విజయవాడ క్లబ్ రోడ్డు లో యువకులు మారునాయుధాలతో హల్చల్…

గుంటూరు జిల్లా తాడేపల్లి : విజయవాడ క్లబ్ రోడ్డు లో యువకులు మారునాయుధాలతో హల్చల్… వచ్చే పోయే వాహనాలను ఆపి భయభ్రాంతులకు గురి చేస్తున్న ఆకతాయిలు… గంజాయి మద్యం సేవించి కొంతమంది యువకులు హల్చల్ చేస్తూ లారీ పార్కింగ్ చేసి ఉంటే లారీ చాటున దాక్కుని అరుపులు కేకలు పెడుతూ వచ్చే పోయే వాహనాలను ఆపుతూ వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు… ఏ క్షణన్న ఏం జరుగుతుందో అంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వృత్తిరీత్యా విజయవాడ పరిసర ప్రాంతాల్లో…

Read More

వామనరావు దంపతుల హత్య కేసును నేడు విచారించిన ధర్మాసనం

తెలంగాణ రాష్ట్రంలో సంచారం సృష్టించిన గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ రాజేష్ బిందాల్ ధర్మాసనం ఈ కేసును పరిశీలించింది. హత్యకు గురయ్యే ముందు వామన్ రావు మాట్లాడిన వీడియో లో పుట్ట మధు పేరు ఉం దా? లేదా? అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే, కేసుకు సంబం ధించిన అన్ని రికార్డులను కోర్టుకు సమర్పించాలని…

Read More

ఇష్టం వచ్చినట్లు మాట్లాడటానికి ఇదేం సినిమా కాదు: ప్రకాశ్ రాజ్

రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో ప్రజా సమస్యల గురించి మాట్లాడిన పవన్ కల్యాణ్, అధికారంలోకి వచ్చాక మాత్రం వాటిపై దృష్టిపెట్టడం లేదని నటుడు ప్రకాశ్ రాజ్ అన్నాడు. “ఇష్టమొచ్చినట్లు మాట్లాడటానికి ఇదేం సినిమా కాదు. అధికారంలో ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించకుండా సమయం ఎందుకు వృథా చేస్తున్నారు?” అని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు. సనాతన ధర్మానికి తాను వ్యతిరేకిని కాదన్నారు.

Read More

వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గెస్ట్‌హౌస్ స్థలం ప్రభుత్వానిదే

వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గెస్ట్‌హౌస్ స్థలం ప్రభుత్వానిదే.. తేల్చిన అధికారులు వైకాపా నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గెస్ట్‌హౌస్‌ స్థలం రాష్ట్ర ప్రభుత్వ భూమిగా అధికారులు గుర్తించారు. గుర్రాల కొండపై కేతిరెడ్డి గెస్ట్‌హౌస్‌ నిర్మించుకున్నారు. అయితే గతం లో తనపై ప్రభుత్వ భూమి కబ్జా చేసి గెస్ట్ హౌస్ కట్టాడు అని ఆరోపణలు ఉండే గెస్ట్‌హౌస్‌ నిర్మించిన స్థలం ప్రభుత్వ భూమి కాదని గతంలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సవాల్‌ చేశారు. రెండున్నర ఎకరాల అసైన్డ్‌…

Read More

ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఆసక్తి కర వ్యాఖ్యాలు

ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకు న్నాయి. వరుసగా రెండో రోజు జరిగిన విచారణలో భాగంగా జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ అగస్టిన్‌ జార్జ్‌ మసీహ్‌ బెంచ్‌ ఎదుట స్పీకర్‌ కార్యదర్శి తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి వాదనలు వినిపించారు. స్పీకర్‌ నిర్ణయానికి కాలపరిమితి విధింపుపై ఇప్పటి వరకు ఎలాంటి తీర్పులు లేవన్నారు. ఈ కేసులో స్పీకర్ కార్యాలయం నిర్ణయం తీసుకోకపోవటం పైన సుప్రీం కీలక అంశాలను…

