బెట్టింగ్ యాప్స్ కేసులో హైకోర్టును ఆశ్రయించిన విష్ణుప్రియ

బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తుంది. ఇప్పటికే ఈ వివాదంలో దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మీల పేర్లు తెర మీదకు వచ్చాయి. వారితో పాటు పలువురు నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీనిలో భాగంగానే యాంకర్ విష్ణుప్రియతో పాటు పలువురు సెలబ్రిటీల మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. విష్ణుప్రియ ఆమె సోషల్ మీడియా ఖాతాల్లో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్…

Read More

MMTS ట్రైన్‌లో యువతిపై అత్యాచారయత్నం చేసిన యువకుడిని గుర్తించిన పోలీసులు

ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు హైదరాబాద్ MMTS ట్రైన్‌లో నిన్న యువతిపై అత్యాచారయత్నం చేసిన నిందితుడిని గుర్తించిన పోలీసులు సికింద్రాబాద్ లో తన సెల్ ఫోన్ రిపేర్ చేయించుకొని ఎంఎంటీఎస్ రైలులో తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మహిళల కోచ్ లో యువతి ఎక్కింది. ఆ బోగీలో ఉన్న మరో ఇద్దరు మహిళలు అల్వాల్ స్టేషన్ లో దిగిపోయారు. బోగీలో యువతి ఒక్కతే ఉండగా ఓ యువకుడు ఆమెపై…

Read More

మా ట్రాక్టర్లే ఆపుతావా అంటూ ఏకంగా ఎమ్మార్వో ఆఫీసుకు తాళం వేసిన కాంగ్రెస్ పార్టీ యువకుడు, ట్రాక్టర్ డ్రైవర్లు

మా ట్రాక్టర్లే ఆపుతావా అంటూ ఏకంగా ఎమ్మార్వో ఆఫీసుకు తాళం వేసిన కాంగ్రెస్ పార్టీ యువకుడు, ట్రాక్టర్ డ్రైవర్లు జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం చిల్పూర్ గుట్టలోని ఎమ్మార్వో కార్యాలయం ముందు నుండి కొంతమంది ట్రాక్టర్ డ్రైవర్లు మైనింగ్ చేసిన మట్టి తరలిస్తుండగా, ఆర్ఐ చీకటి వినీత్ కుమార్ మరియు ఇతర సిబ్బంది మట్టిని ప్రభుత్వ అనుమతితోనే తరలిస్తున్నారా అని ట్రాక్టర్ డ్రైవర్లను ప్రశ్నించారు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో అక్రమంగా మైనింగ్ రవాణాను ప్రశ్నించినందుకు, కాంగ్రెస్…

Read More

తల్లితో ఎఫైర్ పెట్టుకుని కూతురికి కడుపు చేసిన బాబాయ్

తల్లిని వలలో వేసుకుని.. మైనర్ బాలికకు కడుపు చేసిన దుర్మార్గుడు. వరుసకు మరిదయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించి.. సొంత కూతురిని ఆ దుర్మార్గుడి కామాగ్నికి బలి చేసిన తల్లి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని అమ్మ ఆస్పత్రిలో శనివారం అబార్షన్ కేసు విచారణలో దారుణాలు వెలుగు చూశాయి నర్సింహులపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులు విభేదాలతో కొన్నాళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు.. భార్య తన కూతురితో కలిసి భువనగిరి జిల్లా ఘట్కేసర్ ప్రాంతంలో నివాసముంటోంది…

Read More

వాట్సాప్ లో చక్కర్లు కొట్టిన తెలుగు ప్రశ్నపత్రం

పదోతరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు విద్యార్థులు భాషా పరీక్ష రాశారు. టెన్త్ పరీక్షల కోసం 5,09,403 మంది రిజిస్టర్ చేసుకోగా చేసుకోగా, తొలి పరీక్షకు 4.95 లక్షల మంది హాజరయ్యారు. హాజరుశాతం 99.67గా నమోదైంది. నల్లగొండ జిల్లా శాలిగౌరారంలో తెలుగు ప్రశ్నపత్రం వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. దీంతో ఆ సెంటర్లో విద్యార్థులు పరీక్ష ముగిశాక కూడా 45 నిమిషాల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. వాట్సాప్లో ప్రశ్న పత్రం చక్కర్లు కొట్టిన…

