మరొకసారి బర్డ్ ఫ్లూ కలకలం

రాష్ట్రంలో మరొకసారి బర్డ్ ఫ్లూ కలకలం నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలో గల కోళ్ళ ఫారంలోని కోళ్ళకు బర్డ్ ఫ్లూ సోకిందని నిర్ధారించిన అధికారులు. యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామంలోని ఒక కోళ్ళ ఫారంలో 500 కోళ్ళు బర్డ్ ఫ్లూ సోకి మృతి చెందాయి, దీంతో 52 వేల కోళ్ళు, 17 వేల కోడి గుడ్లు, 85 టన్నుల దానాను భూమిలో పూడ్చిపెటినట్టు వెల్లడించిన అధికారులు. వరుస బర్డ్ ఫ్లూ…

Read More

అడిషనల్ ఎస్పీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. స్పాట్ లోనే మృతి

హయత్నగర్ లో ఘోర ప్రమాదం చోటు కేసుకుంది ఉదయం మార్నింగ్ వాకింగ్ చేస్తున్న అడిషనల్ ఎస్పీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. స్పాట్ లోనే మృతి హయత్‌నగర్ – లక్ష్మారెడ్డి పాలెం కాలనీ జాతీయ రహదారిపై ఉదయం 4.30 గంటలకి వాకింగ్ చేస్తూ రోడ్డు దాటుతున్న అడిషనల్ ఎస్పీ TM నందీశ్వర బాబ్జీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు మొదటగా ఒక బస్సు ఢీ కొట్టడంతో కిందపడ్డ నందీశ్వర బాబ్జీ వెనకాలే వచ్చిన నూజివీడు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు…

Read More
error: Content is protected !!