Read More

వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం –

వక్ఫ్ సవరణ బిల్లును గురువారం లోక్‌సభ ‘అనుకూలంగా’ (అవును) 288 ఓట్లతో, ‘వ్యతిరేకంగా’ (లేదు) 232 ఓట్లతో ఆమోదించింది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు బుధవారం (ఏప్రిల్ 2) లోక్‌సభలో వక్ఫ్ (సవరణ) బిల్లు, 2025ను ప్రవేశపెట్టగా 12 గంటల చర్చ అనంతరం ఆమోదం తెలిపింది.బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటేశారు. 56 ఓట్ల తేడాతో ప్రతిపక్షాల అభ్యంతరాలు వీగిపోయాయి. జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలించి తిరిగి రూపొందించిన…

Read More

కేసీఆర్‌కు దమ్ములేదు

తాగునీరు, సాగునీరు సమస్యకు గత కేసీఆర్ సర్కారే కారణమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నీటి ఎద్దడికి కారణం కేసీఆరే అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు అసెంబ్లీని ఫేజ్ చేసే దమ్ములేదని అన్నారు. అందుకే చర్చలేని సమయంలో, బడ్జెట్ చదివే సమయంలో అసెంబ్లీకి వచ్చిపోతున్నారని…

Read More

ముంబైకి కొడాలి నాని.. కారణమిదే

మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానిని మెరుగైన చికిత్స కోసం ముంబైకి తరలించారు. కొద్దిరోజుల క్రితం కొడాలి నాని తీవ్ర అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. గత ఐదు రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. గుండెకు సంబంధించిన సమస్యతో మాజీ మంత్రి బాధపడుతున్నారు. ఈ క్రమంలో మెరుగైన వైద్యం కోసం కుటుంబసభ్యులు ఆయనను తీసుకుని కొద్దిసేపటి క్రితమే ప్రత్యేక విమానంలో ముంబైకు బయలుదేరి వెళ్లారు. మెరుగైన చికిత్స కోసం ముంబైకి…

Read More

భర్త వేధింపులు తట్టుకోలేక.. పెళ్లైన 4 నెలలకే యువతి ఆత్మహత్య

భర్త వేధింపులు తట్టుకోలేక.. పెళ్లైన 4 నెలలకే యువతి ఆత్మహత్య ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భోలక్ పూర్ లో.. భర్త, అత్తింటి వేధింపులు తాళలేక ఓ నవ వధువు పుట్టింటికి వచ్చి మూడంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. భోలక్ పూర్ కు చెందిన సౌజన్యకు మూసాపేటకు చెందిన జిమ్ నిర్వాకుడు శబరిష్ యాదవ్ తో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. పెళ్లి సమయంలో సౌజన్యకు గుండెలో రంధ్రం ఉందని చెప్పకుండా పెళ్లి…

Read More

నేను కేసీఆర్‌ అంత మంచోణ్ని కాదు.. అందరి లెక్కలు తేలుస్తా.. కేటీఆర్ మాస్ వార్నింగ్

తాను కేసీఆర్ అంత మంచోడిని కాదని.. ఎవ్వరినీ వదిలి పెట్టే ప్రసక్తే లేదంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్. “నేను ఒక్కటే మాటిస్తున్నా.. నేను కేసీఆర్ అంత మంచోణ్ని కాదు. మళ్లీ మన టైం వస్తది. బరాబర్ మన టైం వస్తది. పేర్లు రాసి పెట్టండి. ఒక్కొక్కడిని ఏమేం చెయ్యాలో అది చేద్దాం. వదిలి పెట్టే సమస్యే లేదు. కొంత మంది అనుకుంటున్నారేమో.. మేం రిటైర్ అవుతాం.. ఇంటికి పోతాం.. మనల్నేం చేస్తారనుంకుంటున్నారేమో.. రిటైర్ అయ్యి విదేశాలకు…

Read More
error: Content is protected !!