Read More

పొన్నంను విమర్శించే స్థాయి మీకు లేదు

కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పక్షపాతి అని ఆయన స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదింపజేయడంలో పొన్నం ప్రభాకర్ ముఖ్య భూమిక పోషించారని వివరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాడు ఎంపీగా ఉద్యమించి నేడు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గురించి మాట్లాడే అర్హత, స్థాయి, రెండూ గంగుల కమలాకర్ కు లేవని పురుమల్ల శ్రీనివాస్ స్పష్టం చేశారు. బడ్జెట్ లో బీసీ సంక్షేమానికి 11405 కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. గత…

Read More

చెన్నై చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

రేపు చెన్నైలో జరగనున్న దక్షిణ భారతదేశ రాష్ట్రాల పార్టీల సమావేశానికి హాజరు అయ్యేందుకు చెన్నై చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు బృందం డీలిమిటేషన్ ప్రతిపాదన వలన ప్రాంతీయ విభేదాలు తలెత్తుతాయి కొన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం పెరిగి మరికొన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గడం వలన అనేక ప్రాంతీయ అసమానతలు ఏర్పడి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది దక్షిణ భారతదేశానికి ఇచ్చే నిధుల కన్నా వచ్చే నిధులు మరింతగా తగ్గిపోతాయి. కేంద్రం నుంచి అందే సహాయంతో పాటు…

Read More

మరొకసారి బర్డ్ ఫ్లూ కలకలం

రాష్ట్రంలో మరొకసారి బర్డ్ ఫ్లూ కలకలం నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలో గల కోళ్ళ ఫారంలోని కోళ్ళకు బర్డ్ ఫ్లూ సోకిందని నిర్ధారించిన అధికారులు. యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామంలోని ఒక కోళ్ళ ఫారంలో 500 కోళ్ళు బర్డ్ ఫ్లూ సోకి మృతి చెందాయి, దీంతో 52 వేల కోళ్ళు, 17 వేల కోడి గుడ్లు, 85 టన్నుల దానాను భూమిలో పూడ్చిపెటినట్టు వెల్లడించిన అధికారులు. వరుస బర్డ్ ఫ్లూ…

Read More

అడిషనల్ ఎస్పీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. స్పాట్ లోనే మృతి

హయత్నగర్ లో ఘోర ప్రమాదం చోటు కేసుకుంది ఉదయం మార్నింగ్ వాకింగ్ చేస్తున్న అడిషనల్ ఎస్పీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. స్పాట్ లోనే మృతి హయత్‌నగర్ – లక్ష్మారెడ్డి పాలెం కాలనీ జాతీయ రహదారిపై ఉదయం 4.30 గంటలకి వాకింగ్ చేస్తూ రోడ్డు దాటుతున్న అడిషనల్ ఎస్పీ TM నందీశ్వర బాబ్జీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు మొదటగా ఒక బస్సు ఢీ కొట్టడంతో కిందపడ్డ నందీశ్వర బాబ్జీ వెనకాలే వచ్చిన నూజివీడు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు…

Read More

రాష్ట్రపతి భవన్ ‘పర్పుల్ ఫెస్ట్’ నిర్వహిస్తుంది.

దివ్యాంగుల ప్రతిభ, విజయాలు మరియు ఆకాంక్షలను జరుపుకునే ఒక రోజంతా జరిగే ‘పర్పుల్ ఫెస్ట్’ మార్చి 21, 2025న అమృత్ ఉద్యానవనం వద్ద నిర్వహించబడింది న్యూఢిల్లీ, మార్చి 21, 2025: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఉత్సవాన్ని సందర్శించి దివ్యాంగుల సాంస్కృతిక ప్రదర్శనలను వీక్షించారు. ఆమె తన సంక్షిప్త వ్యాఖ్యలలో, అణగారిన తరగతి పట్ల సున్నితత్వం ఒక దేశం లేదా సమాజం యొక్క ఖ్యాతిని నిర్ణయిస్తుందని చెప్పారు. కరుణ, సమ్మిళితత్వం మరియు సామరస్యం మన సంస్కృతి…

Read More
error: Content is protected !!