యువత ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్ యాప్స్

హైదరాబాద్:ఏప్రిల్ 08అభిమానుల ప్రాణాలు తీస్తున్న స్టార్లు… విచ్చల విడిగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ భూతం మనుషుల ఉసురు తీసు కుంటుంది. ఈ సైతాన్‌ని అందంగా తయారు చేసి తమ అభిమాన తారలే వాళ్ల అభిమానుల ప్రాణా లపై ఉసిగొల్పుతున్నారు ఒక మనిషికి ముఖ్యంగా తమను అభిమానించే వాళ్ల ప్రాణాలను తీసేంత రాక్షసత్వం ఎక్కడి నుంచి వస్తుంది? అంత రాక్షసత్వా నికి పాల్పడిన చాలా నార్మ ల్‌గా ఎందుకు నవ్వుతున్న మొహంతో కనిపిస్తున్నా రు?…

Read More

గురుకుల ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫలితాలు విడుదల..!!

హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ ను సెట్ కన్వీనర్, ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి గురువారం విడుదల చేశారు. ఈ కింది లింకు లో చూడండీ https://www.tgswreis.telangana.gov.in ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ కేటగిరీల్లో 36,334 మంది విద్యార్థులు అర్హత సాధించారని సెక్రటరీ పత్రిక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఫిబ్రవరి 23న నిర్వహించిన పరీక్షకు 89,246 మంది…

Read More

ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఆసక్తి కర వ్యాఖ్యాలు

ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకు న్నాయి. వరుసగా రెండో రోజు జరిగిన విచారణలో భాగంగా జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ అగస్టిన్‌ జార్జ్‌ మసీహ్‌ బెంచ్‌ ఎదుట స్పీకర్‌ కార్యదర్శి తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి వాదనలు వినిపించారు. స్పీకర్‌ నిర్ణయానికి కాలపరిమితి విధింపుపై ఇప్పటి వరకు ఎలాంటి తీర్పులు లేవన్నారు. ఈ కేసులో స్పీకర్ కార్యాలయం నిర్ణయం తీసుకోకపోవటం పైన సుప్రీం కీలక అంశాలను…

Read More

కేసీఆర్‌కు దమ్ములేదు

తాగునీరు, సాగునీరు సమస్యకు గత కేసీఆర్ సర్కారే కారణమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నీటి ఎద్దడికి కారణం కేసీఆరే అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు అసెంబ్లీని ఫేజ్ చేసే దమ్ములేదని అన్నారు. అందుకే చర్చలేని సమయంలో, బడ్జెట్ చదివే సమయంలో అసెంబ్లీకి వచ్చిపోతున్నారని…

Read More

భర్త వేధింపులు తట్టుకోలేక.. పెళ్లైన 4 నెలలకే యువతి ఆత్మహత్య

భర్త వేధింపులు తట్టుకోలేక.. పెళ్లైన 4 నెలలకే యువతి ఆత్మహత్య ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భోలక్ పూర్ లో.. భర్త, అత్తింటి వేధింపులు తాళలేక ఓ నవ వధువు పుట్టింటికి వచ్చి మూడంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. భోలక్ పూర్ కు చెందిన సౌజన్యకు మూసాపేటకు చెందిన జిమ్ నిర్వాకుడు శబరిష్ యాదవ్ తో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. పెళ్లి సమయంలో సౌజన్యకు గుండెలో రంధ్రం ఉందని చెప్పకుండా పెళ్లి…

Read More

నేను కేసీఆర్‌ అంత మంచోణ్ని కాదు.. అందరి లెక్కలు తేలుస్తా.. కేటీఆర్ మాస్ వార్నింగ్

తాను కేసీఆర్ అంత మంచోడిని కాదని.. ఎవ్వరినీ వదిలి పెట్టే ప్రసక్తే లేదంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్. “నేను ఒక్కటే మాటిస్తున్నా.. నేను కేసీఆర్ అంత మంచోణ్ని కాదు. మళ్లీ మన టైం వస్తది. బరాబర్ మన టైం వస్తది. పేర్లు రాసి పెట్టండి. ఒక్కొక్కడిని ఏమేం చెయ్యాలో అది చేద్దాం. వదిలి పెట్టే సమస్యే లేదు. కొంత మంది అనుకుంటున్నారేమో.. మేం రిటైర్ అవుతాం.. ఇంటికి పోతాం.. మనల్నేం చేస్తారనుంకుంటున్నారేమో.. రిటైర్ అయ్యి విదేశాలకు…

Read More

అటెండర్ టు ఐఏఎస్, 6,729 మంది ఉద్యోగులు తొలగింపు… రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం

అటెండర్ టు ఐఏఎస్, 6,729 మంది ఉద్యోగులు తొలగింపు… రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం పదవీ విరమణ చేసి కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న వారిపై వేటు వేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో అటెండర్‌ నుంచి ఐఏఎస్‌ దాకా కాంట్రాక్టు పద్ధతిలో సేవలందిస్తున్న 6,729 మంది ఉద్యోగులను తొలగించారు. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. వారిలో అవసరమైన వారిని తిరిగి నియమించుకునే ఛాన్స్ ఉంది. తొలగించిన వారిలో…

Read More

ఎమ్మెల్యే సత్యంను బెదిరించిన వ్యక్తికి బెయిల్‌

లండన్‌ నుంచి ఇంటర్నెట్‌ కాల్‌ చేసిన నిందితుడు అఖిలే్‌షరెడ్డి రూ.20 లక్షలు ఇవ్వకపోతే.. చంపేస్తానంటూ బెదిరించాడంటూ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత ఏడాది సెప్టెంబరు 29న కొత్తపల్లి(కరీంనగర్‌ జిల్లా) పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి నిందితుడికి బెయిల్‌ మంజూరు చేసింది. చట్టప్రకారం కేసు దర్యాప్తు కొనసాగించాలని పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసుల్లో బీఎన్‌ఎ్‌సఎ్‌స-35 (సీఆర్పీసీ 41ఏ) ప్రొసీజర్‌ను పరిశీలించకుండా యాంత్రికంగా…

Read More

కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది

కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, అందుకే రైతాంగ సమస్యల పరిష్కారం కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల 28 న కరీంనగర్లోని కలెక్టరేట్ వద్ద రెండు గంటల నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు. బుధవారం రోజున కరీంనగర్ లోని బీజేపీ జిల్లా కార్యాలయంలోకిసాన్ మోర్చా నాయకులు, ఉమ్మడి జిల్లా ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఇట్టి సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూరైతు ల…

Read More

ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ…. తప్పిన ప్రమాదం

కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం గట్టుదుద్దెనపల్లిలోని కాకతీయ కెనాల్ వద్ద కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారిపై బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…..వరంగల్ నుండి నిజామాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్లైయాష్ లోడ్ తో ఖమ్మం వెళుతున్న లారీ ఎదురెదుగా ఢీకొన్నాయి. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రమాదం తప్పింది. దీంతో రెండు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా…

Read More
error: Content is protected !!