్ చేసుకోగా చేసుకోగా, తొలి పరీక్షకు 4.95 లక్షల మంది హాజరయ్యారు. హాజరుశాతం 99.67గా నమోదైంది. నల్లగొండ జిల్లా శాలిగౌరారంలో తెలుగు ప్రశ్నపత్రం వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. దీంతో ఆ సెంటర్లో విద్యార్థులు పరీక్ష ముగిశాక కూడా 45 నిమిషాల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. వాట్సాప్లో ప్రశ్న పత్రం చక్కర్లు కొట్టిన…

Read More

SSC: 261 స్టెనోగ్రాఫర్ పోస్టులకు నోటిఫికేషన్

SSC: 261 స్టెనోగ్రాఫర్ పోస్టులకు నోటిఫికేషన్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ 261 స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 6 నుంచి 26 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. CBT, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్షలు ఆగస్టు 6 నుంచి 11 వరకు జరుగుతాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం సహా పలు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. వివరాలకు https://ssc.gov.in ను చూడగలరు.

Read More

తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు: వాతావరణ శాఖ హెచ్చరిక

తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు భారత వాతావరణ విభాగం (IMD) ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అల్పపీడనం ప్రభావంతో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాల విస్తరణ:మంగళవారం, రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తరిస్తాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్,…

Read More

మహబూబాబాద్ జిల్లాలో సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన చోటుచేసుకుంది

మహబూబాబాద్ జిల్లాలో సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్న కూతురి ప్రేమ వ్యవహారానికి అడ్డుచెప్పాడన్న కోపంతో సొంత కుటుంబ సభ్యులే ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి చంపారు. ఈ దారుణమైన సంఘటన మరిపెడ మండలం డీఎస్ఆర్ జెండాల్ తండాలో మంగళవారం జరిగింది. ఈ హ‌త్య తాలూకు వివరాలను మరిపెడ సీఐ రాజ్‌కుమార్‌గౌడ్ మీడియాకు వెల్లడించారు.సీఐ తెలిపిన వివరాల ప్రకారం డీఎస్ఆర్ జెండాల్ తండాకు చెందిన ధారావత్ కిషన్ (40)కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొద్ది రోజుల…

Read More

మావోయిస్ట్‌ కీలక నేత హిడ్మా అరెస్ట్

ఇటీవలె ఛత్తీస్‌గఢ్‌ నారాయణ్‌పూర్ జిల్లాలో జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్ అగ్రనేత, పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజును భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఇదే ఎన్‌కౌంటర్‌లో మరో 28 మంది మావోయిస్ట్‌లు కూడా భద్రతా బలగాల కాల్పుల్లో హతం అయ్యారు. ఈ క్రమంలోనే నంబాల కేశవరావు మృతి నుంచి ఇంకా మావోయిస్ట్‌లు తేరుకోకముందే.. వారికి మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్ట్‌ల ఏరివేత ఆపరేషన్లు చేపడుతున్నాయి. చర్చల కోసం మావోయిస్ట్‌లు ఎన్ని సార్లు…

Read More
error: Content is protected !!