తల్లితో ఎఫైర్ పెట్టుకుని కూతురికి కడుపు చేసిన బాబాయ్

తల్లిని వలలో వేసుకుని.. మైనర్ బాలికకు కడుపు చేసిన దుర్మార్గుడు. వరుసకు మరిదయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించి.. సొంత కూతురిని ఆ దుర్మార్గుడి కామాగ్నికి బలి చేసిన తల్లి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని అమ్మ ఆస్పత్రిలో శనివారం అబార్షన్ కేసు విచారణలో దారుణాలు వెలుగు చూశాయి నర్సింహులపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులు విభేదాలతో కొన్నాళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు.. భార్య తన కూతురితో కలిసి భువనగిరి జిల్లా ఘట్కేసర్ ప్రాంతంలో నివాసముంటోంది…

Read More

కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!!

తెలంగాణలోని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి పదవీ కాలాన్ని మార్చి 31, 2026 వరకు పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర సర్కార్ నిర్ణయంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లోని పని చేస్తున్న 12,055 మంది ఉద్యోగులకు లాభం చేకూరనుంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగుల సేవలు దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది….

Read More

రంగారెడ్డి జిల్లాలో దారుణం.. మరో పరువు హత్య….ప్రియుడితో మాట్లాడుతోందని అక్కను హత్య చేసిన తమ్ముడు!

రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతోందని ఆగ్రహంతో ఊగిపోయిన తమ్ముడు రోహిత్ (20), తన అక్క రుచిత (21) మెడకు వైరు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన మేస్త్రీ దేశాల రాఘవేందర్, సునీత దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వారి పెద్ద కుమార్తె రుచిత డిగ్రీ…

Read More

కొనడం లేదని వడ్లకు నిప్పు పెట్టిన రైతులు

20 రోజులుగా ఐకెపిలో ధాన్యం కొనుగోలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు. సూర్యాపేట జిల్లా దంతాలపల్లి – సూర్యాపేట రహదారిపై గుర్రం తండలో రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన. లారీలు రాక, కొనుగోలు కేంద్రాలు పనిచేయక రైతులు వడ్లకు నిప్పంటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన

Read More

వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం –

వక్ఫ్ సవరణ బిల్లును గురువారం లోక్‌సభ ‘అనుకూలంగా’ (అవును) 288 ఓట్లతో, ‘వ్యతిరేకంగా’ (లేదు) 232 ఓట్లతో ఆమోదించింది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు బుధవారం (ఏప్రిల్ 2) లోక్‌సభలో వక్ఫ్ (సవరణ) బిల్లు, 2025ను ప్రవేశపెట్టగా 12 గంటల చర్చ అనంతరం ఆమోదం తెలిపింది.బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటేశారు. 56 ఓట్ల తేడాతో ప్రతిపక్షాల అభ్యంతరాలు వీగిపోయాయి. జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలించి తిరిగి రూపొందించిన…

Read More

భూ సమస్యలకు మళ్లీ అప్లై చేయాల్సిందేనా?

రాష్ట్రంలోని భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం భూ భారతి పోర్టల్‌ను తీసు కొచ్చిన విషయం తెలిసిందే. దీంతో భూ సమస్యలపై ధరణిలో చేసుకున్న అప్లికేషన్లను రిజెక్ట్​ అవుతున్నాయి. భూ భారతి పోర్టల్ అందుబాటులోకి రావడం, అలాగే, కొత్త ఆర్​వోఆర్​ చట్టం అమల్లోకి రావడంతో పాత దరఖాస్తులు తిరస్కర ణకు గురవుతున్నాయి. దరఖాస్తుదారులు భూ భారతి పోర్టల్​లోనే మళ్లీ అప్లికేషన్​ పెట్టుకోవాలని అధికారులు అంటున్నారు. త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా రెవెన్యూ సద స్సులు నిర్వహిస్తున్నామని, అందులోనూ మాన్యువల్​గా…

Read More

ఇందిరమ్మ ఇండ్లు మేము చెప్పినట్టే ఇవ్వాలి,

ఇందిరమ్మ ఇండ్లు మేము చెప్పినట్టే ఇవ్వాలి, బానిసలా ఉండాలని మహిళా పంచాయతీ కార్యదర్శిని వేధించిన కాంగ్రెస్ నాయకులు వారి వేధింపులు తాళలేక ఇంట్లో నుండి వెళ్ళిపోయిన దళిత మహిళా పంచాయతీ కార్యదర్శి మేము చెప్పిన వారికే ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేయాలని ఒత్తిడి చేశారు మేం చెప్పినట్లే చేయాలె.. మాకు బానిసలా ఉండాలె అన్నంతగా కాంగ్రెస్ నేతలు చేసిన వేధింపులను భరించలేకనే నేను రాజీనామా పత్రాలను డీపీవో, ఎంపీడీవోకు వాట్సాప్ లో పంపి వెళ్ళిపోయాను రాజన్న సిరిసిల్ల…

Read More

మహా నగరంలో మహా సముద్రం

రోజురోజుకి పెరుగుతున్న హైదరాబాదీ కష్టాలు అస్తవ్యస్తంగా తయారైన డ్రైనేజీ మహానగరం వ్యవస్థ భారీ వర్షాలతో సకాలంలో డ్యూటీలకు హాజరుకాలేకపోతున్న ఉద్యోగులు హైదరాబాద్.. కలల మహానగరం, అవకాశాలకు నిలయం. కానీ వర్షాకాలం వచ్చిందంటే చాలు, ఈ మహానగరం ముసుగు తొలగిపోతుంది. ఆకాశం కరుణ లేకుండా కుండపోతగా కురిసిన వర్షాలకు, రోడ్లు నదుల్లా మారిపోతాయి, కాలనీలు చెరువుల్లా కనిపిస్తాయి. కొన్ని గంటల పాటు కురిసే ఈ వర్షాలు హైదరాబాద్ ప్రజలకు భయాన్ని, నిస్సహాయతను మిగుల్చుతున్నాయి. ఆఫీసులకు వెళ్లేవారికి, పాఠశాలలకు వెళ్లే…

Read More

కొరివితో గోక్కోవ‌డం అంటే ఇదే.. జ‌న‌సేన ఎమ్మెల్యే వివాదం!

“రంగాను ప్రభుత్వంతోనే చంపించారు.” అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు కొరివితో త‌ల‌గోక్కోవ‌డం.. లేనిపోని బుర‌ద‌ను తాము అంటించుకుని పార్టీకి కూడా అంటించ‌డం.. ఇటీవ‌ల కాలంలో ఏపీలో ఉన్న కూట‌మి ఎమ్మెల్యేల‌కు అల‌వాటుగా మారిపోయింది. గ‌త ఆరు మాసాల నుంచి ఒక‌రి త‌ర్వాత ఒక‌రు అన్న‌ట్టుగా వివాదాల‌ను త‌మ చుట్టూ తిప్పుకొంటున్నారు. ఒక‌వైపు.. టీడీపీ ఎమ్మెల్యేలు దారి త‌ప్పుతున్నార‌ని.. సీఎం చంద్ర‌బాబు ల‌బోదిబోమంటున్న‌విష‌యం తెలిసిందే. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు, పార్టీల‌పై విమ‌ర్శ‌లు చేయొద్ద‌ని ఆయ‌న చెబుతున్నారు. ఇక‌, ఇప్పుడు జ‌న‌సేన వంతు…

Read More

రాజకీయ లబ్ది కోసమే కాలేశ్వరం ప్రాజెక్టు పై తప్పుడు ప్రచారం: మాజీ మంత్రి హరీష్ రావు

రాజకీయ లబ్ధి కోసమే కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు,విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు కుంగితే మొత్తం కాళేశ్వర ప్రాజెక్టు కూలినట్లు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లిచ్చి కన్నీళ్లు తుడిచిన కేసీఆర్‌పై అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌, బీజేపీ కలిసి తెలంగాణ గొంతు పిసికే ప్రయత్నం చేస్తున్నాయని చెప్పారు. కాళేశ్వరంపై ప్రజలకు వాస్తవాలు తెలియాలని, తాము చెప్పే విషయాలు నూటికి నూరుపాళ్లు నిజమన్నారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై…

Read More
error: Content is protected !!